అలనాటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు.. అందమైన జ్ఞాపకాలు. నిక్కరులో నాన్న, కోర మీసాలతో తాతయ్య, లంగా ఓణీలో అమ్మ, సావిత్రినో జముననో తలపించే అమ్మమ్మ.. ప్రతి ఛాయాచిత్రం అమూల్యమైందే. కానీ, కాల ప్రవాహంలో ఆ దర్పం కొట్టు
‘భారత్-చైనా మధ్య సమీప భవిష్యత్తులో యుద్ధం జరిగితే, పది రోజుల్లో భారత్ ఓడిపోతుంది. స్వల్ప ప్రాణనష్టంతోనే డ్రాగన్.. అరుణాచల్, లఢక్ను ఆక్రమించుకోవచ్చు’.. రక్షణ రంగానికి సంబంధించిన వార్తలను ప్రచురించే �
సామాన్యులకు సైతం సాంకేతిక పరిజ్ఞానం చేరువ కావాలన్నదే సీఎం కేసీఆర్ కోరికని, దాన్ని నిజం చేసేందుకు విద్యాసంస్థలు, పరిశోధకులు, కంపెనీలు నిరంతరం పనిచేయాలని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సూచించారు. సాంకేతికతకు అ�
నలుగురు రాష్ట్ర విద్యార్థులకు 100 పర్సంటైల్ పురుషుల విభాగంలో టాపర్గా అనికేత్ చటోపాధ్యాయ్ గురుకులాల్లో 86 మంది విద్యార్థులకు 90 పర్సంటైల్ మెయిన్-1 ఫలితాలను వెల్లడించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సాఫ్
దేశంలోని యువతలో డిజిటల్ నైపుణ్యాల అంతరాన్ని తగ్గించడం, సమగ్ర పద్ధతిలో సంబంధిత కృత్రిమ మేధస్సు స్కిల్ సెట్తో వారిని కలుపుకొని శక్తివంతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ఇందులో భాగంగా డిపా�
పంట పొలాలను డిజిటలైజేషన్ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం తొలి అడుగు వేసింది. రాష్ట్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోని ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పంట పొలాలను గూగుల్ మ్యాప్స్ల�
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, డాటా సైన్సెస్ వంటి సాంకేతిక పరిజ్ఞానాలు రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటివని మంత్రి కేటీఆర్ అన్నారు. టెక్నాలజీ వినియోగంతో కలిగే లాభ నష
హైదరాబాద్: దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్లో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐ ఆన్ ద స్ట్రీట్: మేనేజింగ్ ట్రస్ట్ ఇన్ ద పబ్లిక్ స
కృత్రిమ మేధతో నడిచే కార్లు, బైకుల గురించి ఇప్పటిదాకా విన్నాం కదా..! తాజాగా మనిషి సాయం లేకుండా ఓ కార్గో షిప్ ఏకంగా 800 కిలోమీటర్ల దూరం దూసుకెళ్లింది. 40 గంటల పాటు ప్రయాణించింది
కృత్రిమ మేధ... ప్రపంచాన్ని వేగంగా చుట్టేస్తున్న సరికొత్త సాంకేతికత. ఈ టెక్నాలజీని రేడియాలజీ విభాగంలోనూ ప్రవేశపెట్టింది మధ్యప్రదేశ్కు చెందిన మీనాక్షి సింగ్. ఎక్స్రే, సీటీ స్కాన్ రిపోర్టుల తయారీలో వై�
మన నిరంతర జీవితంలో వాడే వస్తువులు ఒకదానితో ఒకటి అనుసంధానమైతే, వస్తువులు ఒకదానితో ఒకటి ముచ్చటించుకుంటే, సమన్వయంతో సులభంగా పనిచేస్తే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం...
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం విరివిగా వినిపిస్తున్న సాంకేతికత. రోజురోజుకు కొత్త పుంతలు తొక్కతున్నది టెక్నాలజీ రంగం. దీనిలో భాగంగానే పుట్టుకువచ్చిందే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్. అదే కృత్రిమ మేధ
కృత్రిమ మేధస్సు (ఏఐ) ద్వారా నూతన ఆవిష్కరణలను చేపట్టేందుకు దేశంలోని 10 రాష్ర్టాలకు చెందిన 38 స్టార్టప్లను తెలంగాణ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ (టీ-ఏఐఎం) ఎంపిక చేసింది. ‘రెవ్ అప్' యాక్సిలరేటర్ రెండవ