అరుణాచల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా పలు భారీ నిర్మాణాలు చేపట్టినట్టు తెలుస్తున్నది. అంజావ్ జిల్లాకు చెందిన స్థానికులు అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను వీడియోలు తీయడంతో ఈ సంగతి వెల్లడైంది. చ�
వరుసగా రాష్ర్టాల్లో ప్రభుత్వాల హత్య 5,500 కోట్లతో 277 ఎమ్మెల్యేల కొనుగోలు ఆప్ ఎమ్మెల్యేల కోసం మరో 800 కోట్లు జీఎస్టీ, పెట్రో వడ్డింపుతో వచ్చిన రాబడంతా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల కొనుగోళ్లకేనా? గుజరాత్లో ప�
గౌహతి: అరుణాచల్ ప్రదేశ్లోని కురుంగ్ కుమే జిల్లాలో జూలై 13వ తేదీన 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. మిస్సైనవారిలో ఏడు మంది కార్మికుల ఆచూకీ తెలిసింది. రెస్క్యూ చేసిన అధికారులు వాళ్లక�
గౌహతి: అరుణాచల్ ప్రదేశ్లోని కురుంగ్ కుమే జిల్లాలో 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. దామిన్ సర్కిల్ వద్ద బోర్డర్ రోడ్డు పనిలో నిమగ్నమైన ఆ కార్మికులు రెండు వారాల క్రితం కనిపిం�
ప్రజాతీర్పు రాకున్నా పవర్ పాలిటిక్స్ 2014 నుంచి ఏడు రాష్ర్టాల్లో అనైతికంగా అధికారంలోకి బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర వంతు న్యూఢిల్లీ, జూన్ 21: పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. అశేష ప్రజానీకం ఇచ్�
Soldiers | అరుణాచల్ ప్రదేశ్లో ఇద్దరు సైనికులు (Soldiers) కనిపించకుండా పోయారు. గర్వాల్ రైఫిల్స్కు చెందిన ఇద్దరు జవాన్లు గత 14 రోజులుగా ఆచూకీ లభించడం లేదు.
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని భారత్-చైనా సరిహద్దులో విధుల్లో ఉన్న ఇద్దరు భారత సైనికులు అదృశ్యమయ్యారు. గత 14 రోజులుగా వీరు కనిపించడం లేదు. అరుణాచల్ ప్రదేశ్లోని ఇండో-చైనా సరిహద్దులోని థక్లా పోస్ట్ వ�
Arunachal Pradesh | అరుణాచల్ప్రదేశ్లో (Arunachal Pradesh) భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం ఉదయం 6.56 గంటల సమయంలో పాంజిన్లో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదయిందని
న్యూఢిల్లీ : దేశ రక్షణలో మహిళలు సైతం కీలకపాత్ర పోషిస్తున్నారు. పురుషులతో సమానంగా మహిళా సైనికులు సరిహద్దు రక్షణలో గస్తీ కాస్తూ ఔరా అనిపిస్తున్నారు. దేశ రక్షణకు తాము సైతం అంటూ రాత్రీ పగలూ
అరుణాచల్ ప్రదేశ్ కోసం తమ తమ జీవితాలను త్యాగం చేసిన వారిని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంగ్లో అబోర్ యుద్ధంలో అయినా, సరిహద్దుల రక్�
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని కీమెంగ్ సెక్టార్లో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఏడుగురు ఆర్మీ జవాన్లు గల్లంతు అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సైనికుల మృతదేహాలను గుర్తించారు. రెస�
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని కీమెంగ్ సెక్టర్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడు మంది భారతీయ సైనికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఆర్మీ సైనికుల కోసం గాలింపు చర్యలు చేపట్టి�
ఇటానగర్: పది వేల అడుగుల ఎత్తులో, 104 అడుగుల జాతీయ జెండా రెపరెపలాడుతున్నది. చైనా సరిహద్దు సమీపంలోని అరుణాచల్ ప్రదేశ్లో దీనిని ఏర్పాటు చేశారు. ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన తవాంగ్లోని బుద్ధ పార్క్లో ఈ భారీ జా�