చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో ఈనెల 1వ తేదీన మహదేవ్ నగల దుకాణంలో జరిగిన కాల్పులు, దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసి�
ప్రీ లాంచ్ ఆఫర్తో వేలాది మంది వద్ద నుంచి లక్షలు వసూలు చేసి రూ. 900 కోట్ల భారీ మోసానికి పాల్పడ్డ సాహితి ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాణాలు చేపట్టకముందే తక్కువ ధరక�
మూడు రోజుల క్రితం అదృశ్యమైన సురేశ్ ఆచూకీ లభ్యమైంది. గురువారం చిన్నశంకరంపేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి వివరాలు వెల్లడించారు
వెంకటాపురం మండ లం ముత్తారం క్రాస్ రోడ్డు వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఆరుగురు మావోయిస్టు మిలిషీ యా కమిటీ సభ్యులు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకు ని ఆరెస్టు చేశారు
నగరంలో ద్విచక్ర వాహనాలు దొంగిలించి, గ్రామాల్లో విక్రయిస్తున్న ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ మంగళవారం బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�
వ్యాపారి కున్వర్ పాల్ సింగ్ ఈ నెల 22న ఈ చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన గోడౌన్ నుంచి 215 టూత్పేస్ట్ బాక్సులు మాయమయ్యాయని చెప్పాడు. వీటి విలువ రూ.11 లక్షలు ఉంటాయని తెలిపాడు.
ఓ వివాహితను లైంగికంగా వేధిస్తున్న ఎస్బీ పోలీస్ను మీర్పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్కు చెందిన వెంకటేశ్వర్ రావు స్పెషల్ బ్రాం�
దాదాపు 100 సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన లంగర్హౌస్ క్రైం పోలీసులు.. దొంగల ఆచూకీని కనుగొన్నారు. సెల్ఫోన్ టవర్ల ఆధారంగా దొంగలు ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించారు. బుధవారం ఉదయం రేతిబౌలిలో ఉన్న నేరగాళ్లు.. పార�
దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మొబైల్ నంబర్ సిమ్ కార్డును కోల్కతాలో కొన్నట్లు గుర్తించారు. ఆ నంబర్ను బీహార్లోని నలందాలో వినియోగిస్తున్నట్లు సాంకేతికంగా తెలుసుకున్నారు.
శరద్ పవార్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జితేంద్ర అవద్, సోమవారం రాత్రి తన అనుచరులతో కలిసి థానేలోని మల్టిప్లెక్స్కు వెళ్లారు. ‘హర హర మహాదేవ్’ సినిమా ప్రదర్శనను అడ్డుకుని నిలిపివేశారు.