అరుణాచల్ ప్రదేశ్ కోసం తమ తమ జీవితాలను త్యాగం చేసిన వారిని ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంగ్లో అబోర్ యుద్ధంలో అయినా, సరిహద్దుల రక్�
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని కీమెంగ్ సెక్టార్లో ఆదివారం కొండచరియలు విరిగిపడ్డ ఘటనలో ఏడుగురు ఆర్మీ జవాన్లు గల్లంతు అయిన విషయం తెలిసిందే. అయితే ఆ సైనికుల మృతదేహాలను గుర్తించారు. రెస�
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్లోని కీమెంగ్ సెక్టర్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడు మంది భారతీయ సైనికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆ ఆర్మీ సైనికుల కోసం గాలింపు చర్యలు చేపట్టి�
ఇటానగర్: పది వేల అడుగుల ఎత్తులో, 104 అడుగుల జాతీయ జెండా రెపరెపలాడుతున్నది. చైనా సరిహద్దు సమీపంలోని అరుణాచల్ ప్రదేశ్లో దీనిని ఏర్పాటు చేశారు. ప్రముఖ బౌద్ధ క్షేత్రమైన తవాంగ్లోని బుద్ధ పార్క్లో ఈ భారీ జా�
Tall monumental National Flag: దేశంలో మరో అత్యంత ఎత్తయిన జాతీయ పతాకం ఆవిష్కృతం అయ్యింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలుచోట్ల ఎత్తయిన జాతీయ పతాకాలను నెలకొల్పారు. అంత్యంత ఎత్తయిన జాతీయ పతాకం
చైనా సైనికులు తమ ఆధీనంలోకి తీసుకున్న రోజు నుంచి ఎంతో వేధించారని అరుణాచల్ప్రదేశ్కు చెందిన యువకుడు మిరమ్ టారన్ తెలిపారు. ప్రతిరోజూ తనకు కరెంట్ షాకిచ్చారని, చంపేస్తారేమో అని...
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్ నుంచి కనిపించకుండా పోయిన 17 ఏండ్ల బాలుడిని చైనా ఆర్మీ భారత్కు అప్పగించింది. ఇరు దేశాల సరిహద్దులో అప్పగించినట్టు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు. అరుణాచ
న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం అరుణాచల్ ప్రదేశ్కు చెందిన యువకుడు మిరమ్ తారన్ను చైనా అపహరించిన విషయం తెలిసిందే. దీనిపై ఇవాళ కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. త్వరలోనే ఆ యువకుడిని చై�
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్ సరిహద్దు వెంట తమ భూభాగంలో ఒక బాలుడిని గుర్తించామంటూ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఆదివారం భారత సైన్యానికి సమాచారం ఇచ్చింది. అతన్ని త్వరలో భారత్కు అప్పగిస్తామని
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరమ్ తారన్ అనే బాలుడిని చైనాకు చెందిన ఆర్మీ ఎత్తుకెళ్లినట్ల ఆ రాష్ట్రానికి చెందిన ఎంపీ తాపిర్ గావో ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై ఇండియన్
న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్కు చెందిన 17 ఏళ్ల మిరమ్ తారన్ అనే బాలుడిని చైనాకు చెందిన ఆర్మీ ఎత్తుకెళ్లింది. సియాంగ్ జిల్లా నుంచి అతన్ని అపహరించినట్లు తెలుస్తోంది.ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఇవాళ ఓ ట్�
Night Curfew in Arunachal Pradesh | పెరుగుతున్న కరోనా కేసుల మధ్య అరుణాచల్ప్రదేశ్లో ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. ఈ నెల 31వ తేదీ వరకు ప్రతి రోజు రాత్రి 9 గంటల నుంచి మరుసటి రోజు
Congress | ప్రధాని నరేంద్ర మోదీ వ్యవహార శైలిపై కాంగ్రెస్ మరోసారి తీవ్రంగా మండిపడింది. అరుణాచల్ ప్రదేశ్లోని 15 ప్రాంతాల పేర్లను చైనా మార్చేసినా