శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. బందిపొరా జిల్లాలోని షోక్బాబా అటవీప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారన్న సమాచారం మేరకు శనివారం భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. వీరిరాకను గుర్�
ఎంపికైన అభ్యర్థులకు లెఫ్టినెంట్ హోదా కల్పించనున్నారు. సాధారణ ఆర్మీ అధికారులకు ఉన్నట్టుగా వీరికి కూడా అవే అధికారాలు, శాలరీ, అలవెన్సులు అందిస్తారు.
విధి నిర్వహణలో అమరుడైన జవాన్ జశ్వంత్రెడ్డిహైదరాబాద్, జులై 9 (నమస్తేతెలంగాణ): కశ్మీర్లో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు జవాన్లు వీరమరణం చెందగా వారిలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకు చెందిన �
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణకు చెందిన 19 మంది ప్రతిభ కల్గిన యువ సెయిలర్లు భారత నేవి, ఆర్మీలో ఉద్యోగాలు పొందారు. సెయిలింగ్లో అద్భుత ప్రదర్శనతో ఈ అవకాశం దక్కించుకున్నారు. యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ (వ
లక్నో : సైన్యంలో పనిచేసి రిటైరైన ఓ జవానుపై యూపీ పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. వాహన పత్రాలు చూపలేదంటూ చిత్రహిం సలకు గురిచేశారు. అడ్డొచ్చిన అతడి చెల్లెల్లపై చేయి చేసుకున్నారు. గత నెలలో జరిగిన ఈ ఘటనకు సంబ
నేడు స్వగ్రామమైన వెంకటాపూర్లో అంత్యక్రియలుసంతాపం తెలిపిన ఎమ్మెల్సీ కవిత మాక్లూర్, జూన్ 17: నిజామాబాద్ జిల్లాకు చెందిన ఆర్మీ జవాన్ దాదన్నగారి కళ్యాణ్రావు బుధవారం పంజాబ్లో జరిగిన ప్రమాదంలో మృతి చ�
లెఫ్ట్నెంట్ గా పూల్వామా అమరుడువిభూతి శంకర్ సతీమణికి బాధ్యతలు చెన్నై, మే 29: పూల్వామా అమరవీరుడు మేజర్ విభూతి శంకర్ దౌండియాల్ సతీమణి నిఖిత కౌల్ సైన్యంలో చేరారు. ఆర్మీలో ‘లెఫ్టినెంట్’గా బాధ్యతలు చ�
న్యూఢిల్లీ, మే 21: భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానం కుప్పకూలింది. దీంతో పైలట్, స్కాడ్రన్ లీడర్ అభినవ్ చౌదరి మరణించారు. ఈ దుర్ఘటన శుక్రవారం తెల్లవారుజామున పంజాబ్లోని మోగా పరిధిలో గల లాంగియానా ఖుర్ద�
ఆక్సిజన్ రవాణాలో నౌకా, వైమానిక దళాలు ఏడు దేశాల నుంచి ఆక్సిజన్ తెచ్చిన వాయుసేన కొవిడ్ దవాఖానాలు ఏర్పాటు చేసిన ఆర్మీ న్యూఢిల్లీ, మే 7: సైనికుడు అంటే యుద్ధరంగంలో శత్రువును చీల్చి చెండాటటం గుర్తుకువస్తుం�
ఆపరేషన్ ‘కొ-జీత్’ పేరిట రోగులకు విశిష్ట సేవలు వైద్యంతో పాటు మనోధైర్యం, భరోసా కూడా.. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సాయంతో పటిష్ఠ ప్రణాళిక లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ మాధురి కానిట్కర్ వెల్లడి మహమ్మారిపై
మయన్మార్లో ఆగని హింస | మయన్మార్లో హింస తీవ్రతరమవుతోంది. ఫిబ్రవరి 1న దేశాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్న నాటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు 740 మంది మరణించినట్లు ఏఏపీపీ (అసిస్టెన్స్ అసోసియేసన్ ఫర్ పొలిటిక�
బెంగళూర్ : సైనికాధికారిగా నమ్మబలుకుతూ ముగ్గురు మహిళలను పెండ్లి పేరుతో మోసగించిన యువకుడి(26)ని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు మిలటరీ క్యాంటిన్ నుంచి కార్లు, బైక్లు ఇప్పిస్తానని మరో ఆరు�
ఆవిష్కరించిన చెన్నై కెప్టెన్ ధోనీచెన్నై: భారత సా యుధ దళాల సేవల ను స్మరించుకునేలా రూపొందించిన నూతన జెర్సీతో ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనుంది. ఈ కొత్త జెర్సీని జట్టు కెప్టెన్ మహ�