AP News | ఏపీలో 11 కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
➛ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా కల్యాణం శివశ్రీనివాసరావు
➛ ఏపీ స్టేట్ అడ్వైజరీ బోర్డు ఆన్ చైల్డ్ లేబర్ కార్పొరేషన్ చైర్మన్గా సత్యనారాయణ రాజు
➛ ఏపీ అఫిషియల్ లాంగ్వేజ్ కమిషన్ చైర్మన్గా విక్రమ్
➛ ఉర్దూ అకాడమీ కార్పొరేషన్ చైర్మన్గా మౌలానా షిబిలి
➛ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ చైర్మన్గా రాం ప్రసాద్
➛ పల్నాడు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా మధుబాబు
➛ స్టేట్ రెడ్డి వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్గా శంకర్ రెడ్డి
➛ కుర్ని, కరికాలభక్తుల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా మిన్నప్ప
➛ స్టేట్ షేక్, షీక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్గా ముక్తియార్
➛ భట్రాజ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా వెంకటేశ్వరరాజు
➛ పెరిక వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ చైర్మన్గా వీరభద్రరావు