Bhumana Karunakar Reddy | తిరుపతి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక వేళ టీడీపీ నేతలు సృష్టించిన విధ్వంసంపై టీడీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. మెజారిటీ కార
Tirupati | తిరుపతి మున్సిపల్ ఎన్నిక వేళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓటింగ్ కోసం వైసీపీ కార్యకర్తలు ఎస్వీ యూనివర్సిటీకి వెళ్తున్న సమయంలో బస్సుపై జనసేన, టీడీపీ మూకలు దాడులకు పాల్పడ్డాయి. అంతకుముందు చిత్తూరు భ
Current | మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు అవుతున్నా.. ఇంకా కరెంటు లేని గ్రామం ఉందని అంటే నమ్ముతారా? అది కూడా ఏ ఛత్తీస్గఢ్లోనో.. నార్త్ ఇండియాలోనో కాదు.. మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోనే అని
AP News | ఏపీలో పలు మున్సిపల్ చైర్మన్లు, మేయర్ల ఎన్నిక ఉత్కంఠగా సాగింది. హిందూపురం మున్సిపల్ చైర్మన్గా టీడీపీకి చెందిన రమేశ్ ఎన్నికయ్యారు. ఏలూరు, నెల్లూరు డిప్యూటీ మేయర్ స్థానాలను అలాగే బుచ్చిరెడ్డిపాల�
Ambati Rambabu | వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై జనసేన కార్యకర్త దాడి ఘటనపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ముద్రగడ ఇంటిపై దాడి చేసిన వ్యక్తిని అడిగితే.. నేను పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పుకుం
AP News | ఏపీలో కోళ్లకు అంతుచిక్కని వైరస్ కలవరపెడుతున్నది. సాయంత్రానికి ఆరోగ్యంగా కనిపించే కోళ్లు.. ఉదయం వరకు అనారోగ్యంతో మృత్యువాతపడుతున్నాయి. అలా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రోజుకు వేల సంఖ్యలో కోళ్లు మ�
Viral Video | ఛాయ్ హోటల్లో కూర్చొని భూముల రిజిస్ట్రేషన్కు సంబంధించిన ఫైళ్లపై సబ్ రిజిస్ట్రార్ సంతకాలు చేయడం ఇప్పుడు ఏపీలో దుమారం రేపుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింద�
Vijayasai Reddy | ఏపీ రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. రాజకీయాల నుంచి తప్పుకొని వ్యవసాయం చేస్తానని ప్రకటించిన విజయసాయిరెడ్డి.. ఏపీ కాంగ్రెస్ ఛీప్ వైఎస్ షర్మిలతో మూడు రోజుల క్రితం సీక్రెట్గా సమావేశమ�
Mudragada | వైసీపీ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి ఇంటిపై జనసేన కార్యకర్త దాడికి దిగాడు. కిర్లంపూడిలోని ముద్రగడ నివాసానికి ఆదివారం తెల్లవారుజామున గంగాధర్ అనే జనసేన కార్యకర్త ట్రాక్టర్ తీసుకుని వచ్చి బీభత్సం సృష�
Whatsapp Governance | ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రోజుల తరబడి తిరగకుండా ఈజీగా పనులు పూర్తయ్యేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ పౌర సేవలను త్వరగా అందించడానికి మన మిత్ర - ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో వాట్స�
AP News | పక్కింటి యువతి స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియో తీయడం పెను విషాదానికి దారి తీసింది. తనను వీడియో తీయడం గమనించిన యువతి.. కుటుంబసభ్యులకు చెప్పడంతో సదరు యువకుడిని చితకబాదారు. అతన్ని ఇంట్లోనే బంధించారు.
Ireland | ఐర్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. మృతులను పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేశ్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్గా గుర్తించారు.
Kethireddy | ఏపీ రాజకీయాలపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ హీరోలకు మాత్రమే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని అభిమానులు చెబుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి మరోసారి ఓ విమానం చక్కర్లు కొట్టింది. శనివారం నాడు ఆలయ గోపురంపై నుంచి విమానం వెళ్లింది. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Budget 2025 | కేంద్ర బడ్జెట్లో ఏపీకి భారీ కేటాయింపులు దక్కాయి. అత్యధికంగా పోలవరం ప్రాజెక్టు కోసం రూ.5936 కోట్లను కేటాయించింది. గత ఏడాది వైసీపీ ప్రభుత్వ హయాంలో కేటాయించిన దానితో పోలిస్తే ఇది 400 కోట్లు అధికం.