Kommineni Srinivasa Rao | సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. విశ్లేషకుడి వ్యాఖ్యలతో జర్నలిస్టు కొమ్మినేనికి ఎలంటి సంబంధం లేదని సర్వోన్నత న్యాయ�
Paravada Pharma city | అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం జరిగింది. ఎస్ఎస్ (సాయి శ్రేయాస్) ఫార్మాసిటీలో బుధవారం అర్థరాత్రి విషవాయువులు లీకై ఇద్దరు ఉద్యోగులు మరణించారు.
Kommineni Srinivasa Rao | హైదరాబాద్, జూన్ 10, (నమస్తే తెలంగాణ): సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు గుంటూరు జిల్లాలోని మంగళగిరి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.
RK Roja | ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఇన్ని అరాచకాలు జరుగుత�
Bhuma Akhila Priya | ఏపీలోని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అస్వస్థతకు గురయ్యారు. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం W.గోవిందిన్నె గ్రామంలో మూలపెద్దమ్మ దేవరలో ఆమె స్పృహ తప్పి పడిపోయారు. దీంతో వెంటనే ఆమెను ఆస్పత్రిక�
YS Jagan | అనంతపురం జిల్లాలో ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యను ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ, భద్రత లేకుండా పోయిందని విమర్శించారు. శాంతి భద్రతల �
AP News | ఏపీలోని అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. కూడేరు మండల పరిధిలో ఇంటర్ విద్యార్థినిని కిరాతకంగా హత్య చేశారు. ఐదు రోజుల క్రితం అదృశ్యమైన ఆ బాలిక మృతదేహం.. ఆదివారం నాడు ఎన్సీసీ నగర్ మణిపాల్ స్కూల్ వె
Kommineni Srinivasa Rao | ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం ఉదయం హైదరాబాద్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన ఇంటికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి కొమ్మ
ప్రకాశం జిల్లా ముండ్లమూరు పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి (Earthquake) కంపించింది. అర్ధరాత్రి 12.47 గంటల సమయంలో భూప్రకంపణలు వచ్చాయి. దీంతో భయాందోళనలకు గురైన ప్రజలు ఇంట్లో నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. నాలుగు స�
AP News | ఏపీలో ముగ్గురు యువకులను నడిరోడ్డుపైనే తెనాలి పోలీసులు చితకబాదిన ఘటన మరువకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఒంగోలులో ఓ మహిళపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీనిపై ఏపీ ప్
YS Jagan | ఏపీలోని గుంటూరు జిల్లా తెనాలిలో నడిరోడ్డుపై ముగ్గురు యువకులను పోలీసులు చితకబాదిన ఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. గంజాయి మత్తులో దాడికి ప్రయత్నించారని వారిపై తప్పుడు కేసులు
ఏపీలోని కోనసీమ జిల్లాలో 8 మంది యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. ముమ్మడివరం మండలం కమినిలంక వద్ద స్నానానికి 11 మంది గోదావరి నదిలో దిగారు. లోతైన ప్రాంతం కావడంతో వీరిలో 8 మంది గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు �
Perni Nani | సినీ ఇండస్ట్రీకి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇవ్వడంపై మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. సినిమా వాళ్లను బెదిరించడానికి మీరు ఎవరు? అసలు వాళ్ల సమస్య ఏంటో మీకు తెలుసా అని ప�