Agniveer | అగ్నివీర్ (Agniveer)గా విధులు నిర్వహిస్తున్న సైనికుడు అమృత్పాల్ సింగ్ (Amritpal Singh).. ఇటీవలే సెంట్రీ డ్యూటీ సమయంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అమృత్పాల్ సింగ్కు మిలటరీ నియమాల ప్రకారం అంత్యక�
కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో(సీఏపీఎఫ్) సంక్షోభం నెలకొన్నది. పలు కారణాలతో వందలాది మంది సిబ్బంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వేలాది మంది ఉద్యోగాలకు రాజీనామాలు చేసి బయటకు వెళ్లిపోతున్నారు.
జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ శుక్రవారంతో మూడో రోజుకు చేరుకొన్నది. ఉగ్రవాదుల కోసం బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గాలింపు చర్యల క�
న్యూఢిల్లీ: ఇండియన్ మిలిటరీలో 11,266 మంది యువ అధికారుల కొరత ఉన్నదని కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో వెల్లడించింది. మేజర్, కెప్టెన్ ర్యాంకు స్థాయిలో అత్యధిక పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది.
మణిపూర్లో హింస చెలరేగి దాదాపు రెండున్నర నెలలు అయింది. హింసాత్మక ఘటనల్లో 120కి పైగా గ్రామాల్లో దాదాపు 3,500 ఇండ్లు, 220 చర్చిలు, 15 గుడులు మంటల్లో, దాడుల్లో ధ్వంసమయ్యాయి. ప్రజల జీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
Delhi Rains | దేశ రాజధాని ఢిల్లీ నీట మునిగింది. గత కొన్నిరోజులుగా ఢిల్లీ సహా ఎగువన కురుస్తున్న వర్షాలకు యమునా నది మహోగ్రరూపం దాల్చింది. ప్రమాదక స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీని వరదలు చుట్టుముట్టాయి. �
ఆఫ్రికా దేశమైన సూడాన్ (Sudan) సైన్యం, పారామిలిటరీ మధ్య ఘర్షణతో అట్టుకుతున్నది. రెండు దళాలకు చెందిన అధిపతుల మధ్య విభేదాలతో (Rival generals) దేశం నరక కూపంగా మారిపోతున్నది. గత 12 వారాలుగా జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో ప్రజలు
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో మంటలు ఇంకా ఆరలేదు. కానీ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పామని చెబుతూ కేంద్రంలోని బీజేపీ మాయమాటలతో దేశ ప్రజలను మభ్య పెడుతున్నది.
కశ్మీర్లో భద్రతా దళాల కాల్పుల్లో శుక్రవారం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్పారా జిల్లా మచ్చల్ సెక్టార్లో పెద్దయెత్తున ఉగ్రవాదులు భారత్లోకి చొరబడుతున్నారన్న సమాచారం మేరకు ఆర్మీ, పోలీసులు సంయుక్
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన రెండు ఐఐఎంలలో వచ్చిన ఎంబీఏ సీట్లను కాదని దేశానికి సేవ చేసేందుకు ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నాడు మహారాష్ట్రకు చెందిన అమరవీరుడి కుమారుడు ప్రజ్వల్ సమ్రిత్. ప్రజ్వల్ తండ్
Sikkim Land Slides | సిక్కింలో భారీగా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో చిక్కుకున్న 500 మంది పర్యాటకులను సైన్యం రక్షించింది.
మణిపూర్లో ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఆర్మీ, అస్సాం రైఫిల్స్ బలగాల పహారాలో పరిస్థితి కుదుటపడుతున్నది. సమస్యాత్మక ప్రాంతమైన చురచాంద్పూర్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూను సడలి�