మండలంలోని కోసిని పంచాయతీ పరిధి పర్ధాన్గూడ సమీపంలో గత నెల 31న అటవీ జంతువులకు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఆదె విష్ణు(17) మృతి చెందిన విషయం తెలిసిందే. కాగజ్నగర్ రూరల్ పోలీస్టేషన్లో బుధవారం రూరల్ సీఐ నా
పెంబి మండలం యాపల్గూడ అటవీ సమీపంలో విద్యుత్ తీగలు అమర్చి నీలుగాయిని హతమార్చిన ఘటనలో ఏడుగురు నిందితులను ఆరెస్ట్ చేసినట్లు ఎఫ్ఆర్వో రామకృష్ణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. యాపల్గూడ పంచాయతీ పరిధిలోని నా�
కుంటాల మండలంలోని పలు గ్రామాల్లో పంటచేల నుంచి పత్తి దొంగిలించిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుమాంజలి మంగళవారం వివరాలు వెల్లడించారు. అంబకంటి గ్రామానికి చెందిన నారాయణ, సాయి, కుభీర్ మండలం మర్
పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మండల పరిధిలోని నత్నాయిపల్లి గ్రామ శివారులో ఆదివారం చోటుచేసుకుంది. సీఐ షేక్లాల్ మధార్ తెలిపిన వివరాల ప్రకా రం.. మండల పరిధిలోని నత్నాయిపల్లి గ్రామ శి
పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఘరానా దొంగలను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి బంగారం, ద్విచక్రవాహనాలు రికవరీ చేశారు. వారిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు, రికవరీ సొత్తు వివరాలను జిల్లా పో
హాష్ ఆయిల్ ను విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను చాదర్ఘాట్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దాదాపు రూ.4లక్షలు విలువ చేసే కిలో హాష్ ఆయిల్ను స్వాధీనం చేసుకున్నారు. చాదర్ఘాట్ పోలీస్స్టేషన�
లోదుస్తుల్లో బంగారం దాచుకొని తీసుకువస్తుండగా కస్టమ్స్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో స్వాధీనం చేసుకున్న సంఘటన బుధవారం చోటుచేసుకుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. దుబాయి నుంచి వచ్చిన ప్రయ�
ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ ఫ్రాడ్ కేసులో వీడియోకాన్ వ్యవస్థాపకుడు, సీఈవో వేణుగోపాల్ ధూత్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. సోమవారం ఉదయం కొద్ది సమయం పాటు ప్రశ్నించిన అనంతరం ధూత్ను అరెస్ట్ చేసినట్టు సీబీఐ �
పేకాట స్థావరంపై పోలీసుల దాడి చేసి 20 మందిని అరెస్ట్ చేసిన ఘటన ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. సోమవారం సీఐ నరేందర్ తెలిపిన వివరాల ప్రకారం రావిరాల గ్రామం సమీపంలో కొంత మంది పేకాట ఆడుతున్నారన్న స�
నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న నలుగురు సభ్యులు గల ముఠాను గురువారం హైదరాబాద్ సెంట్రల్, సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ సర్టిఫికెట్లు, రూ.22 వేల నగదు,
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో వైద్య విద్యార్థిని ఇంటిపై దాడి, కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒకరిపై దాడి చేసిన సంఘటనలో శుక్రవారం నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి కథనం ప్రకారం.. భద్రాది కొత్తగూడెం జిల్లా విద్యానగర్కాలనీ చుంచుపల్లికి చెందిన కుక్కమూడి సంపత్ ఆర్ఎంప
చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వె�
నాగోల్లోని ఆభరణాల దుకాణంలో కాల్పులు జరిపి, బంగారం ఎత్తుకుపోయిన కేసు మిస్టరీని రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి గజ్వేల్లోని ఒక బంగారం దుకాణం యజమాని 40 రోజులుగా ప్లాన్ చేసి, హర్యానా, రాజస్థాన్ ముఠ