Delhi Rains | దేశ రాజధాని ఢిల్లీ నీట మునిగింది. గత కొన్నిరోజులుగా ఢిల్లీ సహా ఎగువన కురుస్తున్న వర్షాలకు యమునా నది మహోగ్రరూపం దాల్చింది. ప్రమాదక స్థాయిని మించి ప్రవహిస్తోంది. దీంతో ఢిల్లీని వరదలు చుట్టుముట్టాయి. �
ఆఫ్రికా దేశమైన సూడాన్ (Sudan) సైన్యం, పారామిలిటరీ మధ్య ఘర్షణతో అట్టుకుతున్నది. రెండు దళాలకు చెందిన అధిపతుల మధ్య విభేదాలతో (Rival generals) దేశం నరక కూపంగా మారిపోతున్నది. గత 12 వారాలుగా జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో ప్రజలు
అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్లో మంటలు ఇంకా ఆరలేదు. కానీ రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పామని చెబుతూ కేంద్రంలోని బీజేపీ మాయమాటలతో దేశ ప్రజలను మభ్య పెడుతున్నది.
కశ్మీర్లో భద్రతా దళాల కాల్పుల్లో శుక్రవారం నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. కుప్పారా జిల్లా మచ్చల్ సెక్టార్లో పెద్దయెత్తున ఉగ్రవాదులు భారత్లోకి చొరబడుతున్నారన్న సమాచారం మేరకు ఆర్మీ, పోలీసులు సంయుక్
దేశంలోనే ప్రతిష్టాత్మకమైన రెండు ఐఐఎంలలో వచ్చిన ఎంబీఏ సీట్లను కాదని దేశానికి సేవ చేసేందుకు ఆర్మీలో చేరాలని నిర్ణయించుకున్నాడు మహారాష్ట్రకు చెందిన అమరవీరుడి కుమారుడు ప్రజ్వల్ సమ్రిత్. ప్రజ్వల్ తండ్
Sikkim Land Slides | సిక్కింలో భారీగా కురుస్తున్న వర్షాలతో రోడ్లపై కొండ చరియలు విరిగి పడ్డాయి. దీంతో చిక్కుకున్న 500 మంది పర్యాటకులను సైన్యం రక్షించింది.
మణిపూర్లో ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఆర్మీ, అస్సాం రైఫిల్స్ బలగాల పహారాలో పరిస్థితి కుదుటపడుతున్నది. సమస్యాత్మక ప్రాంతమైన చురచాంద్పూర్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి 10 గంటల వరకు కర్ఫ్యూను సడలి�
దేశసేవే కాదు.. మానవ సేవలోనూ ముందుంటామని ఆ వీర జవాన్లు నిరూపిస్తున్నారు. అక్కడ దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి పౌరులకు భద్రత కల్పిస్తున్నారు. మరోవైపు ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి పేదలకు అండగా ఉంటూ అ�
Sudan Crisis | ఆఫ్రికా దేశం సుడాన్ (Sudan) అల్లర్లతో అట్టుడుకుతోంది. ఆర్మీ, శక్తివంతమైన పారామిలిటరీ బలగాల మధ్య మూడు రోజులుగా ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు సుమారు 200 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధిక
Sudan | సుడాన్ (Sudan)లో ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య ఘర్షణ జరుగుతున్నది. రాజధాని ఖార్టూమ్లో శనివారం ఇరు వైపులా భారీగా కాల్పులు, పేలుళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో సుడాన్లోని భారతీయులు బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాల�
Bathinda Military Station | పంజాబ్ (Punjab)లోని బఠిండా సైనిక స్థావరం (Bathinda Military Station)లో బుధవారం తెల్లవారుజామున కాల్పుల కలకలం రేగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు జవాన్లు మరణించారు. కాగా, తాజాగా బుల్లెట్ గాయాలతో మరో జవాను ప్రాణాల�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన డాటాచౌర్యం కేసులో ఆర్మీ అధికారులు రంగంలోకి దిగారు. ఆర్మీ డాటా కూడా చోరీకి గురైనట్టు తేలడంతో సైబరాబాద్ పోలీసులను శుక్రవారం సంప్రదించి, కేసు సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా �
సైన్యంలో అగ్నివీరులకు సంబంధించిన పరీక్ష విధానం, సిలబస్లో ఎలాంటి మార్పు లేదని ఇండియన్ ఆర్మీ రిక్రూటింగ్ డీజీ లెఫ్ట్నెంట్ ఎన్ఎస్ సర్నా వెల్లడించారు. నియామక ర్యాలీకి ముందు కామన్ ఎంట్రన్స్ టెస్ట�