దేశంలో ఇప్పటికే నీట్, నెట్ పేపర్ లీక్లపై తీవ్ర దుమారం రేగుతున్న వేళ.. సాయుధ బలగాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ పథకంలోనూ అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మన పొరుగుదేశమైన బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల కోటా చిచ్చు రగులుకుంది. ప్రభుత్వం భర్తీ చేసే సివిల్ సర్వీస్ పోస్టులలో స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు మూడో వంతు రిజర్వేషన్ల కోటాను పునరుద్ధరిస్తూ హైకోర్టు ఇ�
Army Defuses Bombs | రోడ్డుపై అమర్చిన మూడు బాంబులను ఆర్మీ జవాన్లు గుర్తించారు. ఆ ప్రాంతాన్ని మూసివేశారు. అనంతరం బాంబు స్క్వాడ్ను రప్పించి ఆ బాంబులను నిర్వీర్యం చేశారు. అల్లర్లు, హింసాత్మక సంఘటనలతో అల్లాడిన మణిపూర్�
పెద్దసైన్యంతో వస్తున్న శత్రువుల నుంచి రక్షణ కోసం.. జాయపుడు, లలితాంబ అడవిలోకి మళ్లారు. రాత్రి కావడంతో.. ఇద్దరూ ఏనుగుల కోసం ఏర్పాటుచేసిన మాటుగొయ్యిలో పడిపోయారు. రాత్రంతా అందులోనే ఉన్నారు.
Pak Drones | జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir) సరిహద్దుల్లో మరోసారి పాకిస్థాన్ డ్రోన్లు (Pak Drones) కలకలం రేపాయి. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో పూంచ్ జిల్లాలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో పాక్ డ్రోన్లు ఎగిరాయి.
లఢాక్ (జమ్ము కశ్మీర్) వేదికగా జరుగుతున్న 4వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో తెలంగాణ పతక జోరు కొనసాగుతున్నది. మంగళవారం జరిగిన బాలికల అండర్-17 ఐస్ స్కేటింగ్ 300మీ, 500మీటర్ల విభాగాల్లో నయన శ్రీ తాల్లురి రెండు �
దేశం కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ పబ్బల్ల అనిల్ స్మృత్యార్థం కుటుంబ సభ్యులు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మల్కాపూర్లో నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆర్మీలో సీఎఫ్ఎన్ టెక్నీషియన్ అయిన అ�
భారత సైన్యం కట్టుదిట్టమైన భద్రత గల మొబైల్ ఎకో సిస్టమ్ను అభివృద్ధి చేసింది. సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వెర్షన్ (సంభవ్) అని పిలుస్తున్న ఈ వ్యవస్థలో మూడో కంటికి తెలియకుండా సమాచారాన్ని ఇచ్చి పుచ్చుక
Army Adopts Poonch Village | సైనికులు హింసించి గ్రామస్తులను చంపినట్లు ఆరోపణలకు కేంద్రమైన ఒక గ్రామాన్ని ఆర్మీ దత్తత తీసుకుంది. జమ్ముకశ్మీర్ పూంచ్ జిల్లాలోని టోపీ పీర్ గ్రామాన్ని దత్తత తీసుకుని మోడల్ గ్రామంగా తీర్చిద�
జమ్ముకశ్మీర్లోని పూంచ్లో ముగ్గురు పౌరుల అనుమానాస్పద మృతిపై ఆర్మీ దర్యాప్తు చేస్తున్నది. బ్రిగేడియర్ స్థాయి అధికారిని విచారణ చేస్తున్నట్టు సైనిక వర్గాలు సోమవారం వెల్లడించాయి.
Army Probe | ఉగ్రవాదుల దాడి గురించి ప్రశ్నించేందుకు కొంత మంది వ్యక్తులను సైనికులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు పౌరులు మరణించారు. ఆర్మీ బేస్లో వీరిని చిత్రహింసలకు గురిచేసిన వీడియో క్లిప్ సోషల్ మీ
Sikkim | . ఈశాన్య రాష్ట్రం సిక్కిం (Sikkim) గత మూడు రోజులుగా భారీ మంచు (snowfall)తో వణికిపోతోంది. మంచు కారణంగా ఎత్తైన ప్రాంతాల్లో సుమారు 800 మందికిపైగా పర్యాటకులు (Tourists) చిక్కుకుపోయారు.