సరిహద్దుల్లో చైనా మళ్లీ హల్చల్ చేస్తున్నది. ఆక్రమిత అక్సాయ్చిన్ ప్రాంతంలో భారీ సొరంగాలు నిర్మిస్తున్నట్టు వెలువడుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. 1962 యుద్ధంలో చైనా భారత్ నుంచి ఆక్రమించుకున్�
అండమాన్ నికోబార్ దీవుల్లో (Andaman and Nicobar Islands) భారీ భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12.57 గంటలకు పోర్టు బ్లెయిర్ (Port Blair) సమీపంలో భూమి కంపించింది.
అరుణాచల్ప్రదేశ్లోని (Arunachal Pradesh) తవాంగ్లో స్వల్పంగా భూమి కంపించింది (Earthquak). శనివారం ఉదయం 6.56 గంటలకు తవాంగ్లో (Tawang) భూకంపం వచ్చింది. దీని తీవ్రత 3.3గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
Arunachal Pradesh | అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్కు అమెరికా అండగా నిలిచింది. అరుణాచల్ భారత్లో అంతర్భాగమేనని ఆ దేశ విదేశీ సంబంధాల కమిటీ ఈ మేరకు ఒక తీర్మానాన్ని సెనేట్లో ప్రవేశపెట్టింది. ఒకే రకమైన అభిప్రాయాలు
జమ్ముకశ్మీర్లో (Jammu Kashmir) మరోసారి భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం దోడా (Doda) కేంద్రంగా భారీ భూకంపం రాగా, బుధవారం తెల్లవారుజామున కత్రా (Katra) కేంద్రంగా భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 2.20 గంటలకు కత్రాలో భూకంప�
China | న్యూఢిల్లీ: లఢక్, అరుణాచల్ సమీపంలోని కీలక ప్రాంతాల్లో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి గుట్టుచప్పుడుకాకుండా చైనా నిర్మాణాలను చేపడుతున్నదా? ‘హిందుస్థాన్ టైమ్స్'లో తాజాగా ప్రచురితమైన కథనం ఇవే అనుమా
అరుణాచల్ ప్రదేశ్లో (Arunachal Pradesh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు ఛాంగ్లాంగ్లో (Changlang) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడిం
Amit Shah: అరుణాల్ప్రదేశ్లో అమిత్ షా పర్యటించడాన్ని చైనా వ్యతిరేకించింది. తమ భౌగోళిక సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమే అవుతుందని చైనా పేర్కొన్నది. ఇటీవల అరుణాచల్లోని 11 ప్రదేశాలకు చైనా తమ పేర్
జమ్ముకశ్మీర్ (Jammu Kashmir) మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా (Farooq Abdullah) చేరారు. పుస్తకాల నుంచి పాఠ్యాంశాలను తొలగిస్తే చరిత్ర మారిపోదని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
సరిహద్దుల్లో చైనా మరోసారి ఉద్రిక్తతలు రాజేస్తున్నది. ఏకపక్షంగా అరుణాచల్ప్రదేశ్లోని పలు ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టిన డ్రాగన్ దేశం.. తన చర్యను సమర్థించుకొన్నది. ఆ రీజియన్పై తమకు సార్వభౌమాధికారం ఉ
Arunachal Pradesh | దురాక్రమణ కాంక్షతో భారత్లోని సున్నితమైన ఈశాన్య ప్రాంతాల్లోకి చొరబడేందుకు గత ఆరు దశాబ్దాలుగా చైనా కుట్రలు చేస్తూనే ఉన్నది. ముఖ్యంగా గడిచిన ఐదేండ్లలో అరుణాచల్ సరిహద్దుల్లో గ్రామాల నిర్మాణం, మన
G20 | అరుణాచల్ప్రదేశ్ తమ భూభాగమని చైనా వాదిస్తున్నది. తమకు చెందిన టిబెట్లో అరుణాచల్ప్రదేశ్ ఒక భాగమని చెబుతున్నది. అయితే చైనా వాదనలను భారత్ తోసిపుచ్చింది. అరుణాచల్ప్రదేశ్ భారత్లో అంతర్భాగమని స్ప�
నాగాలాండ్ (Nagaland), అరుణాచల్ప్రదేశ్లోని (Arunachal Pradesh) పలు ప్రాంతాల్లో సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) కేంద్ర ప్రభ్తుత్వం మరో ఆరు నెలలపాటు పొడిగించింది. ఏప్రిల్ 1 నుంచి ఆరు నెలలపాటు ఇది అమల్లో ఉంటుంద