Tirumala | భూమన కరుణాకర్ రెడ్డి చేసిన ఆరోపణలను టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి కూడా తీవ్రంగా ఖండించారు. తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Tirumala | తిరుమల పుణ్యక్షేత్రంలో ఘోర అపచారం జరిగిందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తిరుమల కొండకు భక్తులు కాలినడకన వెళ్లే అలిపిరి పాదాల వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని టీటీడీ నిర్లక�
YS Jagan | ఉల్లి ధరల భారీ పతనం నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబుపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావని ఎద్దేవా చేశారు.
IAS, IPS Transfers | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈవోగా ధాత్రిరెడ్డిని నియమించింది.
ap news | పురుగు కుట్టిందనే భయంతో ఆస్పత్రికి వెళ్లే మహిళ ప్రాణం పోయింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పటిదాకా ఆరోగ్యంగా ఉన్న మహిళ.. ఊపిరాడక ఇబ్బంది పడుతూ ప్రాణాలు విడిచింది. ఏపీలోని పల్నాడు జిల్లాలో ఈ విషాద �
Free Bus Effect | ఉచిత బస్సు ప్రయాణంతో ఏపీలో కూడా మహిళల సిగపట్లు తప్పడం లేదు. స్త్రీ శక్తి స్కీమ్ ప్రారంభమైన మరుసటి రోజు నుంచే బస్సులో ఆడవాళ్లు కొట్టుకుంటున్న ఘటనలు బయటకొస్తున్నాయి.
Nara Lokesh | ఏపీ మెగా డీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఎంపికైన అభ్యర్థులకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. మెగా డీఎస్సీ వాగ్దానం నెరవేరిందని.. ఈ మైలురాయి తన బాధ్యతను మరింత పెంచిందని పేర్�
AP Mega DSC 2025 | ఏపీ మెగా డీఎస్సీ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన వారి తుది జాబితాను ఏపీ విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. ఫైనల్ సెలక్షన్ లిస్ట్ను మెగా డీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
Kollu Ravindra | గొడుగుపేట వేంకటేశ్వర స్వామి ఆలయ ఆస్తులపై ఆందోళన అవసరం లేదని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. వేంకటేశ్వర స్వామి భూములపై అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. దేవస్
Kandula Durgesh | డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను విమర్శించే అర్హత మాజీ మంత్రి రోజాకు లేదని ఏపీ మంత్రి కందుల దుర్గేశ్ విమర్శించారు. పర్యాటక మంత్రిగా రోజా గతంలో రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు. పవన
Bhogapuram Airport | భోగాపురం ఎయిర్పోర్టుపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు శుభవార్త తెలిపారు. 2026 జూన్లో ఇక్కడి నుంచి విమాన సర్వీసులు ప్రారంభమవుతాయని తెలిపారు.
Pawan Kalyan | రాష్ట్రంలో అభివృద్ధి దిశగా, సంక్షేమ ఫలాలు అందిస్తూ సుపరిపాలన సాగిస్తున్న ఈ తరుణంలో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించే విధంగా కుట్రలు మొదలయ్యాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శించారు.