జాతీయ యుద్ధ స్మారకం వద్దనున్న జ్యోతిలో విలీనం ఇకపై అమర జవాన్ జ్యోతి ఉండబోదన్న ఆర్మీ వర్గాలు విలీన జ్యోతి వద్దే జవాన్లకు నివాళి అర్పించాలని సూచన చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన కేంద్ర ప్రభుత్వం చరిత్రను
ముంబై : డిఫెన్స్ సర్వీసుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెడుతూ పలువురిని మోసం చేసిన వ్యక్తిని నాసిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాసిక్ ఆర్టిలరీ సెంటర్లో ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్మెంట్ �
న్యూఢిల్లీ : నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పరీక్షలో విజేతలుగా నిలిచిన 8000 మంది అభ్యర్ధుల్లో వేయికి పైగా మగువలు ఉన్నారు. తొలి ఎన్డీఏ ఎగ్జామ్ను 1002 మంది మహిళలు క్లియర్ చేశారు. నవంబర్ 14న యూపీ�
తన చివరి సందేశంలో రావత్ న్యూఢిల్లీ, డిసెంబర్ 12: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ చివరి సందేశాన్ని భారత సైన్యం ఆదివారం విడుదల చేసింది. హెలికాప్టర్ ప్రమాదానికి ఒక రోజు ముందు డిసెంబర్ 7న సాయంత్రం ఆయన ఆ సందే
ఇండియన్ ఆర్మీ 135వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) ప్రకటన విడుదల చేసింది.కోర్సు: టీజీసీ జూలై -2022 మొత్తం ఖాళీలు: 40విభాగాలు: సివిల్, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్, సీఎస్ఈ, ఎ
helicopter crash eye witness | హెలికాప్టర్ కూలగానే ఒక భారీ శబ్దం వినబడింది. ఆ సమయంలో నేను ఇంట్లోనే ఉన్నాను. బయటికి వచ్చి చూస్తే దట్టమైన పొగలు అలుముకొని ఉన్నాయి
Captain Varun Singh | ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో భారతదేశ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్తో సహా 13 మంది మృతి చెందారు. ఈ దుర్ఝటన బుధవారం జరిగింది. అయితే హెలికాప్టర్లో ప్రయణించే సైనిక అధికారులలో ఒక్క వ్య�
చార్మినార్, నవంబర్ 30 : విపత్తులు సంభవించినప్పుడు ప్రమాదాల నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండాలని ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ జాఫరుల్ ఇస్లాం తెలిపారు. మంగళవారం ఎన్డీఆర్ఎఫ్ టీం స�
న్యూఢిల్లీ, అక్టోబర్ 18: ఇంద్రుడి వజ్రాయుధం.. శివుడి త్రిశూలం.. భారత సైనికుల చేతిలో ఆయుధాలు కానున్నాయి. సరిహద్దుల్లో భస్మాసురుల్లా వ్యవహరిస్తున్న చైనా సైనికులకు కరెంటు ప్రవహించే చేతి తొడుగు షాక్ ఇవ్వనున
కశ్మీర్లోని పూంఛ్లో ఎన్కౌంటర్ ఐదుగురు సైనికుల వీరమరణం మరో 2 జిల్లాల్లోనూ కాల్పులు ఇద్దరు ఉగ్రవాదులు హతం కశ్మీర్లో సైనికుల రక్తం చిందింది. పూంఛ్ జిల్లాలో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్లో పాల్గొన్న జవా
న్యూఢిల్లీ, అక్టోబర్ 8: సరిహద్దుల్లో చైనా మళ్లీ కవ్విస్తున్నది. లఢక్లో సమస్యను చర్చలతో పరిష్కరించుకొందాం అని చెప్తూ.. అరుణాచల్లో చొరబాటుకు ప్రయత్నిస్తున్నది. గతవారం తవాంగ్ సెక్టార్లో చైనా బలగాలు భా
గినియా | మరో దేశంలో ప్రభుత్వం పడిపోయింది. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు ప్రభుత్వాన్ని కూలదోయగా, ఆఫ్రికా దేశమైన గినియాలో ప్రత్యేక సైన్యం తిరుగుబాటు చేసి అధికారాన్ని హస్తగతం
The Sepoi | అది 2016. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్పై ఇండియన్ ఆర్మీ దుస్తుల్లో ఉగ్రమూక దాడికి తెగబడింది. తొమ్మిది మంది సైనికులు, ఓ పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. ముష్�
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: భారత సైన్యం శిక్షణలో కౌటిల్యుడి అర్థశాస్త్రం, భగవద్గీతలు కూడా భాగం కానున్నాయి. మిలిటరీ శిక్షణ కరిక్యులంలో అర్థశాస్త్రం, భగవద్గీత, మహాభారతం లాంటి పురాతన భారతీయ గ్రంథాలను చేర్చా�