జమ్ముకశ్మీరులోని రాంబన్ జిల్లాలో ఉగ్రవాద-మాదక ద్రవ్యాల ముఠా గుట్టును రట్టు చేసినట్లు జమ్ము జోన్ అదనపు డీజీపీ ముకేశ్ సింగ్ తెలిపారు. కశ్మీరు నుంచి జమ్ము వెళ్తున్న ఓ వాహనాన్ని సోదాలు చేశారని చెప్పార�
ఏదైనా కేసులో నిందితులను అరెస్టు చేసేముందు సుప్రీంకోర్టు డీకే బసు కేసులో జారీచేసిన మార్గదర్శకాలను అమలు చేయాలని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ను హైకోర్టు హెచ్చరించింది.
నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి ప్రొటోకాల్ ఉల్లంఘనలకు పాల్పడినందుకు అమెరికా అద్యక్షుడు జో బైడెన్ (G20)కాన్వాయ్లోని ఓ డ్రైవర్ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
పాకిస్థాన్ నుంచి అడ్డదారిలో ఇండియాకు వచ్చి, హైదరాబాద్లో ఒక మహిళతో కాపురం చేస్తున్న యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. బహదూర్పుర పోలీస్స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ వివాహితకు �
cops attacked by mob | ఒక రౌడీ షీటర్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఒక గుంపు ఆ పోలీసులపై దాడి చేసింది. (cops attacked by mob) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అవసరం ఏ పని అయినా చేయిస్తుంది అంటారు! ఆర్థిక ఇబ్బందులు తప్పుడు మార్గంలో నడిపిస్తాయనే దానికి అనేక ఉదంతాలు ఉన్నాయి. దీనికి ఉదాహరణే ఢిల్లీకి చెందిన 25 ఏండ్ల మహ్మద్ అసద్ అనే ఓ వ్యక్తి జీవితం.
Karti Chidambaram | ఇండియా మోడల్ను పాకిస్థాన్ ఫాలో అవుతున్నదని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం (Karti Chidambaram) అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్ను పాక్ ప్రభుత్వం అరెస్�
జమ్ముకశ్మీర్ రాజధాని శ్రీనగర్లో (Srinagar) ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను (Terrorists) పోలీసులు అరెస్టు చేశారు. వారిని లష్కరే తొయిబా (LeT) అనుబంధ సంస్థ అయిన రెసిస్టాన్స్ ఫ్రంట్కు ( (TRF)) చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు.
మండలంలోని ఒడిపిలవంచ గ్రామంలో ఆదివారం రాత్రి చిగురు సౌందర్య అలియాస్ సంధ్య (27)ను హత్య చేసిన ఆమె భర్త గణేశ్, అత్త కమలమ్మను అరెస్టు చేసినట్లు కాటారం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి తెలిపారు. మంగళవారం పోలీస్స్టే