ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సైబర్ సెక్యూరిటీ కోర్సుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీడాక్) హైదరాబాద్ ప్రత
ఎమర్జింగ్ టెక్నాలజీతో ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహారిస్తున్నదని ఐటీ నిపుణురాలు రమాదేవి లంక చెప్పారు. ఢిల్లీ వేదికగా ఈ నెల 19న జరిగిన గూగుల్ ఫర్ ఇండియా సమ్మిట్-22
ప్రతిష్ఠాత్మక ఉస్మానియా యూనివర్సిటీలో సంస్కరణలు వేగవంతం అవుతున్నాయి. సాంకేతిక పరిజ్ఞానాన్ని పెద్దఎత్తున వినియోగిస్తున్న వర్సిటీ అధికారులు తాజాగా మరో రెండు కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు.
క్యాన్సర్ను గుర్తించాలంటే బయాప్సీ పరీక్ష తప్పనిసరి. శరీరానికి కోత కంపల్సరీ. ఇలాంటి బాధలేకుండా బాత్రూంలో కాలకృత్యాలు తీర్చుకొనే క్రమంలో చేసే శబ్దాలతో క్యాన్సర్ను నిర్ధ్దారించే సరికొత్త పరికరాన్ని అ
ప్రముఖ టెక్నాలజీ సంస్థ మెటా ఇటీవల ఓ కొత్త సాంకేతికతను ఆవిష్కరించింది. కొన్ని పదాల కూర్పుతో (ఆ పదాలలో ఏదైతే చెప్పామో, దానికి అనుగుణంగా తక్కువ నిడివితో) ఓ వీడియోను క్రియేట్ చేసే కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థను తయ
అలనాటి బ్లాక్ అండ్ వైట్ ఫొటోలు.. అందమైన జ్ఞాపకాలు. నిక్కరులో నాన్న, కోర మీసాలతో తాతయ్య, లంగా ఓణీలో అమ్మ, సావిత్రినో జముననో తలపించే అమ్మమ్మ.. ప్రతి ఛాయాచిత్రం అమూల్యమైందే. కానీ, కాల ప్రవాహంలో ఆ దర్పం కొట్టు
‘భారత్-చైనా మధ్య సమీప భవిష్యత్తులో యుద్ధం జరిగితే, పది రోజుల్లో భారత్ ఓడిపోతుంది. స్వల్ప ప్రాణనష్టంతోనే డ్రాగన్.. అరుణాచల్, లఢక్ను ఆక్రమించుకోవచ్చు’.. రక్షణ రంగానికి సంబంధించిన వార్తలను ప్రచురించే �