సైన్యానికి చెందిన అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్ అరుణాచల్ప్రదేశ్లో కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు పైలట్లు. రోజువారి కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం కూడా ఐదుగురి�
army helicopter:అరుణాచల్ ప్రదేశ్లో ఇవాళ ఆర్మీ హెలికాప్టర్ కూలింది. అప్పర్ సియాంగ్ జిల్లాలోని టూటింగ్ హెడ్క్వార్టర్స్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో ఆ హెలికాప్టర్ కూలినట్లు తెలుస్తోంది. హెలికాప్ట�
మన దేశంలో 2021లో రోజుకు 30 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్య చేసుకొన్నారు. కేంద్ర నేర గణాంకాల విభాగం (ఎన్సీఆర్బీ) చెప్పిన లెక్క ఇది. ఈ లెక్కన ఆ సంవత్సరంలో 10,881 మంది ఉరి కొయ్యకు వేలాడారు.
Nagaland | నాగాలాండ్లోని (Nagaland) తొమ్మిది జిల్లాల్లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (AFSPA) అమలును మరో ఆరు నెలలపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.
ఈటానగర్ : ఇండియన్ ఆర్మీ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, దిగవంత జనరల్ బిపిన్ రావత్ స్మారకార్థం అరుణాచల్ప్రదేశ్లోని కిబితులోని సైనిక స్టేషన్తో పాటు రహదారికి ఆయన పేరును పెట్టారు. చైనాతో ఉన్న వాస
అరుణాచల్లోని వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వద్ద చైనా పలు భారీ నిర్మాణాలు చేపట్టినట్టు తెలుస్తున్నది. అంజావ్ జిల్లాకు చెందిన స్థానికులు అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను వీడియోలు తీయడంతో ఈ సంగతి వెల్లడైంది. చ�
వరుసగా రాష్ర్టాల్లో ప్రభుత్వాల హత్య 5,500 కోట్లతో 277 ఎమ్మెల్యేల కొనుగోలు ఆప్ ఎమ్మెల్యేల కోసం మరో 800 కోట్లు జీఎస్టీ, పెట్రో వడ్డింపుతో వచ్చిన రాబడంతా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేల కొనుగోళ్లకేనా? గుజరాత్లో ప�
గౌహతి: అరుణాచల్ ప్రదేశ్లోని కురుంగ్ కుమే జిల్లాలో జూలై 13వ తేదీన 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. మిస్సైనవారిలో ఏడు మంది కార్మికుల ఆచూకీ తెలిసింది. రెస్క్యూ చేసిన అధికారులు వాళ్లక�
గౌహతి: అరుణాచల్ ప్రదేశ్లోని కురుంగ్ కుమే జిల్లాలో 19 మంది రోడ్డు నిర్మాణ కార్మికులు గల్లంతు అయ్యారు. దామిన్ సర్కిల్ వద్ద బోర్డర్ రోడ్డు పనిలో నిమగ్నమైన ఆ కార్మికులు రెండు వారాల క్రితం కనిపిం�
ప్రజాతీర్పు రాకున్నా పవర్ పాలిటిక్స్ 2014 నుంచి ఏడు రాష్ర్టాల్లో అనైతికంగా అధికారంలోకి బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర వంతు న్యూఢిల్లీ, జూన్ 21: పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. అశేష ప్రజానీకం ఇచ్�