తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో వైద్య విద్యార్థిని ఇంటిపై దాడి, కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు నవీన్రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఒకరిపై దాడి చేసిన సంఘటనలో శుక్రవారం నలుగురిపై హత్యాయత్నం కేసు నమోదైంది. భూపాలపల్లి సీఐ రాజిరెడ్డి కథనం ప్రకారం.. భద్రాది కొత్తగూడెం జిల్లా విద్యానగర్కాలనీ చుంచుపల్లికి చెందిన కుక్కమూడి సంపత్ ఆర్ఎంప
చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు పట్టణ సీఐ సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వె�
నాగోల్లోని ఆభరణాల దుకాణంలో కాల్పులు జరిపి, బంగారం ఎత్తుకుపోయిన కేసు మిస్టరీని రాచకొండ పోలీసులు ఛేదించారు. ఈ దోపిడీకి గజ్వేల్లోని ఒక బంగారం దుకాణం యజమాని 40 రోజులుగా ప్లాన్ చేసి, హర్యానా, రాజస్థాన్ ముఠ
మాజీ మేయర్ బొంతు రాంమోహన్ను ఢిల్లీకి చెందిన సీబీఐ -ఏసీబీ అధికారులు అరెస్టు చేశారంటూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు క్రిమినల్�
భూమి రిజిస్ట్రేషన్ రద్దు కోసం సబ్రిజిస్ట్రార్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం.. యాలాల మండలం దౌలాపూర్కు చెందిన హీర్యా నాయక్ మూ డేండ్ల క్రితం తాండూరు�
సిద్దిపేట రూరల్ మండలంలోని పెద్దలింగారెడ్డిలో ఆదివారం రాత్రి సుమారు 20 మంది రైతులకు చెందిన మోటార్ల వైరును ఎత్తుకెళ్లిన నిందితులను త్వరగా పట్టుకొని న్యాయం చేయాలని వైద్యారోగ్యశాఖ మం త్రి హరీశ్రావు పోలీ
రేవ్పార్టీలో పాల్గొన్న 34 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురిని అరెస్టు చేశారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వారి వద్ద నుంచి 50 గ్రాముల గంజాయి, 10 కార్లు, బైక్, 30 సెల్ఫోన్లు, 8 సిగరేట్లు, �
చైతన్యపురి పోలీసు స్టేషన్ పరిధిలో ఈనెల 1వ తేదీన మహదేవ్ నగల దుకాణంలో జరిగిన కాల్పులు, దోపిడీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిసి�
ప్రీ లాంచ్ ఆఫర్తో వేలాది మంది వద్ద నుంచి లక్షలు వసూలు చేసి రూ. 900 కోట్ల భారీ మోసానికి పాల్పడ్డ సాహితి ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మాణాలు చేపట్టకముందే తక్కువ ధరక�
మూడు రోజుల క్రితం అదృశ్యమైన సురేశ్ ఆచూకీ లభ్యమైంది. గురువారం చిన్నశంకరంపేట పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తూప్రాన్ డీఎస్పీ యాదగిరిరెడ్డి వివరాలు వెల్లడించారు
వెంకటాపురం మండ లం ముత్తారం క్రాస్ రోడ్డు వద్ద సోమవారం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు ఆరుగురు మావోయిస్టు మిలిషీ యా కమిటీ సభ్యులు చిక్కారు. వారిని అదుపులోకి తీసుకు ని ఆరెస్టు చేశారు
నగరంలో ద్విచక్ర వాహనాలు దొంగిలించి, గ్రామాల్లో విక్రయిస్తున్న ఇద్దరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ మంగళవారం బషీర్బాగ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల�