బీజేపీ (BJP) ఆదేశాలను సీబీఐ (CBI) అనుసరిస్తుందని, ఒకవేళ తనను అరెస్టు చేయాలని ఆ పార్టీ చెప్పి ఉంటే అదేపని చేస్తుందని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (CM Arvind Kejriwal) అన్నారు. ఢిల్లీ మద్యం పాలసీ (Delhi
నమ్మి స్నేహం చేసిన పాపానికి స్నేహితుడి ఇంటికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఏకంగా మిత్రుడి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచుకున్న రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
BJP Leader Arrest | డీఎంకే మంత్రి సెంథిల్ బాలాజీని, బీజేపీ ఇండస్ట్రియల్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ సెల్వకుమార్ ఇటీవల సోషల్ మీడియాలో విమర్శించారు. ఆయనను ‘గంజా బాలాజీ’గా సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొన్నారు. దీంతో డీఎం�
అబ్ధుల్లాపూర్మెట్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును 24 గంటల్లోనే పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 3 తులాల బంగారు గొలుసు, బైకు, సెల్ఫోన్ను పోలీసులు స�
పదో తరగతి పరీక్ష పేపర్ లీకేజీ పేరుతో విద్యార్థుల్లో ఆందోళన రేకెత్తించే చర్యలకు పాల్పడ్డారనే అభియోగంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ను పోలీసులు అరెస్టు చేయడాన్ని సవాల్�
Akasa Air | ‘ఆకాశ ఎయిర్కు (Akasa Air) చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ డౌన్ అవుతుంది’ అని ఇటీవల ఒకరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనిపై ఆ సంస్థ ముంబై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీ�
అధికార బీజేపీ రాజకీయ కక్షపూరిత దాడుల నుంచి తమను కాపాడాలంటూ దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని 14 ప్రతిపక్ష పార్టీలు అర్థించాయి. ఈ మేరకు సంయుక్తంగా పిటిషన్ దాఖలు చేశాయి.
దేశ జనాభాలో పది శాతం మంది వ్యక్తిగత డాటాను చోరీచేసి సైబర్ నేరగాళ్లకు అమ్ముతున్న ముఠాను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 17 కోట్ల మంది వ్యక్తిగత డాటా చోరీ చేశారని సైబరాబాద్ పో�
విదేశాల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తే, అది రష్యాపై యుద్ధ ప్రకటనగా భావిస్తామని ఆ దేశ మాజీ అధ్యక్షుడు మెద్వదేవ్ హెచ్చరించారు. గురువారం ఆయన రష్యా మీడియాతో మాట్ల�
తమను మోసం చేసిన వ్యక్తితోనే చేతులు కలిపి అమాయక ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఇద్దరు సైబర్ కేటుగాళ్లను చందానగర్ పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు. శనివారం పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేస�
హవాలా సొమ్మును మార్పిడి చేస్తున్న ఇద్దరు వ్యక్తులను కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఇన్స్పెక్టర్ రామలక్ష్మణరాజు కథనం ప్రకారం.... రాజస్తాన్కు చెందిన ఓంప్రకాశ్ కటారి కుమారుడు హర�
పట్టణంలోని ఓ ఫ్యాక్టరీలో వాచ్మెన్గా పనిచేస్తున్న షేక్ హైమద్ మియ్యాను ఈ నెల 8న హత్య చేసి పరారైన నిందితులను రిమాండ్ చేసినట్లు భైంసా ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. పట్టణంలోని పోలీస్స్టేషన్లో �
క్షుద్ర పూజలతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న తండ్రి, కొడుకులను టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం హనుమకొండ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సెంట్రల్ డీసీపీ బారి నిందితుల అరెస్ట
లండన్ నుంచి ముంబైకి వెళుతున్న ఎయిర్ ఇండియా విమానంలో భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి తోటి ప్రయాణీకుల పట్ల అభ్యంతరకరంగా వ్యవహరించడంతో పాటు బహిరంగంగా పొగతాగడంతో కేసు నమోదు చేశారు.