బీజింగ్: టిబెట్లో తొట్టతొలి బుల్లెట్ రైలును చైనా ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్కు సమీపం నుంచి ఈ రైలు మార్గం ఉంది. రాజధాని లాసా నుంచి నింగిచి వరకు రైల్వే మార్గాన్ని కనెక్ట్ చేశారు. ఈ �
స్వల్ప భూకంపం| ఈశాన్య భారతంలో మరోమారు భూపంకం సంభవించింది. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో స్వల్పంగా భూమి కంపించింది. 20 నిమిషాల వ్యవధిలో రెండు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో భూ ప్
న్యూఢిల్లీ : అరుణాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన లూథియానాకు చెందిన యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ పరస్ సింగ్ అలియాస్ బంటీని అరెస్ట్ చేశారు. పరస్ సింగ్ త�
బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ తన ప్రేయసి నటాషా దలాల్ను కొన్ని నెలల క్రితం పరిణయమాడిన సంగతి తెలిసిందే . ముంబైలోని అలీబాగ్లో ఉన్న మాన్సన్ హౌస్ రిసార్ట్లో వీరి పెళ్లి జరగగా, వివాహానికి సంబంధించిన �
బీజింగ్ : మారుమూల హిమాలయన్ ప్రావిన్స్ అయిన టిబెట్పై చైనా ప్రత్యేక దృష్టి సారించింది. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కొత్త పంచవర్ష ప్రణాళికలో 30 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.1 లక్షల కోట్లు) కేటాయిం�