Malla Reddy | గతంలో ఏపీలో అమ్ముకుని హైదరాబాద్కు వచ్చేవారని.. కానీ ఇప్పుడు మొత్తం రివర్స్ అవుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత చామకూర మల్లారెడ్డి అన్నారు. తెలంగాణలో ఇప్పుడు రియల్ ఎస్టేట్ పరిస్థితి బాగోలేదని
Heavy Rains | ఏపీకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వాయవ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మీదుగా ఉపరితల ఆవర్తనం ఏర్పడింది తెలిపింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూ�
Fact Check | కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ పోర్టుకు వచ్చిన వెంటనే.. జపాన్కు అమ్మేశారనే సోషల్మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక ఫొటో కూడా వైరల్గా మారింది. ఈ నేపథ్యంలో స్పందించిన ఏపీ ప్రభుత్వం..
Urea | ఏపీకి కేంద్ర ప్రభుత్వం భారీగా యూరియాను కేటాయించింది. ఇప్పటికే రాష్ట్రంలో 80 వేల టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉండగా.. మరో 50వేల టన్నుల యూరియాను కేటాయించింది.
Gummadi Sanhyarani | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి గుమ్మడి సంధ్యారాణి నిప్పులు చెరిగారు. ప్రజల తరఫున నిలబడి మాట్లాడని జగన్కు ప్రతిపక్ష హోదా ఎందుకు అని ఆమె ప్రశ్నించారు.
Payyavula Keshav | రాయలసీమలో వైసీపీ పూర్తిగా పట్టుకోల్పోయిందని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. రాయలసీమలో వైసీపీకి ఉనికి కూడా లేదని విమర్శించారు. అరాచకం, విధ్వంసానికి జగన్.. అభివృద్ధి, సంక్షేమానికి చంద్రబాబు కే
Rayalaseema | వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ రాయలసీమ ద్రోహిగా మిగిలిపోయారని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు విమర్శించారు. రాయలసీమలో జగన్కు ఒక్క ఓటు కూడా రాదని వ్యాఖ్యానించారు. రైతుల ముసుగుతో అ
YS Viveka Murder Case | వైఎస్ వివేకా హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. అఫిడవిట్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేసింది.
IAS Transfers | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 11 మంది సీనియర్ ఐఏఎస్లను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Nuzvidu IIIT | ఏపీలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం జరిగింది. ల్యాబ్ ఎగ్జామ్కు అనుమతించలేదని ఓ విద్యార్థి రెచ్చిపోయాడు. ప్రొఫెసర్పై కత్తితో దాడి చేశాడు.
AP New | విశాఖపట్నంలోని ఈస్టిండియా పెట్రోలియం కంపెనీలో భారీ ప్రమాదం జరిగింది. నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కంపెనీలోని పెట్రోల్ ఫిల్టర్ ట్యాంక్పై పిడుగుపడింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరే�
Srisailam | చంద్రగ్రహణం కారణంగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత శ్రీశైలం ఆలయాన్ని మూసివేశారు. చంద్ర గ్రహణం ఇవాళ రాత్రి 9.56 గంటలకు ప్రారంభమై రాత్రి 1.26 గంటలకు ముగుస్తుంది.
Kethireddy Pedda Reddy | సుప్రీంకోర్టు పర్మిషన్తో తాడిపత్రిలోకి అడుగుపెట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు మరోసారి షాకిచ్చారు. వెంటనే తాడిపత్రి విడిచిపెట్టి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశా�
AP Liquor Scam | ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఎట్టకేలకు ముగ్గురు నిందితులు ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప విడుదల అయ్యారు. వీరి రిలీజ్ సందర్భంగా విజయవాడ సబ్ జైలు వద్ద దాదాపు మూడు గంటల పాటు హైడ్