TTD | తిరుమలలో టీటీడీ పాలక మండలి సభ్యుడు నరేశ్కుమార్ రెచ్చిపోయాడు. శ్రీవారి సన్నిధిలోనే టీటీడీ ఉద్యోగిపై బూతులతో విరుచుకుపడ్డారు. మహాద్వారం తలుపులు తీయనందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఓ వీ
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరంలోని లిటిల్ లైట్స్ అనాథాశ్రమంలో భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో విద్యార్థులు నిద్రిస్�
Tirumala | తిరుమల, తిరుపతి పరిధిలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. విజిలెన్స్ సిబ్బంది గస్తీని ముమ్మరం చేశారు.
Vallabhaneni Vamsi | గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. రాయదుర్గం పోలీసుల సహకారంతో హైదరాబాద్లో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. వంశీని హైదరాబాద్ నుంచి విజయవాడకు పోలీసుల
Viral News | ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడం ఆ బాలికకు పిచ్చి.. అదే ఆమెను ఇరకాటంలో పడేసింది. తాను చేసే రీల్స్కు ఎప్పటికప్పుడు లైక్ కొడుతున్నాడని మాట్లాడితే మాటలతో మభ్యపెట్టాడు. కలిసి రీల్స్ చేద్దామని గుడికి
Viral News | ఏపీలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. విజయనగరం జిల్లాలో ఓ మహిళను కాటేసిన పాము అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషయం తెలిసి సదరు మహిళ భర్తతో పాటు వైద్యులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
AP Assembly Budget Session | ఏపీ అసెంబ్లీ సమావేశాలకు తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 24వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 27వ తేదీన గవర్నర్ ప్రసం�
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. తీవ్ర జ్వరంతో పాటు స్పాండిలైటిస్ సమస్యతో కూడా ఆయన ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తె�
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏపీలో రెడ్బుక్ పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై మండిపడ్డారు. రెడ్బుక్ తీస్తానని నారా లోకేశ్ బెదిరిస్తున్నాడని.. నా బ�
Mangli | మళ్లీ జన్మ ఉంటే శ్రీకాకుళంలో పుట్టాలని ఉందని సింగర్ మంగ్లీ అన్నారు. రథసప్తమి వేడుకల సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ కాలేజీ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాలను రెండు రోజుల పాటు అట్ట�
Tirupati | తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక తర్వాత కీలక పరిణామం చోటుచేసుకుంది. టీడీపీ అభ్యర్థికి మద్దతు తెలిపిన ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు అనీశ్రాయల్, అమర్నాథ్ రెడ్డి, మోహన్ కృష్ణ యాదవ్.. మాజీ మంత్రి భూ�
Chandrababu Naidu | కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం జరిగిందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. పేరు ప్రస్తావిస్తేనే నిధులు వచ్చినట్లా అని ప్రశ్నించారు. పేరు ప్రస్తావించనంత మాత్రాన ర
AP High Court | తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ పార్టీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేసే ప్రయత్నం జరుగుతోందని హైకోర్టులో వైసీపీ పిటిషన్ వేసింది. సోమవారం జరి�
Srinivasa Rao | సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శిగా వి.శ్రీనివాసరావు మళ్లీ ఎన్నికయ్యారు. నెల్లూరులో జరిగిన 27వ ఏపీ రాష్ట్ర మహాసభల్లో భాగంగా.. సోమవారం నాడు నూతన కార్యవర్గ ఎన్నిక జరిగింది. ఈ సందర్భంగా వి.శ్రీనివాసరావును �