AP Cabinet Meeting | ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో జరిగిన ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వివిధ బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఏపీ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు చంద్రబాబు సర్కార్ శుభవార్త చెప్పింది. సచివాలయంలో పనిచేసే 50 మంది సెక్షన్ ఆఫీసర్లకు అసిస్టెంట్ సెక్రటరీలుగా ప్రమోషన్లు ఇచ్చింది.
Amaravati | ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ల్యాండ్ పూలింగ్లో అసైన్డ్ భూములు అప్పగించిన రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లను అసైన్డ్ కాకుండా ప
Bhumana Karunakar Reddy | టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డికి అలిపిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలో శ్రీమహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యానికి గురైందంటూ భూమన కరుణాకర్ రెడ్�
Lakshmi Parvathi | భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీపార్వతి మండిపడ్డారు. ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచిన వ్యక్తితో వెంకయ్య నాయుడు తిరుగుతున్నారని విమర్శించారు.
Road Accident | నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంగెం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం చెందారు.
AP News | జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 10 లక్ష్యాలను నిర్దేశించారు. వినూత్న ఆలోచనలు, కార్యాచరణతో వాటిని సాకారం చేయాలని సూచించారు.
TTD | టీటీడీపై దుష్ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఈ మేరకు తిరుమల అన్నమయ్య భవన్లో మంగళవారం నాడు జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని
Fact Check | తిరుమల అలిపిరి వద్ద శ్రీమహావిష్ణువు విగ్రహాన్ని నిర్లక్ష్యంగా పడేశారని వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్చెక్ విభాగం వెల్లడించింది. అది మహావిష్ణువు విగ్రహం కాదని, అసంపూర్ణంగా
ఏసీబీ విజయవాడ సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ యూనిట్కు పోలీస్ స్టేషన్ హోదా లేదని ఏపీ హైకోర్టు పలు కేసులను గంపగుత్తగా కొట్టివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
Dasara Holidays | ఏపీ ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఈ నెల 24 వ తేదీ నుంచి సెలవులు ఇచ్చారు.
Tirumala | తిరుమలలోని అలిపిరి పాదాల చెంత శ్రీమహావిష్ణువు విగ్రహం నిర్లక్ష్యంగా పడేసి ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.