చార్మినార్, నవంబర్ 30 : విపత్తులు సంభవించినప్పుడు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ జాఫరుల్ ఇస్లాం తెలిపారు. మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ టీం స�
న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఇంద్రుడి వజ్రాయుధం.. శివుడి త్రిశూలం.. భారత సైనికుల చేతిలో ఆయుధాలు కానున్నాయి. సరిహద్దుల్లో భస్మాసురుల్లా వ్యవహరిస్తున్న చైనా సైనికులకు కరెంటు ప్రవహించే చేతి తొడుగు షాక్ ఇవ్వనున
కశ్మీర్లోని పూంఛ్లో ఎన్కౌంటర్ ఐదుగురు సైనికుల వీరమరణం మరో 2 జిల్లాల్లోనూ కాల్పులు ఇద్దరు ఉగ్రవాదులు హతం కశ్మీర్లో సైనికుల రక్తం చిందింది. పూంఛ్ జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో పాల్గొన్న జవా
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: సరిహద్దుల్లో చైనా మళ్లీ కవ్విస్తున్నది. లఢక్లో సమస్యను చర్చలతో పరిష్కరించుకొందాం అని చెప్తూ.. అరుణాచల్లో చొరబాటుకు ప్రయత్నిస్తున్నది. గతవారం తవాంగ్ సెక్టార్లో చైనా బలగాలు భా
గినియా | మరో దేశంలో ప్రభుత్వం పడిపోయింది. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు ప్రభుత్వాన్ని కూలదోయగా, ఆఫ్రికా దేశమైన గినియాలో ప్రత్యేక సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం
The Sepoi | అది 2016. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్పై ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో ఉగ్రమూక దాడికి తెగబడింది. తొమ్మిది మంది సైనికులు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ముష్�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: భారత సైన్యం శిక్షణలో కౌటిల్యుడి అర్థశాస్త్రం, భగవద్గీతలు కూడా భాగం కానున్నాయి. మిలిటరీ శిక్షణ కరిక్యులంలో అర్థశాస్త్రం, భగవద్గీత, మహాభారతం లాంటి పురాతన భారతీయ గ్రంథాలను చేర్చా�
న్యూఢిల్లీ: భారత రక్షణ దళాల చరిత్రలో కొత్త అధ్యాయం నమోదైంది. 26 సంవత్సరాల పాటు సేవలు అందించిన ఐదుగురు మహిళా సైనికాధికారులకు కర్నల్ ర్యాంకు ఇవ్వడానికి ఆర్మీ సెలెక్షన్ బోర్డు పచ్చజెండా ఊపింది. సైన్యంలోన�
జమ్ము: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సరిహద్దుల్లో భారత్, పాక్ సైనికులు మిఠాయిలు పంచుకొన్నారు. రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం కొనసాగాలని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. పూంఛ్�
ఇతడు మసూద్ అజర్కు బంధువుశ్రీనగర్, జూలై 31: భద్రతా బలగాలు భారీ విజయాన్ని సాధించాయి. 2019లో జమ్ముకశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై దాడికి కుట్రపన్నిన ఉగ్రవాది, పాకిస్తాన్ జాతీయుడు లాంబూ (ఇస�
న్యూఢిల్లీ, జూలై 31: తూర్పు లఢక్లో హాట్స్ప్రింగ్స్, గోర్గాతో పాటు ఉద్రిక్తత ఏర్పడిన ప్రదేశాల్లో బలగాలను, ఆయుధాలను త్వరగా ఉపసంహరించాలని చైనాకు భారత్ స్పష్టం చేసింది. ఇరు దేశాల మిలిటరీ ఉన్నతాధికారుల మధ�
న్యూఢిల్లీ: కార్గిల్ యుద్ధంలో అమరులైన జవాన్లకు విజయ్ దివస్ సందర్భంగా యావత్ దేశం ఘనంగా నివాళులర్పించింది. 1999లో జరిగిన ఈ యుద్ధంలో భారత పరాక్రమాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఆ ధీరోదాత్తులకు రాష్ట్రపత�
కౌంటర్ టెర్రరిజం దళాల మోహరింపున్యూఢిల్లీ: చైనా దురాక్రమణ యత్నాలకు అడ్డుకట్ట వేసేందుకు భారత ప్రభుత్వం పకడ్బందీగా పావులు కదుపుతున్నది. ఇందులో భాగంగా జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద నియంత్రణ కార్యకలాపాలకు నియ