Vijayawada | విజయవాడలో బాంబు బెదిరింపు కాల్స్ కలకలం రేపాయి. నగరంలోని రైల్వే స్టేషన్తో పాటు బీసెంట్ రోడ్డులో బాంబు పెట్టినట్లుగా కంట్రోల్ రూమ్కు వేర్వేరు ఫోన్ కాల్స్ వచ్చాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పో�
కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సీకే దిన్నె మండలం గువ్వలచెరువు ఘాట్ వద్ద లారీ, కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడిక్కడే మృతిచెందారు.
ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వర్షం (Rain) దంచికొట్టింది. నెల్లూరులో రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతున్నది. కావలి, బోగోలు, దగదర్తి, చేజర్లలో ఉరుములు, మెరుపులతో �
అన్నమయ్య జిల్లా పీలేరులో విషాదం చోటుచేసుకున్నది. పీలేరు మండలం బాలమువారిపల్లి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బావిలోకి దూసుకెళ్లింది.
పల్నాడు జిల్లా వినుకొండ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బొప్పాయి కాయల లోడుతో వెళ్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. దీంతో నలుగురు మరణించారు. వినుకొండ మండలం శివాపురం వద్ద మినీ లారీని ఎదురుగా వస�
Tirupati | తిరుపతి జిల్లా చంద్రగిరి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐతేపల్లి వద్ద బస్సు అదుపు తప్పిన బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 35 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస�
ప్రకాశం జిల్లా పొదిలిలో స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. మంగళవారం ఉదయం 9.54 గంటలకు భూమి కంపించింది. సుమారు 5 సెకన్లపాటు భూమి కంపించినట్లు స్థానికులు వెల్లడించారు.
Maternity Leave | మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మాతృత్వ సెలవులను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 120 మెటర్నిటీ లీవ్స్ ఇస్తుండగా.. వాటిని 180 రోజులకు పెంచింది. ఈ మేరకు సోమవారం నాడ�
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా ఒంగోలు ఘోర రోడ్డు ప్రమాదం (Raod Accident) జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఒంగోలు మండలం కొప్పోలు సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. దీంతో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు.
Pawan Kalyan | ఏపీ రాజధాని అమరావతి పునఃప్రారంభోత్సవంలో ఆసక్తికర ఘటన జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ప్రధాని మోదీ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తన ప్రసంగం పూర్తి చేసుకుని తిరిగి వెళ్తు�
Tirupati | తిరుపతి (Tirupati)లో విషాదం చోటు చేసుకుంది. మంగళం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న భవనంపై (construction building) నుంచి పడి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
AP News | అనంతపురం జిల్లాలోని కేఎస్ఎన్ డిగ్రీ కాలేజీ వసతీగృహంలో విద్యార్థినులపై ఎలుకలు దాడి కలకలం రేపుతోంది. హాస్టల్లో రాత్రి నిద్రపోతున్న సమయంలో 10 విద్యార్థినులను ఎలుకలు కొరికాయి. ఈ విషయం బయటకు పొక్కకుం�
Maoists | ములుగు జిల్లాలోని తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. భీమారంపాడు సమీపంలోని అటవీప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన భీకర పోరు ఐదుగురు మావోయిస్టులు మరణించారు.
Srisailam | శ్రీశైల క్షేత్ర చారిత్రక సంపద పరిరక్షణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆలయ అధికారులను ఈవో ఎం.శ్రీనివాసరావు ఆదేశించారు. ముఖ్యంగా క్షేత్రంలోని పలు ప్రాచీన శాసనాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్�
Tirumala | తిరుమలలో మరోసారి అపచారం జరిగింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరా కలకలం సృష్టించింది. దాదాపు 10 నిమిషాల పాటు ఆలయ పరిసరాల్లో డ్రోన్ కెమెరా చక్కర్లు కొట్టడం గమనించిన భక్తులు విజిలెన్స్ అధికారులు సమాచ�