China | న్యూఢిల్లీ: లఢక్, అరుణాచల్ సమీపంలోని కీలక ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి గుట్టుచప్పుడుకాకుండా చైనా నిర్మాణాలను చేపడుతున్నదా? ‘హిందుస్థాన్ టైమ్స్'లో తాజాగా ప్రచురితమైన కథనం ఇవే అనుమా
అరుణాచల్ ప్రదేశ్లో (Arunachal Pradesh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు ఛాంగ్లాంగ్లో (Changlang) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడిం
Amit Shah: అరుణాల్ప్రదేశ్లో అమిత్ షా పర్యటించడాన్ని చైనా వ్యతిరేకించింది. తమ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చైనా పేర్కొన్నది. ఇటీవల అరుణాచల్లోని 11 ప్రదేశాలకు చైనా తమ పేర్
జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) చేరారు. పుస్తకాల నుంచి పాఠ్యాంశాలను తొలగిస్తే చరిత్ర మారిపోదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
సరిహద్దుల్లో చైనా మరోసారి ఉద్రిక్తతలు రాజేస్తున్నది. ఏకపక్షంగా అరుణాచల్ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టిన డ్రాగన్ దేశం.. తన చర్యను సమర్థించుకొన్నది. ఆ రీజియన్పై తమకు సార్వభౌమాధికారం ఉ
Arunachal Pradesh | దురాక్రమణ కాంక్షతో భారత్లోని సున్నితమైన ఈశాన్య ప్రాంతాల్లోకి చొరబడేందుకు గత ఆరు దశాబ్దాలుగా చైనా కుట్రలు చేస్తూనే ఉన్నది. ముఖ్యంగా గడిచిన ఐదేండ్లలో అరుణాచల్ సరిహద్దుల్లో గ్రామాల నిర్మాణం, మన
G20 | అరుణాచల్ప్రదేశ్ తమ భూభాగమని చైనా వాదిస్తున్నది. తమకు చెందిన టిబెట్లో అరుణాచల్ప్రదేశ్ ఒక భాగమని చెబుతున్నది. అయితే చైనా వాదనలను భారత్ తోసిపుచ్చింది. అరుణాచల్ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని స్ప�
నాగాలాండ్ (Nagaland), అరుణాచల్ప్రదేశ్లోని (Arunachal Pradesh) పలు ప్రాంతాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) కేంద్ర ప్రభ్తుత్వం మరో ఆరు నెలలపాటు పొడిగించింది. ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలలపాటు ఇది అమల్లో ఉంటుంద
ఈ ఏడాది ప్రపంచంలో దర్శించాల్సిన ముఖ్యమైన 50 ప్రదేశాల జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. అందులో భారత్కు చెందిన రెండు దర్శనీయ ప్రదేశాలకు చోటు కల్పించింది.
అరుణాచల్ ప్రదేశ్లో ఆర్మీకి చెందిన చీతా హెలికాప్టర్ కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మృతుల్లో తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారానికి చెందిన లెఫ్ట్నెంట్ కర్నల్�
Arunachal Pradesh: చైనా, ఇండియా మధ్య ఉన్న మెక్మోహన్ లైన్ను ఇంటర్నేషనల్ బౌండరీగా గుర్తిస్తున్నట్లు అమెరికా చెప్పింది. ఈ అంశంలో ఇద్దరు అమెరికా సేనేటర్లు తీర్మానం ప్రవేశపెట్టారు. అరుణాచల్ ప్రదేశ్ ఇం