ఫ్లాట్ విక్రయం పేరుతో భారీగా అడ్వాన్స్ తీసుకొని మోసాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులను సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ కథనం ప్రకారం.. టోలిచౌకి నివాసి ఖా�
తనను గుర్తించకుండా ఉండేందుకు సంతోష్, గెడ్డం తీసి గుండు కొట్టించుకున్నాడు. అలాగే వైద్యురాలిపై అసభ్య ప్రవర్తనకు ముందు మంగళవారం రాత్రి ఒక మహిళ ఇంట్లోకి చొరబడ్డాడు.
జీహెచ్ఎంసీ లిబర్టీ ఎక్స్రోడ్లో ఏర్పాటు చేసిన ఐదు రూపాయల భోజనాల క్యాబిన్ను అడ్డాగా చేసుకొని నెల రోజులుగా పేకాట ఆడుతున్న 8 మందిని సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద ను�
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నించి అడ్డంగా దొరికిన వ్యవహారంపై కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారు. ఒకే అంశంపై రోజుకో తీరుగా జవాబిస్తున్నారు. ఒకపూట తాను చెప్పిన
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే సంచలనం సృష్టించిన సారంగాపూర్ మండలం బీరవెల్లి మ్యాక్స్ సొసైటీ భారీ చోరీ ఘటనను నిర్మల్ పోలీసులు వారంలోనే ఛేదించారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాను గురువారం అరెస్టు చేసినట్లు �
గుట్టుచప్పుడుకాకుండా ఆన్లైన్ ద్వారా ఓ ఇంట్లో హార్స్ రేస్ బెట్టింగ్ నిర్వహిస్తున్న నలుగురిని మేడిపల్లి పోలీసులు అరెస్టుచేసి, రిమాండ్కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం.. మేడిపల్లి ఓం విహార్ కాలనీ
గ్రూప్ స్టడీ పేరుతో యువతికి దగ్గరై, తనతో కలిసి తిరుగాలంటూ వేధిస్తున్న యువకుడికి ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పిందని నగర అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ తెలిపారు. కర్ణాటక నుంచి నగరానికి �
గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న నలుగురిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తూ రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రా, ఒడిశా సరిహద్దు ఏజెన్సీ ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేస�
నాలుగేండ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఓ వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బంజారాహిల్స్ రోడ్ నం. 14లోని ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ వద్ద రజినీకుమార్ (36) క
ఖాళీ స్థలాలకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి.. బినామీ వ్యక్తులతో వాటిని అమాయకులకు కట్టబెట్టడం, గొడవలు సృష్టించి అసలైన యజమానుల వద్ద సెటిల్మెంట్లు చేసుకుంటున్న ఓ ఘరానా ముఠాను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో వారం రోజుల్లో 556 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. 110 మంది వాహనదారులను న్యాయస్థానంలో హాజరు పరిచినట్లు రాచకొండ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు
32 ఏళ్ల శక్తి, హిందూ మున్నాని కరూర్ జిల్లా కోఆర్డినేటర్గా పని చేస్తున్నాడు. దీపావళి సందర్భంగా హిందువుల షాపుల నుంచి మాత్రమే కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నాడు.
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో వివిధ కేసుల్లో చీటింగ్కు పాల్పడిన ఘరానా మోసగాడు ఎండీ రిజ్వాన్ను పోలీసులు పట్టుకున్నారు. అతని నుంచి 17 తులాల బం గారు ఆభరణాలు, మూడు సెల్ఫోన్లు, రెండు ద్విచక్రవాహనాలను స్వా�