మరిపెడతోపాటు పలు గ్రామాల్లో చోరీల కు పాల్పడుతున్న అంత ర్ రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు తొర్రూరు డీఎస్పీ రఘు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్�
చిత్తు కాగితాల సేకరణ ముసుగులో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని సీసీఎస్, మట్టెవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతానికి చెందిన ఆలేటి మైసమ్మ అలియాస్ కడమంచి మైసమ్మ, ఊర దివ్య, నూనె ర�
ఏటూరునాగారం ఐటీడీఏలో ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులు లంచం తీసుకుంటూ శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులకు చిక్కడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగం డీఈఈ నవీ
హోటల్లో రోటీలు తయారు చేసే వ్యక్తి వాటిపై ఉమ్మాడు. ఆ హోటల్ వద్ద ఉన్న హిందూ రక్షా దళ్కు చెందిన కార్యకర్త ఒకరు దీనిని గమనించాడు. తన మొబైల్లో రికార్డ్ చేశాడు.
ఈజీ మనీకి అలవాటుపడి, సెల్ఫోన్లకు ఫేక్ లింకులు పంపి స్తూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న నలుగురు సైబర్ నేరస్తులను రామగుండం పోలీసులు జార్ఖండ్కు వెళ్లి అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకా రం..
హైవే డీజిల్ దొంగలను కొత్తూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వారి వద్దనుంచి డీసీఎం వాహనం, రూ. 45 వేలు , 13 ఖాళీ డ్రమ్ములు, ఓ గొడ్డలిని స్వాధీనం చేసుకొని నలుగురిని రిమాండ్కు తరలించారు.
అధిక వడ్డీ ఇస్తానని నమ్మించి అందినకాడికి అప్పులు చేసి ఉడాయించిన మోసకారి వ్యాపారి రేగొండ నరేశ్ 15 నెలల తర్వాత పోలీసులకు చిక్కాడు. అతడి నుంచి 3.350 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం జగిత్యాల డీ�
గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. భీమ్గల్ పోలీస్స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్
అంతర్ జిల్లా దొంగను వరంగల్ పోలీసు కమిషనరేట్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం వరంగల్ మట్టెవాడలోని సీసీఎస్ పోలీసుస్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిందితుడిని చూపి, వివరాలను క�
మండల కేంద్రంలో గంజా లయి విక్రయిస్తుండగా ఐదుగురు యువకులను పోలీసులు పట్టుకుని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను భీమ్గల్ సీఐ వెంకటేశ్వర్లు కమ్మర్పల్లిలో సమావేశం ఏర్పాటు చేసి వ
కామారెడ్డిలో పలు ఇండ్లల్లో చోరీకి పాల్పడిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకొని సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఎస్పీ శ్రీనివాస్రెడ్డి వివరాలను
ఆర్మూర్లో పది రోజుల క్రితం బంగారు దుకాణాల్లో చోరీకి పాల్పడిన కే సు లో నిందితులను అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ నాగరాజు తెలిపారు. ఆర్మూర్ పోలీస్ స్టేషనలో మంగళవారం ఏర్పాటు చేసిన వి�
కోరుట్ల మున్సిపల్ మెప్మాలో లోన్డబ్బుల దుర్వినియోగం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుం చి 7 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరో 85 లక్షల లోన్ డబ్
మండలంలోని చాకిరాల గ్రామంలో ఆదివారం ఓ వ్యక్తి బ్లెడుతో గాయపరుచుకున్నాడు. ఎస్ఐ ఏడుకొండలు తెలిపిన వివరాల ప్రకారం.. చాకిరాల గ్రామానికి చెందిన యాతాకుల వాలి అదే గ్రామానికి చెందిన వరికుప్పల కళింగరావు అనే వ్య�