వ్యాపారి కున్వర్ పాల్ సింగ్ ఈ నెల 22న ఈ చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన గోడౌన్ నుంచి 215 టూత్పేస్ట్ బాక్సులు మాయమయ్యాయని చెప్పాడు. వీటి విలువ రూ.11 లక్షలు ఉంటాయని తెలిపాడు.
ఓ వివాహితను లైంగికంగా వేధిస్తున్న ఎస్బీ పోలీస్ను మీర్పేట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సీఐ మహేందర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్కు చెందిన వెంకటేశ్వర్ రావు స్పెషల్ బ్రాం�
దాదాపు 100 సీసీ కెమెరాలను జల్లెడ పట్టిన లంగర్హౌస్ క్రైం పోలీసులు.. దొంగల ఆచూకీని కనుగొన్నారు. సెల్ఫోన్ టవర్ల ఆధారంగా దొంగలు ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించారు. బుధవారం ఉదయం రేతిబౌలిలో ఉన్న నేరగాళ్లు.. పార�
దర్యాప్తు చేసిన పోలీసులు ఆ మొబైల్ నంబర్ సిమ్ కార్డును కోల్కతాలో కొన్నట్లు గుర్తించారు. ఆ నంబర్ను బీహార్లోని నలందాలో వినియోగిస్తున్నట్లు సాంకేతికంగా తెలుసుకున్నారు.
శరద్ పవార్ పార్టీకి చెందిన మాజీ మంత్రి జితేంద్ర అవద్, సోమవారం రాత్రి తన అనుచరులతో కలిసి థానేలోని మల్టిప్లెక్స్కు వెళ్లారు. ‘హర హర మహాదేవ్’ సినిమా ప్రదర్శనను అడ్డుకుని నిలిపివేశారు.
ఫ్లాట్ విక్రయం పేరుతో భారీగా అడ్వాన్స్ తీసుకొని మోసాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ కథనం ప్రకారం.. టోలిచౌకి నివాసి ఖా�
తనను గుర్తించకుండా ఉండేందుకు సంతోష్, గెడ్డం తీసి గుండు కొట్టించుకున్నాడు. అలాగే వైద్యురాలిపై అసభ్య ప్రవర్తనకు ముందు మంగళవారం రాత్రి ఒక మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు.
జీహెచ్ఎంసీ లిబర్టీ ఎక్స్రోడ్లో ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనాల క్యాబిన్ను అడ్డాగా చేసుకొని నెల రోజులుగా పేకాట ఆడుతున్న 8 మందిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ను�
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిన వ్యవహారంపై కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారు. ఒకే అంశంపై రోజుకో తీరుగా జవాబిస్తున్నారు. ఒకపూట తాను చెప్పిన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సంచలనం సృష్టించిన సారంగాపూర్ మండలం బీరవెల్లి మ్యాక్స్ సొసైటీ భారీ చోరీ ఘటనను నిర్మల్ పోలీసులు వారంలోనే ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గురువారం అరెస్టు చేసినట్లు �
గుట్టుచప్పుడుకాకుండా ఆన్లైన్ ద్వారా ఓ ఇంట్లో హార్స్ రేస్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని మేడిపల్లి పోలీసులు అరెస్టుచేసి, రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మేడిపల్లి ఓం విహార్ కాలనీ
గ్రూప్ స్టడీ పేరుతో యువతికి దగ్గరై, తనతో కలిసి తిరుగాలంటూ వేధిస్తున్న యువకుడికి ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. కర్ణాటక నుంచి నగరానికి �