దుండిగల్ :దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మర్రిలక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీఫీషీయల్ ఇంటలీజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ల్యాబ్ను వర్చు
కృత్రిమ మేధస్సుకు పదునుపెట్టే పరిశోధనల్లో భాగంగా ప్రత్యేక కృత్రిమ న్యూరాన్లను అభివృద్ధి చేసి ఔరా! అనిపించుకుంటున్నారు ఐఐటీ ఢిల్లీకి చెందిన పరిశోధకుల బృందం.
చెన్నై, జూలై 13: శరీరంలో క్యాన్సర్ను వృద్ధి చేసే కణాల ఉత్పరివర్తనాలను కనుగొనే నమూనాను ఐఐటీ మద్రాస్ పరిశోధకులు అభివృద్ధి చేశా రు. జన్యుక్రమాల సమాచారాన్ని విశ్లేషించి, కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో దీన్ని అభివృద�
వ్యవసాయంలో కృత్రిమ మేథ సాగు, మార్కెటింగ్లో అమలు నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం చర్యలపై రాష్ర్టాలకు సూచన హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): ప్రస్తుతం సాంకేతిక రంగంలో ఏఐ హవా నడుస్తున్నది. ఈ అధునాతన సాంకేత�
సాగు, మార్కెటింగ్లో అమలు: కేంద్రం హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగంలో సంప్రదాయ వ్యవసాయ పద్ధతులను పక్కనపెట్టి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను అమలుచేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింద
డ్రైవింగ్ చేస్తూ నిద్రలోకి జారుకునే డ్రైవర్లను అప్రమత్తం చేస్తే అలారంను హైదరాబాద్కు చెందిన మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ (ఎంసీఈఎంఈ) సిద్ధం చేసింది
వచ్చే ఏడాది నుంచి హైస్కూళ్లలో ప్రత్యేక సబ్జెక్టు :ఎన్సీఈఆర్టీహైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ ) : పాఠశాల దశనుంచే విద్యార్థులకు కృతిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ) ను బోధించేందుకు ప్రభుత్వం సిద్ధ�