AP News |మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని పేర్కొంది.
Cyclone Montha | మొంథా తుపాన్ వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రాథమికంగా 249 మండలాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుపాన్ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది.
Cyclone Montha | మొంథా తుపాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలబడింది. వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
AMRUT 2.0 | ఏపీ ప్రజలకు శుభవార్త. అమృత్ ( AMRUT ) 2.0 పథకం కింద రూ.10,319 కోట్ల విలువైన 281 పనులను చేసేందుకు పరిపాలన విభాగం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
AP News | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక అందించింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చూస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ అలవెన్స్ను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది.
Rushikonda | వైసీపీ ప్రభుత్వం హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 9 ఎకరాల విస్తీర్ణంలో ఆధునీకరించిన రుషికొండ ప్యాలెస్లను ఎలా వి�
AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్లో అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వం జమ చేసే వాటాను భారీగా పెంచింది. ఎన్పీఎస్లో ప్రభుత్వం జమ చేసే వాటాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచింది.
Amaravati | ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ల్యాండ్ పూలింగ్లో అసైన్డ్ భూములు అప్పగించిన రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లను అసైన్డ్ కాకుండా ప
Sugali Preethi Case | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన మైనర్ బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.
AP Government | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్, ఏపీ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసి�
Amaravati | అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటులో మరో ముందడుగు పడింది. అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ)లో ఐబీఎం క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం సోమవారం నాడు కీలక ఉత్తర్వులు జ�
AP News | ఏపీలోని సివిల్ సర్జన్ స్పెషలిస్టులకు పదోన్నతి లభించింది. 2024-25వ సంవత్సరానికి గానూ వీరికి ప్రమోషన్లు ఇచ్చారు. ఈ క్రమంలోనే పలువురిని బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ ప్రభుత్వం నిర్మించబోయే బనకచర్ల ప్రాజెక్ట్తో తెలంగాణకు అన్యాయం జరుగనున్నదని జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కో దండరాం తెలిపారు. ఆదివారం ఆయన మా ట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టుతో కృష్ణా, గోదావరి జలాల్లో �
ఏపీ ప్రభుత్వం గోదావరిపై బనకచర్ల ప్రాజెక్టును అక్రమంగా కడుతూ తెలంగాణకు రావాల్సిన నీటిని దోచుకుపోయేందుకు కుట్రలు పన్నుతోందని దీన్ని మొదటి నుంచి బీఆర్ఎస్ వ్యతిరేకిస్తోందని, ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక�
తుంగభద్ర నదీ జలాలను ఏపీ అనాదిగా దోచేస్తున్నది. సమైక్య పాలనలో ఆర్డీఎస్ ఆయకట్టును ఎండబెట్టి, ఏపీ వైపున తుంగభద్ర నది పొడవునా ఎగువ నుంచి సుంకేసుల బరాజ్ వరకు 18 ఎత్తిపోతల పథకాలకుపైగా ఏర్పాటు చేసింది.