Buggana Rajendranath | పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు.
Bhumana Karunakar Reddy | టీటీడీ చైర్మన్గా ఉన్న సమయంలో పరకామణిలో అక్రమాలు జరిగినట్లు రుజువైతే అలిపిరి వద్ద తల నరక్కుంటానని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tirumala | తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గరుడ సేవ నాడు అలంకరించేందుకు చెన్నై నుంచి తిరుమలకు గొడుగులు రానున్నాయి.
ఏపీలోని బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోలలపూడిలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయిన ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న ముగ్గురు అక్క�
Srisailam Dussehra Mahotsavam | శ్రీశైల మహాక్షేత్రంలో ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా శ్రీస్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ సంపూర్ణంగా జరిపించనున్నారు.
Perni Nani | మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సహా 400 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ పేరుతో అనుమతి లేకుండా భారీ ర్యాలీ తీయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Rajampet | అన్నమయ్య జిల్లా రాజంపేటలోని ఆర్టీసీ డిపో మేనేజర్ సహా ఆరుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఆర్టీసీ పెట్రోల్ బంకులో రూ.62 లక్షల మేర అక్రమాలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అవ్వడంతో ఏపీఎస్ఆర్టీసీ అ�
OG Movie | డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమా డిజాస్టర్ కావడంతో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అంతా ఈ సినిమాపైనే ఉన్నాయి.
Nimmala Ramanaidu | ఏపీని కరవు రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. నీటి పారుదలశాఖను ప్రక్షాళన చేసుకుంటూ ముందుకెళ్తున్నానని చెప్పారు.
Tirupati | రాజమండ్రి వాసులకు గుడ్న్యూస్. తిరుపతి వెళ్లే ప్రయాణికులకు కొత్తగా విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి సర్వీసులు ప్రారంభించనున్నట్లు అలయన్స్ ఎయిర్ సర్వీ�
Chandrababu | ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన గొప్పులు చెప్పుకున్నారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం నాడు నీటిపారుదల, ప్రాజెక్టులపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
OMC Case | ఓబుళాపురం మైనింగ్ అక్రమాల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. లీజు సరిహద్దులు గుర్తించి ఎంతమేర అక్రమ మైనింగ్ చేశారో తేల్చేందుకు సుప్రీంకోర్టు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.