కర్నూలు జిల్లాలోని భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్టుకు హైదరాబాద్లో ఉన్న భూములపై తెలంగాణ ప్రభుత్వానికి అధికారం లేదంటూ ఏపీ ప్రభుత్వం ఒక కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. కొండాపూర్లోని రూ.4 వేల క�
పౌరహక్కులు, ప్రజల స్వేచ్ఛను ఏపీలోని కూటమి ప్రభుత్వం హరిస్తున్నదని పౌర హక్కుల సీనియర్ నేత ప్రొఫెసర్ హరగోపాల్ మండిపడ్డారు. పౌర హక్కుల సంఘం నేత క్రాంతి చైతన్యతోపాటు ఆరుగురు సంఘం నేతలపై మోపిన దేశద్రోహం �
Konda Surekha | కొండగట్టులో టీటీడీ నిర్మిస్తున్న భక్తుల వసతిగృహ శిలాఫలకాల విషయం లో ఏపీ ప్రభుత్వం ప్రొటోకాల్ ఉల్లంఘిస్తున్నదని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు.
పీఎన్(పోలవరం-నల్లమల) లింక్ ప్రాజెక్టు లక్ష్యం గోదావరి జలాలనే కాదు కృష్ణా జలాలను సైతం కొల్లగొట్టడమే. ఆ దిశగానే ఏపీ సర్కారు ప్రణాళికలను రూపొందించుకుని ముందుకు సాగుతున్నది. పోలవరం-బనకచర్ల (జీబీ) లింక్ ప్�
గోదావరి జలాల మళ్లింపును ఎట్టి పరిస్థితిలో అంగీకరించే ప్రసక్తే లేదని, ఏపీ ప్రతిపాదనలను అడ్డుకొని తీరుతామని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. గోదావరి ట్రిబ్యునల్, ప
సాంకేతిక సలహా కమిటీ అనుమతి పొందని ప్రాజెక్టులే కొత్త ప్రాజెక్టులని, ఆ విధంగా ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఆమోదం పొందినవేనని ఏపీ ప్రభుత్వం పేర్కొన్నది.
AP News | ఏపీలో 11 కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
SRM University | ఏపీ రాజధాని అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకీ ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. నాలుగేళ్లుగా రూ.5.13 కోట్ల లేబర్ సెస్లను యూనివర్సిటీ పెండింగ్లో పెట్టింది. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదులు వచ్చా�
ReNew Power | ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. ఇంధన రంగంలో రెన్యూ పవర్ సంస్థ రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ కుదుర్చుక�
AP News |మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని పేర్కొంది.
Cyclone Montha | మొంథా తుపాన్ వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రాథమికంగా 249 మండలాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుపాన్ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది.
Cyclone Montha | మొంథా తుపాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలబడింది. వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
AMRUT 2.0 | ఏపీ ప్రజలకు శుభవార్త. అమృత్ ( AMRUT ) 2.0 పథకం కింద రూ.10,319 కోట్ల విలువైన 281 పనులను చేసేందుకు పరిపాలన విభాగం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.