న్యూఢిల్లీ, మే 21: భారత వాయుసేనకు చెందిన మిగ్-21 విమానం కుప్పకూలింది. దీంతో పైలట్, స్కాడ్రన్ లీడర్ అభినవ్ చౌదరి మరణించారు. ఈ దుర్ఘటన శుక్రవారం తెల్లవారుజామున పంజాబ్లోని మోగా పరిధిలో గల లాంగియానా ఖుర్ద�
ఆక్సిజన్ రవాణాలో నౌకా, వైమానిక దళాలు ఏడు దేశాల నుంచి ఆక్సిజన్ తెచ్చిన వాయుసేన కొవిడ్ దవాఖానాలు ఏర్పాటు చేసిన ఆర్మీ న్యూఢిల్లీ, మే 7: సైనికుడు అంటే యుద్ధరంగంలో శత్రువును చీల్చి చెండాటటం గుర్తుకువస్తుం�
ఆపరేషన్ ‘కొ-జీత్’ పేరిట రోగులకు విశిష్ట సేవలు వైద్యంతో పాటు మనోధైర్యం, భరోసా కూడా.. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ సాయంతో పటిష్ఠ ప్రణాళిక లెఫ్టినెంట్ జనరల్ డాక్టర్ మాధురి కానిట్కర్ వెల్లడి మహమ్మారిపై
మయన్మార్లో ఆగని హింస | మయన్మార్లో హింస తీవ్రతరమవుతోంది. ఫిబ్రవరి 1న దేశాన్ని సైన్యం తమ ఆధీనంలోకి తీసుకున్న నాటి నుంచి ఈ నెల 23వ తేదీ వరకు 740 మంది మరణించినట్లు ఏఏపీపీ (అసిస్టెన్స్ అసోసియేసన్ ఫర్ పొలిటిక�
బెంగళూర్ : సైనికాధికారిగా నమ్మబలుకుతూ ముగ్గురు మహిళలను పెండ్లి పేరుతో మోసగించిన యువకుడి(26)ని బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తక్కువ ధరకు మిలటరీ క్యాంటిన్ నుంచి కార్లు, బైక్లు ఇప్పిస్తానని మరో ఆరు�
ఆవిష్కరించిన చెన్నై కెప్టెన్ ధోనీచెన్నై: భారత సా యుధ దళాల సేవల ను స్మరించుకునేలా రూపొందించిన నూతన జెర్సీతో ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగనుంది. ఈ కొత్త జెర్సీని జట్టు కెప్టెన్ మహ�