కృత్రిమ మేధస్సు సీఏలకు దన్నుగా నిలువనున్నదని, ముఖ్యంగా తమ క్లయింట్లకు నాణ్యమైన సేవలు అందించడానికి, లావాదేవీల సంఖ్య పెరిగేందుకు దోహదం చేయనున్నదని ఐసీఏఐ ప్రెసిడెంట్ అంకిత్ సునీల్ తలాటి తెలిపారు. ప్రస
Artificial Intelligence | ప్రస్తుతం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఈ కృత్రిమ మేధ వల్ల భవిష్యత్తులో తమ ఉపాధికే ముప్పువాటిల్లే అవకాశం ఉందని ఇటీవల హాలీవుడ్ నటులు క
వివిధ రంగాల్లో కృత్రిమ మేధ (ఏఐ) చేస్తున్న అద్భుతాలు.. అన్నీ ఇన్నీ కావు. అంధులు, దృష్టి లోపం ఉన్నవారి కోసం తయారు చేసిన ఏఐ ఆధారిత పరికరాలు వైద్యరంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతున్నాయి. ఏఐ సాంకేతికతతో
యూకేకు చెందిన హెల్త్ స్టార్టప్ కృత్రిమ మేధతో సంచలనాన్ని సృష్టించింది. ఇండిగో వీఎక్స్ అనే పేరుతో ఏఐ వ్యవస్థను తమ కంపెనీ సీఈవోగా నియమించింది. హున్నా టెక్నాలజీ సహ వ్యవస్థాపకుడు అహ్మద్ లజీమ్ దీని గురి�
AlterEgo | కృత్రిమ మేధ సాయంతో ఓ భారతీయ విద్యార్థి అద్భుత పరికరాన్ని ఆవిష్కరించాడు. అవతలివారి నోటి నుంచి మాట రాకపోయినా, ‘లోపల’ ఏం మాట్లాడుకున్నాడో తెలుసుకోవచ్చు. ‘బయటకు’ మాట్లాడకుండానే వారితో సంభాషించవచ్చు కూ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై కోర్సును రూపొందించేందుకు అమెరికా, భారత్ సహా ఇతర దేశాలు కృషి చేయాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సైన్స్ సలహాదారు డా.ఆరతి ప్రభాకర్ తెలిపారు. ఏఐ సాంకేతికతను సరైన పద్�
ఇందు గలడు.. అందు లేడంటు సందేహంబు వలదు... ఎందెందు వెతికినా అందందే కలడు..’ అని నారాయణుని గురించి ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపునితో అన్న పలుకులు ఇవి. ఇదే విధంగానే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంగా వాడుకలోకి వచ్చిన ‘కృ�
Weight Loss | ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. అధిక బరువులు దీర్ఘాలిక వ్యాధులు సైతం పెరిగే ప్రమాదం పొంచి ఉంది. దాంతో ఆరోగ్య నిపుణులు ప్రతి ఒక్కరూ తమ బరువును అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నార�
AI News Anchor | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తృతి రోజురోజుకు పెరిగిపోతున్నది. ఇప్పటికే ఆటో మొబైల్, టెలీ కమ్యూనికేషన్ సహా పలు రంగాల్లో AI కీలక పాత్ర పోషిస్తున్నది. ఈ AI వల్ల మ్యాన్ పవర్ అవసరం తగ్గిపోతూ యాంత్రీకరణ �
ప్రజాసంక్షేమం, అభివృద్ధిని ఎల్లవేళలా కోరుకొనే వాడే అసలైన నాయకుడు. పరిపాలనకు అర్హుడు. యుద్ధంలో అయినా.. రాజకీయ క్షేత్రంలో అయినా.. రాచ మార్గంలో పోటీలో నిలబడి గెలవాలి. చేసిన అభివృద్ధిని చూపించి ప్రజల మెప్పును
విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించడంలో భాగంగా ప్రభుత్వం ప్రతి నాలుగో శనివారం ‘నో బ్యాగ్ డే’ను ఈ విద్యా సంవత్సరమే ప్రవేశపెట్టింది. ఈ మేరకు శనివారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నో బ్యాగ్డేను అమలు చేశా
ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రతి నెలలో నాలుగో శనివారం నో బ్యాగ్డేగా అమలు చేయాలని పాఠశాల వి ద్యాశాఖ అధికారులను ఆదేశించింది. స్కూల్ బ్యాగ్ పాలసీ2020 ప్రకారం ఏడాదిలో 10 రోజులు బ్యా గ్ లేకుండా విద్యార్థులు బడిక
పెద్దపల్లి జిల్లాకు మరో డిగ్రీ కళాశాల వచ్చింది. ఇప్పటికే మూడు డిగ్రీ కళాశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ఉండగా, తాజాగా శుక్రవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ మహిళా డిగ్రీ కళాశాలను మంజూరు చేస్�