ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవరప్పాడు హైవేపై సిమెంట్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో 20 మంది గాయప�
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ను (AP Budget) ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. రూ.3 లక్షల 22 వేల కో
సినీ నటుడు పోసాని కృష్ణమురళికి (Posani Krishna Murali) అన్నమయ్య జిల్లా కోర్టులోని రైల్వే కోడూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలా.. అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఫిర్యాదు
AP News | మహాశివరాత్రి వేళ గోదావరి స్నానానికి వెళ్లి గల్లంతైన యువకుల కథ విషాదాంతమైంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని తాళ్లపూడి మండలం తాడిపూడి వద్ద గోదావరి నదిలో మునిగి ఐదుగురు దుర్మరణం చెందారు.
AP News | తన కోరిక తీర్చుకునేందుకు ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయబోయాడో యువకుడు. తనకు హెచ్ఐవీ ఉందన్న విషయం దాచి ఆమెతో పెళ్లికి సిద్ధమయ్యాడు. మరో నిమిషం అయితే.. ఆ అమ్మాయి జీవితం బుగ్గిపాలయ్యేదే.. కానీ అంతలోనే ర�
Srisailam | మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీగిరి భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు.
Srisailam | మహాశివరాత్రి వేడుకల సందర్భంగా శ్రీశైలం క్షేత్రంగా పాగాలంకరణను ప్రత్యేక ఉత్సవంలా జరిపిస్తారు. ఏ శైవక్షేత్రంలోనూ, శివాలయాల్లోనూ లేని విధంగా ఇక్కడ మాత్రమే ఈ సేవ జరుగుతుంది. ఈ పాగాలంకరణ సేవ చూసేందుకు �
మహాశివరాత్రి వేళ విషాదం నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు సమీపంలోని తాడిపూడి వద్ద గోదావరి స్నానాలకు దిగి ఐదుగురు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. వెంటనే గత ఈతగాళ్లతో గాలింపు చర్యలు ప్రా
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలంలో ఏనుగులు బీభత్సం (Elephant attack) సృష్టించాయి. మండలంలోని గుండాలకోన వద్ద భక్తులపై ఏనుగులు దాడిచేశాయి. దీంతో ఐదుగురు భక్తులు అక్కడికక్కడే మృతిచెందారు.
GV Reddy | ఏపీ ఫైబర్నెట్ చైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పదవి నుంచి కూడా వైదొలగుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) వేదిక
MLC Elections | తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలోని ఐదుగురు, తెలంగాణలోని ఐదుగురు ఎమ్మెల్సీల ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ను ప్రకటించింది. తాజా షెడ్యూల్ ప
Group 2 | అభ్యర్థులు కోరినా.. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా ఏపీపీఎస్సీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అనుకున్నట్లుగా షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిర్వహించింది. అంతేకాకుండా ఇవాళనే ప్రాథమిక కీని �
Group 2 Mains | ఏపీలో రేపు జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష విషయంలో గందరగోళం నెలకొంది. పరీక్షను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాసినప్పటికీ.. ఏపీపీఎస్సీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోస్టర్లో తప్పులు సరిచేయా�
AP Group 2 Mains | ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ అంటే.. ఆదివారం నాడు గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. కానీ పరీక్షకు ఒక్క రోజు ముందు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం వెళ్లడం తీవ్ర కలకలం సృష్టిస్తున్నది. గత కొంత కాలంగా శ్రీవారి ఆలయంపై నుంచి తరచూ విమానాలు తిరుగుతుండటంత తెలిసిందే. తాజాగా గురువారం ఉదయం ఆలయం గోపురం మీదుగా ఓ