Viral News | భార్యాభర్తల మధ్య సర్వసాధారణంగా గొడవలు వస్తూనే ఉంటాయి. ఆ సమయంలో ఒకరిపై ఒకరు తమ కోపాన్ని చూపిస్తుంటారు. కానీ ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మహిళ మాత్రం భర్త మీది కోపంతో ఏకంగా పెన్నులను మింగేసింది.
శ్రీకాకుళం జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. చికెన్ పకోడీ (Chicken Pakodi) వివాదం ఒక వ్యక్తి ప్రణాలు తీసుకున్నది. మద్యంమత్తులో ఉన్న ఓ వ్యక్తి చికన్ పకోడీ లేదన్నాడని హోటల్ యజమానిని పీకకోసి చంపేశాడు. శ్రీకాకుళం జి
Srisailam Dam | శ్రీశైలం జలాశయానికి రానున్న ఐదేళ్లలో కొత్త రేడియల్ క్రస్ట్ గేట్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని గేట్ల నిపుణుడు కన్నయ్య నాయుడు తెలిపారు. కొత్త గేట్లు ఏర్పాటు చేయకపోతే తుంగభద్ర పరిస్థితి ఎదురయ్యే
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ఎవరైనా మూడు రోజులకు మించి స్కూల్కు రాకపోతే వెంటనే తల్లిదండ్రులకు ఫోన్ చేసి, వివరాలు తెలుసుకోవాలని నిర్ణయించింది.
విశాఖపట్నం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలో పెను ప్రమాదం తప్పింది. అప్పన్న సన్నిధిలో గిరి ప్రదక్షిణ కోసం తొలి పావంచా వద్ద వేసిన భారీ రేకుల షెడ్డు కూలిపోయింది. ప్రమాద సమయంలో షెడ్డు కింద ఎవరూ లే
Perni Nani | వైసీపీ మళ్లీ అధికారంలోకి ఎలా వస్తుందో చూస్తానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇచ్చిన వార్నింగ్పై మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ వేశారు. వైఎస్ జగన్ను అధికారంలోకి రానివ్వనని అనడానికి పవన్ కల్యాణ్
Pawan Kalyan | వైసీపీ నాయకులకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. 2029లో అధికారంలోకి వస్తే కూటమి నాయకుల అంతుచూస్తామని వైసీపీ నాయకులు అంటున్నారని ఆయన ప్రస్తావించారు. అసలు మీరు అధికారంలోకి ర�
నెల్లూరు బంక్లో మాత్రం వాహనదారుల జేబులకు పెద్ద ఎత్తున చిల్లులు పెడుతున్నారు. 400 రూపాయలకు పెట్రోల్ కొట్టిస్తే కనీసం హాఫ్ లీటర్ పెట్రోలు కూడా రావడం లేదు. ఓ వాహనదారుడికి అనుమానం వచ్చి పెట్రోల్ను బకెట్లో�
YS Jagan | విదేశాల్లో మెడికల్ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ఏపీ మాజీ సీఎం, వైసీపీ మాజీ అధినేత వైఎస్ జగన్ మద్దతుగా నిలిచారు. వారి పట్ల పోలీసుల తీరుపై చంద్రబాబు సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీది దౌర్భాగ్
ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున ప్రయాణీకులతో వెళ్తున్న ఓ టెంపో ట్రావెలర్ను కురబలకోట మండలం దొమ్మన బావి వద్ద జాతీయర రహదారిప�
ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు (Nellore) జిల్లా దత్తలూరులో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో భార్యపై దాడి చేసిన వ్యక్తి.. అత్తమామలు అడ్డురావడంతో వారినీ నరికేశాడు. దుత్తలూరులోని ఎస్టీ కాలనీకి చెందిన ఏలూరి వెంగ�
Bomb Threat | దేశంలో వరుస బాంబు బెదిరింపులు (Bomb Threat) కలకలం రేపుతున్నాయి. తాజాగా తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota)లో ఉన్న భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం షార్కు బాంబు బెదిరింపులు వచ్చాయి.
AP News | ఓ వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. పురిటి నొప్పులు వస్తున్నాయి ప్రసవం చేయాలని గర్భిణీ బంధువులు వెళ్లి ఎంత బతిమిలాడినా అటు వైద్యులు కానీ.. ఇటు సిబ్బంది కా