అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమంటూ చైనా తన స్వరం పెంచుతున్నది. తాజాగా అక్కడ 30 ప్రాంతాలకు కొత్త పేర్లను పెడుతూ నాలుగో జాబితాను ఆదివారం విడుదల చేసింది. చైనా పౌర వ్యవహారాల శాఖ అధికారిక వెబ్సైట్ దీనిపై ఒక ప్ర�
Lok Sabha Elections | అరుణాచల్ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగక ముందే 10 ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అరుణాచల్లో అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు ఇవాళ్టితో ముగిసింది. నామినేషన్ల గడువు
ప్రజాస్వామ్యం గొప్పతనం చాటే వార్త ఇది. అరుణాచల్ ప్రదేశ్లోని ఒక బూత్లో ఓటేసేది కేవలం ఒకే ఒక్క ఓటర్. ఆమె ఒక్క ఓటు కోసం ఎన్నికల సిబ్బంది సాహసం చేయాల్సి ఉన్నది. ఆ బూత్కు చేరుకోవాలంటే సుమారు 40 కిలోమీటర్ల ద
అరుణాచల్ ప్రదేశ్పై చైనా మొండి వాదనను భారత్ పదే పదే ఖండిస్తున్నా, ఆ దేశం మళ్లీ పాత మాటనే ఎత్తుకుంది. చైనా వైఖరి హాస్యాస్పదమంటూ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వ్యాఖ్యలపై చైనా తాజాగా స్పందించింది.
అరుణాచల్ ప్రదేశ్ తమదేనంటూ మొండివాదన చేస్తున్న చైనాకు గట్టి షాక్ తగిలింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్దేనని అమెరికా తేల్చి చెప్పింది. భారత భూభాగంపై చైనా అసంబద్ధ వైఖరిని అమెరికా తీవ్రంగా తప్పు
అరుణాచల్ ప్రదేశ్లో (Arunachal Pradesh) భారత్లో భాగమేనని అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అరుణాచల్ను తాము భారత భూభాగంగా గుర్తిస్తున్నామని వెల్లడించింది.
ఎన్నికల ఓట్ల లెక్కింపు తేదీపై కేంద్ర ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. లోక్సభ ఎన్నికలతో పాటే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ర్టాల అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికల కౌంటింగ్ను జూన్ 4వ తేదీనే నిర్వహ�
China | ఇటీవల అరుణాచల్ ప్రదేశ్లో ప్రధాని నరేంద్రమోదీ పర్యటనపై చైనా సన్నాయి నొక్కులు నొక్కింది. టిబెట్ సౌత్ రీజియన్ (జాంగ్నాన్) తమ భూభాగమేనని చైనా రక్షణ శాఖ ప్రతినిధి ఝాంగ్ షియాంగాంగ్ అన్నారు.
ECI | లోక్సభ ఎన్నికలతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన మరుసటి రోజే కేంద్రం ఎన్నికల సంఘం ఆ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చేసింది. అరుణాచల్ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్ల�
Nabam Tuki | అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నబామ్ టుకీ రాజీనామా చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చే�
PM Modi | ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వం గత ఐదేండ్లలో చేసిన అభివృద్ధి చేయడానికి కాంగ్రెస్ పార్టీకి 20 ఏండ్లు పట్టేదని మోదీ ఎద్దేవా చేశారు. ఇవాళ అ�
Sela Tunnel | అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh)లో కేంద్రం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన సేలా టన్నెల్ (Sela Tunnel)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) శనివారం ప్రారంభించారు.
Arunachal MLAs Join BJP | అరుణాచల్ ప్రదేశ్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారు. కాంగ్రెస్, నేషనలిస్ట్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.