AP News | కర్నూలు, అనంతపురం శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఉన్న ఈ 54 మండలాల్లో వర్షపాతం సాధారణం కంటే చాలా తక్కువగా నమోదు కావడంతో ఈ దుర్భి్క్ష పరిస్థితులు నెలకొన్నాయని ఏపీ ప్రభుత్వం ఆ జీవోలో తెలిపిం
Valmiki Jayanti | వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 17 నుంచి అన్ని జిల్లాల్లో అధికారికంగా వాల్మీకి జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నది. �
liquor policy | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల లైసెన్సులకు (licenses of liquor shops) దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించింది.
ఆంధ్రప్రదేశ్లో 16 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఐడీ ఐజీగా వినీత్ బ్రిజ్ లాల్ను, పీ అండ్ ఎల్ ఐజీగా ఎం రవి ప్రకాశ్ను, ఇంటెలిజెన్స్ ఐజీగా పీహెచ్ డీ రామకృష్ణను, ఇంట
Good News | గీత కార్మికులకు Geetha workers | ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. రాబోయే మద్యం నూతన పాలసీ లో గీతకార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నట్లు మంత్రి వర్గ సబ్ కమిటీ వెల్లడించింది.
Actress Jatwani Case | ఏపీలో సంచలనం సృష్టించిన ముంబయి నటి జత్వానిపై (Actress Jatwani Case) వేధింపుల కేసును కూటమి ప్రభుత్వం సీరియస్గా దృష్టిని సారించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఈవోగా జే శ్యామలారావును నియమిస్తూ ఏపీ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 1997 బ్యాచ్కి చెందిన ఐఏఎస్ అధికారి శ్యామలారావు ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యకార్యదర్�
ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ -2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఏపీ సాంకేతిక విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచింది. ర్యాంక్ హోల్డర్లందరికీ ఏపీ పాలిసెట్ ఫీజు చెల్లింపు మే 24 నుంచి, మే 27 నుంచి డాక్యుమెంట్ �
నీటి కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలోనే సాగర్టెయిల్పాండ్ నుంచి నీళ్లు మళ్లించామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు(కేఆర్ఎంబీ)కు ఏపీ సర్కారు వెల్లడించింది.