ఉక్రెయిన్పై విరుచుకుపడటానికి రష్యా దండు బయల్దేరింది. రాజధాని కీవ్ మీద ముప్పేటదాడి చేయడానికి వేలాది యుద్ధ ట్యాంకులు దూసుకెళ్తున్నాయి. యుద్ధం ప్రారంభించి ఆరు రోజులైనా.. ఏ మాత్రం లొంగకుండా వీరోచితంగా ప�
కీవ్: ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఉక్రెయిన్ చేసిన ఎదురుదాడిలో 5300 మంది రష్యా సైనికులు మృతిచెందినట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. రష్యా దాడికి నేటితో అయిదు రో�
విద్యుత్ శాఖలో ప్రైవేటీకరణను నిరసిస్తూ చండీగఢ్ విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. దీంతో సోమవారం నుంచి అక్కడ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో 36 గంటలుగా చండీగఢ్ చీకటిలోనే ఉండిపోయి�
సర్జికల్ స్ట్రైక్స్ ఆధారాలను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అడగటంలో తప్పేలేదని, అడిగే హక్కు ఆయనకు ఉన్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ కుండబద్ధలు కొట్టారు. ఆదివారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడిన సీఎం ప్రసం�
Tableaus of try forces: దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్లో రిపబ్లిక్ డే వేడుకలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ముందుగా రాజ్పథ్కు చేరుకున్న ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్.. రాష్ట్రపతి రామ్నా
రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు సరిహద్దు వెంట లక్ష మంది సైన్యాన్ని మోహరించిన రష్యా మాస్కో/కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సరిహద్దులకు సంబంధించి రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్�
ఆధునిక యుద్ధతంత్రంలో కీలకం రెండేండ్లలో అందుబాటులోకి.. హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 22 (నమస్తే తెలంగాణ): ఎటువంటి వాతావరణ పరిస్థితుల్ల్లోనైనా తట్టుకొనే విధంగా ఆర్మీకి ఆధునిక యూనిఫాం సిద్ధమవుతున్నది. సైన్య�
జాతీయ యుద్ధ స్మారకం వద్దనున్న జ్యోతిలో విలీనం ఇకపై అమర జవాన్ జ్యోతి ఉండబోదన్న ఆర్మీ వర్గాలు విలీన జ్యోతి వద్దే జవాన్లకు నివాళి అర్పించాలని సూచన చారిత్రక ఘట్టంగా అభివర్ణించిన కేంద్ర ప్రభుత్వం చరిత్రను
ముంబై : డిఫెన్స్ సర్వీసుల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మభ్యపెడుతూ పలువురిని మోసం చేసిన వ్యక్తిని నాసిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. నాసిక్ ఆర్టిలరీ సెంటర్లో ప్రస్తుతం జరుగుతున్న రిక్రూట్మెంట్ �
న్యూఢిల్లీ : నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పరీక్షలో విజేతలుగా నిలిచిన 8000 మంది అభ్యర్ధుల్లో వేయికి పైగా మగువలు ఉన్నారు. తొలి ఎన్డీఏ ఎగ్జామ్ను 1002 మంది మహిళలు క్లియర్ చేశారు. నవంబర్ 14న యూపీ�
తన చివరి సందేశంలో రావత్ న్యూఢిల్లీ, డిసెంబర్ 12: సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ చివరి సందేశాన్ని భారత సైన్యం ఆదివారం విడుదల చేసింది. హెలికాప్టర్ ప్రమాదానికి ఒక రోజు ముందు డిసెంబర్ 7న సాయంత్రం ఆయన ఆ సందే
ఇండియన్ ఆర్మీ 135వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (టీజీసీ) ప్రకటన విడుదల చేసింది.కోర్సు: టీజీసీ జూలై -2022 మొత్తం ఖాళీలు: 40విభాగాలు: సివిల్, ఆర్కిటెక్చర్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రికల్, సీఎస్ఈ, ఎ
helicopter crash eye witness | హెలికాప్టర్ కూలగానే ఒక భారీ శబ్దం వినబడింది. ఆ సమయంలో నేను ఇంట్లోనే ఉన్నాను. బయటికి వచ్చి చూస్తే దట్టమైన పొగలు అలుముకొని ఉన్నాయి
Captain Varun Singh | ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో భారతదేశ త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్తో సహా 13 మంది మృతి చెందారు. ఈ దుర్ఝటన బుధవారం జరిగింది. అయితే హెలికాప్టర్లో ప్రయణించే సైనిక అధికారులలో ఒక్క వ్య�