ఎమర్జింగ్ టెక్నాలజీతో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహారిస్తున్నదని ఐటీ నిపుణురాలు రమాదేవి లంక చెప్పారు. ఢిల్లీ వేదికగా ఈ నెల 19న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా సమ్మిట్-22
ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో సంస్కరణలు వేగవంతం అవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున వినియోగిస్తున్న వర్సిటీ అధికారులు తాజాగా మరో రెండు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
క్యాన్సర్ను గుర్తించాలంటే బయాప్సీ పరీక్ష తప్పనిసరి. శరీరానికి కోత కంపల్సరీ. ఇలాంటి బాధలేకుండా బాత్రూంలో కాలకృత్యాలు తీర్చుకొనే క్రమంలో చేసే శబ్దాలతో క్యాన్సర్ను నిర్ధ్దారించే సరికొత్త పరికరాన్ని అ
ప్రముఖ టెక్నాలజీ సంస్థ మెటా ఇటీవల ఓ కొత్త సాంకేతికతను ఆవిష్కరించింది. కొన్ని పదాల కూర్పుతో (ఆ పదాలలో ఏదైతే చెప్పామో, దానికి అనుగుణంగా తక్కువ నిడివితో) ఓ వీడియోను క్రియేట్ చేసే కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థను తయ
అలనాటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు.. అందమైన జ్ఞాపకాలు. నిక్కరులో నాన్న, కోర మీసాలతో తాతయ్య, లంగా ఓణీలో అమ్మ, సావిత్రినో జముననో తలపించే అమ్మమ్మ.. ప్రతి ఛాయాచిత్రం అమూల్యమైందే. కానీ, కాల ప్రవాహంలో ఆ దర్పం కొట్టు
‘భారత్-చైనా మధ్య సమీప భవిష్యత్తులో యుద్ధం జరిగితే, పది రోజుల్లో భారత్ ఓడిపోతుంది. స్వల్ప ప్రాణనష్టంతోనే డ్రాగన్.. అరుణాచల్, లఢక్ను ఆక్రమించుకోవచ్చు’.. రక్షణ రంగానికి సంబంధించిన వార్తలను ప్రచురించే �
సామాన్యులకు సైతం సాంకేతిక పరిజ్ఞానం చేరువ కావాలన్నదే సీఎం కేసీఆర్ కోరికని, దాన్ని నిజం చేసేందుకు విద్యాసంస్థలు, పరిశోధకులు, కంపెనీలు నిరంతరం పనిచేయాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సాంకేతికతకు అ�
నలుగురు రాష్ట్ర విద్యార్థులకు 100 పర్సంటైల్ పురుషుల విభాగంలో టాపర్గా అనికేత్ చటోపాధ్యాయ్ గురుకులాల్లో 86 మంది విద్యార్థులకు 90 పర్సంటైల్ మెయిన్-1 ఫలితాలను వెల్లడించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సాఫ్
దేశంలోని యువతలో డిజిటల్ నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడం, సమగ్ర పద్ధతిలో సంబంధిత కృత్రిమ మేధస్సు స్కిల్ సెట్తో వారిని కలుపుకొని శక్తివంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా డిపా�
పంట పొలాలను డిజిటలైజేషన్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోని ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పంట పొలాలను గూగుల్ మ్యాప్స్ల�