Army Probe | ఉగ్రవాదుల దాడి గురించి ప్రశ్నించేందుకు కొంత మంది వ్యక్తులను సైనికులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు పౌరులు మరణించారు. ఆర్మీ బేస్లో వీరిని చిత్రహింసలకు గురిచేసిన వీడియో క్లిప్ సోషల్ మీ
Sikkim | . ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim) గత మూడు రోజులుగా భారీ మంచు (snowfall)తో వణికిపోతోంది. మంచు కారణంగా ఎత్తైన ప్రాంతాల్లో సుమారు 800 మందికిపైగా పర్యాటకులు (Tourists) చిక్కుకుపోయారు.
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్ కొనసాగుతున్నది. గురువారం ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఒకడు పాకిస్థాన్కు చెందినవాడు. లష్కరే ఉగ్రవాద సంస్థలో టాప్ కమాండర్గా పనిచేస్తున్నాడు.
రక్షణ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్న చైనా మరో ముందడుగు వేస్తున్నది. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, రాకెట్ఫోర్స్కు తోడుగా అత్యాధునిక హైపర్సానిక్ ఆయుధాలతో కూడిన ‘నియర్ స్పేస్ కమాండ్'ను �
Agniveer | అగ్నివీర్ (Agniveer)గా విధులు నిర్వహిస్తున్న సైనికుడు అమృత్పాల్ సింగ్ (Amritpal Singh).. ఇటీవలే సెంట్రీ డ్యూటీ సమయంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అమృత్పాల్ సింగ్కు మిలటరీ నియమాల ప్రకారం అంత్యక�
కేంద్ర సాయుధ పోలీసు బలగాల్లో(సీఏపీఎఫ్) సంక్షోభం నెలకొన్నది. పలు కారణాలతో వందలాది మంది సిబ్బంది ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. వేలాది మంది ఉద్యోగాలకు రాజీనామాలు చేసి బయటకు వెళ్లిపోతున్నారు.
జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో భద్రతా బలగాలు చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ శుక్రవారంతో మూడో రోజుకు చేరుకొన్నది. ఉగ్రవాదుల కోసం బలగాలు సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. గాలింపు చర్యల క�
న్యూఢిల్లీ: ఇండియన్ మిలిటరీలో 11,266 మంది యువ అధికారుల కొరత ఉన్నదని కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో వెల్లడించింది. మేజర్, కెప్టెన్ ర్యాంకు స్థాయిలో అత్యధిక పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపింది.
మణిపూర్లో హింస చెలరేగి దాదాపు రెండున్నర నెలలు అయింది. హింసాత్మక ఘటనల్లో 120కి పైగా గ్రామాల్లో దాదాపు 3,500 ఇండ్లు, 220 చర్చిలు, 15 గుడులు మంటల్లో, దాడుల్లో ధ్వంసమయ్యాయి. ప్రజల జీవనం పూర్తిగా స్తంభించిపోయింది.