Rajnath singhఅరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణ గురించి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇవాళ లోక్సభలో ప్రకటన చేశారు. ఆ ఘర్షణలో ఒక్క సైనికుడు కూడా మృతిచెంద
భారత్, చైనా సరిహద్దులో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్ వాస్తవాధీన రేఖ వద్ద ఈ నెల 9న ఇరుదేశాల బలగాల మధ్య ఘర్షణ చోటుచేసుకొన్నది. భౌతిక దాడుల వల్ల ఈ ఘటనలో �
అరుణాచల్ప్రదేశ్లోని భారత్-చైనా సరిహద్దు వద్ద భారత భూభాగంలో చైనా 101 ఇండ్లు నిర్మించినట్టు గతంలో వైరల్ అయిన ఫొటోలు గుర్తున్నాయా! గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో ఆ ఫొటోలపై ఇప్పుడు నెట్టింట్ట పెద్ద చర్చ జరు�
Dibang Valley Waterfall | ఏడాదిలో కనీసం ఒక్కసారైనా అలా జలపాతాల దగ్గరకెళ్లి.. దివి నుంచి భువికి జాలువారే నీటి అందాలను చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. సాధారణంగా జలపాతాలన్నీ కూడా ప్రకృతి సిద్ధమైనవే. కాకపోతే ఒక్కో జలపాతాని�
Arunachal Pradesh | దేశంలో వరుస భూకంపాలు సంభవిస్తున్నాయి. బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని నాసిక్లో భూమి కంపించగా, ఉదయం 7 గంటలకు అరుణాచల్ప్రదేశ్లోని బాసర్లో భూ ప్రకంపణలు
Donyi Polo airport:అరుణాచల్ ప్రదేశ్లో ఇవాళ డోనీ పోలో ఎయిర్పోర్ట్ను ప్రారంభించారు. ఇటానగర్లోని హోలంగిలో ఆ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను నిర్మించారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఈ విమానాశ్రయంతో టూరిజంను అభివృద్�
సైన్యానికి చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అరుణాచల్ప్రదేశ్లో కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు పైలట్లు. రోజువారి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం కూడా ఐదుగురి�
army helicopter:అరుణాచల్ ప్రదేశ్లో ఇవాళ ఆర్మీ హెలికాప్టర్ కూలింది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని టూటింగ్ హెడ్క్వార్టర్స్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో ఆ హెలికాప్టర్ కూలినట్లు తెలుస్తోంది. హెలికాప్ట�
మన దేశంలో 2021లో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. కేంద్ర నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) చెప్పిన లెక్క ఇది. ఈ లెక్కన ఆ సంవత్సరంలో 10,881 మంది ఉరి కొయ్యకు వేలాడారు.