బాలలపై లైంగిక నేరాల కేసులు ప్రత్యేక ఫాస్ట్ట్రాక్ కోర్టుల్లో లక్షలాదిగా పెండింగ్లో ఉన్నాయి. కొత్త కేసులు నమోదు కాకుండా, కనీసం వీటిని పరిష్కరించాలన్నా తొమ్మిదేండ్లు పడుతుంది.
విదేశాలకు చెందిన ఒక్క అంగుళం భూమిని (Foreign land) కూడా తాము ఆక్రమించలేదని చైనా (China) అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) అన్నారు. ఏ దేశంతో కూడా వివాదాలను కొనితెచ్చుకోలేదని, యుద్ధాన్ని ప్రేరేపించలేదని చెప్పారు.
పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు తాము హాజరవడం లేదని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) అన్నారు. గణేశ్ ఉత్సవాల (Ganesh Utsav) సమయంలోనే పార్లమెంటు సమావేశాలు (Parliament Special Session) నిర్వహిస్తున్నారని అందుకే తాము వెళ్లబోమన్�
Rahul Gandhi: భారత్లోని అరుణాచల్ భూభాగాన్ని తమ ప్రాంతంగా చిత్రీకరిస్తూ చైనా తాజాగా ఓ మ్యాప్ రిలీజ్ చేసింది. ఈ అంశంపై ప్రధాని మోదీ మాట్లాడాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. లడాఖ్లో ఒక్క ఇంచ
China | చైనా మరోసారి వక్రబుద్ధి చాటుకుంది. భారత్లోని అరుణాచల్ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాలను తమ భూభాగాలుగా చూపుతూ ‘స్టాండర్డ్ మ్యాప్-2023’ను విడుదల చేసింది. తైవాన్, దక్షిణ చైనా సముద్రం, అందులోని దీవుల్�
చైనా (China) మరోసారి తన వక్రబుద్ధిని చాటుకున్నది. భారత్లో భాగమైన అరుణాచల్ ప్రదేశ్ (Arunachal pradesh), ఆక్సాయ్ చిన్ (Aksai chin) తమ దేశంలో భాగమేనని తేల్చిచెప్పింది. ఆ రెండు ప్రాంతాలు తమవేనని పేర్కొటూ స్టాండర్డ్ మ్యాప్ను (
చైనా మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ ప్రాంతాల్ని తమ దేశ భూభాగాలుగా చైనా ప్రకటించింది. దీనికి సంబంధించి సోమవారం అధికారిక మ్యాపుల్ని విడుదల చేసింది. చైనా సహజ వనరుల శాఖ ‘20
సరిహద్దుల్లో చైనా మళ్లీ హల్చల్ చేస్తున్నది. ఆక్రమిత అక్సాయ్చిన్ ప్రాంతంలో భారీ సొరంగాలు నిర్మిస్తున్నట్టు వెలువడుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. 1962 యుద్ధంలో చైనా భారత్ నుంచి ఆక్రమించుకున్�
అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.57 గంటలకు పోర్టు బ్లెయిర్ (Port Blair) సమీపంలో భూమి కంపించింది.
అరుణాచల్ప్రదేశ్లోని (Arunachal Pradesh) తవాంగ్లో స్వల్పంగా భూమి కంపించింది (Earthquak). శనివారం ఉదయం 6.56 గంటలకు తవాంగ్లో (Tawang) భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Arunachal Pradesh | అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్కు అమెరికా అండగా నిలిచింది. అరుణాచల్ భారత్లో అంతర్భాగమేనని ఆ దేశ విదేశీ సంబంధాల కమిటీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని సెనేట్లో ప్రవేశపెట్టింది. ఒకే రకమైన అభిప్రాయాలు
జమ్ముకశ్మీర్లో (Jammu Kashmir) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం దోడా (Doda) కేంద్రంగా భారీ భూకంపం రాగా, బుధవారం తెల్లవారుజామున కత్రా (Katra) కేంద్రంగా భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 2.20 గంటలకు కత్రాలో భూకంప�
China | న్యూఢిల్లీ: లఢక్, అరుణాచల్ సమీపంలోని కీలక ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి గుట్టుచప్పుడుకాకుండా చైనా నిర్మాణాలను చేపడుతున్నదా? ‘హిందుస్థాన్ టైమ్స్'లో తాజాగా ప్రచురితమైన కథనం ఇవే అనుమా
అరుణాచల్ ప్రదేశ్లో (Arunachal Pradesh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు ఛాంగ్లాంగ్లో (Changlang) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడిం
Amit Shah: అరుణాల్ప్రదేశ్లో అమిత్ షా పర్యటించడాన్ని చైనా వ్యతిరేకించింది. తమ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చైనా పేర్కొన్నది. ఇటీవల అరుణాచల్లోని 11 ప్రదేశాలకు చైనా తమ పేర్