కత్తితో బెదిరించి మహిళల బంగారు గొలుసులను దోచుకుంటున్న ఇద్దరు నిందితులను హయత్నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 3.50 లక్షల విలువైన 7 గ్రాముల బంగారు పుస్తెలు, మూడు సెల్ఫోన్లు, రెండు బైకులను �
Akhilesh Yadav | సిసోడియా అరెస్ట్పై ఢిల్లీ ప్రజలు బదిలిస్తారని, 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారని అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఢిల్లీ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మనీష్ సిసోడియాను కేంద్ర �
ఢిల్లీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. మద్యం పాలసీ కేసులో సీబీఐ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకొన్నారు. ఈ కేసులో ఆదివారం విచారణకు పిలిచిన సిసోడియాను.. ఉదయం 11 గంటల నుంచి దా�
బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల అదృశ్యమైన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి ఫోన్లో ఓ వ్యక్తి మరో సిమ్ వేసి వాడుతున్న క్రమంలో హత్య కోణం బయటపడింది. పహ�
‘మత్తు’కు మూకుతాడు వేసుందుకు హైదరాబాద్ నార్కొటిక్స్ ఎన్ఫోర్స్మెంట్(హెచ్న్యూ) అధికారులు రంగంలోకి దిగారు. ఇటీవల ఢిల్లీ, రాజస్థాన్ నుంచి అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేయడంతో పాటు హైదరాబాద్లో విక్రయి�
వివాదాస్పద మత గురువు, ‘వారిస్ పంజాబ్ దే’ ఖలీస్థానీ నేత అమృత్పాల్ సింగ్ అనుచరుడు లవ్ప్రీత్ తుఫాన్ను ఓ కేసులో పోలీసులు అరెస్టు చేశారు. దీంతో రెచ్చిపోయిన వందలాది మంది అమృత్పాల్ అనుచరులు పోలీసుల�
పార్కు చేసిన వాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురు నేరగాళ్లను బాలానగర్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ శశాంక్రెడ్డి కథనం ప్రకారం.. జగద్గిరిగుట్ట, ఇందిరమ్మకాలనీకి చెందిన షేక్ ఇక్బాల్, షిర్డీహిల�
ఇంటి యజమాని శుభకార్యానికి వెళ్లడంతో.. ఆ ఇంట్లో పనిచేసే నేపాలీ దంపతులు.. మరో ఇద్దరి సహాయంతో చోరీకి పాల్పడ్డారు. 9 తులాల బంగారం, మూడు కిలోల వెండి నగలతోపాటు ఆరు లక్షల నగదు ఎత్తుకెళ్లారు
దొంగతనమే ప్రవృత్తిగా మార్చుకుని, ఇప్పటివరకు సుమారు 250 దొంగతనాలు చేసిన నిందితుడిని ఆర్సీపురం పోలీసులు పట్టుకున్నారు. డివిజన్ పరిధిలోని తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్త�
ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసగిస్తున్న ఆరుగురు సభ్యులు గల ముఠాను సైబరాబాద్ సైబర్క్రైం పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీస�
ప్రశ్నా పత్రం లీక్ కారణంగా గుజరాత్లో ఆదివారం జరగాల్సిన జూనియర్ క్లర్క్ పోటీ పరీక్ష హఠాత్తుగా వాయిదా పడింది. పరీక్ష జరగడానికి కొన్ని గంటల ముందు పేపర్ లీక్ కావడం పెను దుమారం లేపింది. ఈ ఘటనలో పోలీసుల�
మరిపెడతోపాటు పలు గ్రామాల్లో చోరీల కు పాల్పడుతున్న అంత ర్ రాష్ట్ర దొంగను అరెస్టు చేసినట్లు తొర్రూరు డీఎస్పీ రఘు తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో ఆయన మాట్�
చిత్తు కాగితాల సేకరణ ముసుగులో చోరీలకు పాల్పడుతున్న నలుగురిని సీసీఎస్, మట్టెవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. హనుమకొండ జిల్లా మడికొండ ప్రాంతానికి చెందిన ఆలేటి మైసమ్మ అలియాస్ కడమంచి మైసమ్మ, ఊర దివ్య, నూనె ర�
ఏటూరునాగారం ఐటీడీఏలో ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులు లంచం తీసుకుంటూ శుక్రవారం రాత్రి ఏసీబీ అధికారులకు చిక్కడం ఉమ్మడి జిల్లాలో చర్చనీయాంశమైంది. ఐటీడీఏలోని గిరిజన సంక్షేమశాఖ ఇంజినీరింగ్ విభాగం డీఈఈ నవీ