భారత ఆర్మీ వ్యవస్థను నాశనం చేసే పథకం అగ్నిపథ్ అని కార్గిల్ హీరో, రిటైర్డ్ మేజర్ జనరల్ జీడీ భక్షి అన్నారు. ఈ పథకం వ్యవస్థను షార్ట్ టర్మ్గా మార్చేసే విధానమని వెల్లడించారు. ఇలాంటి విధానాలు భారత ఆర్మీ�
సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకం అగ్గి రాజేసింది. యువకుల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో విధ్వంసకర ఘటన చోటుచేసుకుంది. అయితే తాము
‘మోదీ ప్రభుత్వాన్ని నమ్మకండి. ఎప్పటికీ దానికి ఓటేయకండి’ ఇదీ కేంద్ర ప్రభుత్వ అనాలోచిత అగ్నిపథ్ పథకంపై ఓ ఆర్మీ అభ్యర్థి ఆగ్ర హం. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూసైడ్ లెటర్లో అతని ఆవేదన.
రక్షణ శాఖలో సైనిక నియామకాల కోసం కేంద్రప్రభుత్వం ప్రకటించిన ‘అగ్నిపథ్' రిక్రూట్మెంట్ కార్యక్రమంపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఉద్యోగార్థులతో పాటు, మాజీ, ప్రస్తుత సైనికాధికారులు కూడా �
అగ్నిపధ్ రిక్రూట్మెంట్ పధకం ద్వారా పెద్దసంఖ్యలో యువతను సైనిక బలగాల్లోకి రప్పించే కార్యక్రమానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు.
ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్లో కంబాట్ ఏవియేటర్గా (యుద్ధ విమాన పైలట్) నియమితులైన తొలి మహిళా అధికారిగా కెప్టెన్ అభిలాష బరాక్ చరిత్ర సృష్టించారు. ఈ మేరకు బుధవారం భారత ఆర్మీ ట్విట్టర్లో పేర్కొన్నది. విజయ
సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై దాడికి దిగిన రష్యా దారుణాలు విస్తుగొల్పేలా ఉన్నాయి. మానవ మృగాల్లా వ్యవహరిస్తూ ఉక్రెయిన్ మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన రష్యా సైనికులు.. ఆఖరుకు పురుషులు, బాలురుపై కూడా లైం�
ఆర్మీ చీఫ్గా వెళ్లనున్న ప్రస్తుత వైస్ చీఫ్ న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: లెఫ్టినెంట్ జనరల్ బగ్గవల్లి సోమశేఖర్ రాజు తదుపరి ఆర్మీ వైస్ చీఫ్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం వైస్ చీఫ్గా ఉన్న లెఫ్ట�
విజయ్ దేవరకొండ-పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందిన ‘లైగర్' చిత్రం ఆగస్ట్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ద్వయం ‘జనగణమన’(జేజీఎమ్) పేరుతో మరో పాన్ ఇండియా చిత్రానికి శ్రీకారం
సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు లేవంటారు. వాహనదారులను ఇక్కట్ల పాలు చేయడం లేదని వివరణలు ఇస్తారు. ఇష్టానుసారంగా ప్రధానదారులతో పాటు అంతర్గత రోడ్లను మూసివేస్తుంటారు. రక్షణ శాఖ స్థలాల్లో దశాబ్దాల నుంచి పేదలు �