Bridge Washes Away | ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలు, వరదల వల్ల అరుణాచల్ ప్రదేశ్లో కీలకమైన వంతెన కొట్టుకుపోయింది. దీంతో పలు గ్రామాలతో రాకపోకలు, సంబంధాలు తెగిపోయాయి.
అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహించిన ఒక పరీక్షలో మాస్ కాపీయింగ్ వెలుగులోకి వచ్చింది. ఎక్కడో ఇటానగర్లో ఉంటూ హర్యానాలోని జింద్ నుంచి సమాధానాలు పొందే విధంగా ప్లాన్ చేసుకున్న 53 మంది అభ్యర్థులను పోలీసులు �
Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ అంశంలో చైనా వ్యవహరిస్తున్న తీరును భారత్ మరో సారి ఖండించింది. అరుణాచల్లోని పేర్లను చైనా మళ్లీ మార్చేసింది. కొత్తగా పేర్లు పెట్టడాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించ�
అస్సాంలోని డిబ్రూగఢ్ పోలీసులు 11 అరుదైన టోకే గెక్కో బల్లులను శుక్రవారం స్వాధీ నం చేసుకుని, ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వీటిలో ఒక్కొక్క దానిని రూ.60 లక్షల చొప్పున విక్రయించ�
రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఆగిపోతున్నది. బీఆర్ఎస్ హయాంలో రాకెట్ వేగంతో పెరిగిన రాష్ట్ర ఆదాయం.. కాంగ్రెస్ హయాంలో మందగించింది. ఇప్పటికే రెవెన్యూ రాబడుల్లో భారీ లోటు నమోదు కాగా.. తాజాగా జీఎస్టీ వసూళ్లలోనూ స్�
విజయ్హజారే వన్డే టోర్నీలో హైదరాబాద్ ఖాతాలో నాలుగో విజయం చేరింది. ఆదివారం అరుణాచల్ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత తనయ్ త్యాగరాజన్(5/32) ధాటికి అరుణాచ�
Man Stabs 3 In Hospital | ఒక వ్యక్తి ఉన్నాదిగా ప్రవర్తించాడు. హాస్పిటల్లో భార్య, కుమార్తెతోపాటు మరో వ్యక్తిని కత్తితో పొడిచి చంపాడు. పోలీసులతోపాటు మరి కొందరిపై కత్తితో దాడి చేశాడు. చివరకు అతికష్టం మీద ఆ వ్యక్తిని పోలీ�
పుదుచ్చేరి, తమిళనాడు భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి. శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా వాన దంచికొడుతున్నది. దీంతో తమిళనాడు డెల్టా ప్రాంతంలో 8 జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జ�
అరుణాచల్ ప్రదేశ్లో కొన్నేండ్ల క్రితం వెలుగుచూసిన లైంగికదాడి కేసులో పోక్సో ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. దాదాపు 21 మంది విద్యార్థులపై లైంగికదాడికి పాల్పడిన కేసులో హాస్టల్ వార్డెన�
death penalty | ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే రెసిడెన్షియల్ స్కూల్లో 21 మంది విద్యార్థులపై లైంగిక వేధింపులకు పాల్పడిన హాస్టల్ వార్డెన్కు ప్రత్యేక కోర్టు మరణ శిక్ష విధించింది. మాజీ ప్రధానోపాధ్యాయుడు, ఒక టీచర్కు 20 �
భారత భూభాగంలోకి మరోసారి చైనా బలగాలు చొరబడినట్టు తెలుస్తున్నది. అరుణాచల్ ప్రదేశ్లోని అంజా జిల్లాలో ఉన్న కపాపు అనే ప్రాంతంలోకి చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) చొరబడినట్టు ఆనవాళ్లు ఉన్