సాంకేతిక సలహా కమిటీ అనుమతి పొందని ప్రాజెక్టులే కొత్త ప్రాజెక్టులని, ఆ విధంగా ప్రస్తుతం ఏపీలో ఉన్న ప్రాజెక్టులన్నీ ఆమోదం పొందినవేనని ఏపీ ప్రభుత్వం పేర్కొన్నది.
AP News | ఏపీలో 11 కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం చైర్మన్లను నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
SRM University | ఏపీ రాజధాని అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీకీ ఏపీ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. నాలుగేళ్లుగా రూ.5.13 కోట్ల లేబర్ సెస్లను యూనివర్సిటీ పెండింగ్లో పెట్టింది. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదులు వచ్చా�
ReNew Power | ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మరో కంపెనీ ముందుకొచ్చింది. ఇంధన రంగంలో రెన్యూ పవర్ సంస్థ రూ.82 వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఏపీ సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ఎంవోయూ కుదుర్చుక�
AP News |మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను నిర్మించాలనేది రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని పేర్కొంది.
Cyclone Montha | మొంథా తుపాన్ వల్ల జరిగిన ప్రాథమిక నష్టాన్ని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. ప్రాథమికంగా 249 మండలాలు, 48 మున్సిపాలిటీల్లో 18 లక్షల మందిపై తుపాన్ ప్రభావం ఉన్నట్లు తెలుస్తోంది.
Cyclone Montha | మొంథా తుపాన్ బాధితులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలబడింది. వారికి ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించింది. పునరావాస కేంద్రాలకు వచ్చిన బాధితులకు ఒక్కొక్కరికి రూ.1000 చొప్పున అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
AMRUT 2.0 | ఏపీ ప్రజలకు శుభవార్త. అమృత్ ( AMRUT ) 2.0 పథకం కింద రూ.10,319 కోట్ల విలువైన 281 పనులను చేసేందుకు పరిపాలన విభాగం ఆమోదం తెలిపింది. ఈ మేరకు మంగళవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.
AP News | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక అందించింది. ఉద్యోగులకు డీఏ మంజూరు చూస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. డీఏ అలవెన్స్ను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలిచ్చింది.
Rushikonda | వైసీపీ ప్రభుత్వం హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై నిర్మించిన భవనాలను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. 9 ఎకరాల విస్తీర్ణంలో ఆధునీకరించిన రుషికొండ ప్యాలెస్లను ఎలా వి�
AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్లో అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వం జమ చేసే వాటాను భారీగా పెంచింది. ఎన్పీఎస్లో ప్రభుత్వం జమ చేసే వాటాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచింది.
Amaravati | ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం ఆసైన్డ్ భూములు ఇచ్చిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ల్యాండ్ పూలింగ్లో అసైన్డ్ భూములు అప్పగించిన రైతులకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్లను అసైన్డ్ కాకుండా ప
Sugali Preethi Case | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లాకు చెందిన మైనర్ బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.
AP Government | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మహిళా కమిషన్ చైర్మన్, ఏపీ కార్పొరేషన్ చైర్మన్, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్లకు కేబినెట్ హోదా కల్పించింది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసి�