తాగు, సాగు, పారిశ్రామిక, ఇతర అవసరాల కోసం కృష్ణా జలాల్లో 1,144 టీఎంసీలు కావాలని ఏపీ సర్కారు వాదిస్తున్నది. ఈ మేరకు బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్లో స్టేట్మెంట్ ఆఫ్ కేస్ (ఎస్వోసీ)ను దాఖలు చేసింది. వరద జలాల �
Compensation | సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ వల్ల ఆత్మహత్య చేసుకున్న తెనాలి మహిళ గీతాంజలి (Gitanjali) కుటుంబానికి ఏపీ సీఎ వైఎస్ జగన్ (CM Jagan) రూ. 20 లక్షల పరిహారాన్ని అందించాలని అధికారులను ఆదేశించారు.
Dastagiri | మాజీ మంత్రి వైఎస్ వివేకానంద ( YS Vivekananda) హత్యకేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి (Dastagiri) తెలంగాణ ప్రభుత్వానికి భద్రత కల్పించాలని కోరాడు.
AP Government's petition | అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు( Chandra Babu) బెయిల్ పిటిషన్ (Bail Petition)పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది.
Anganwadi Strikes | తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మెను విరమించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ సంఘాల(Anganwadi) తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా హంద్రినీవా, గాలేరునగరి సుజలస్రవంతి, తెలుగుగంగా ప్రాజెక్టుల విస్తరణను చేపడుతున్నదని, వెంటనే ఆ పనులను అడ్డుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కే�
తెలంగాణ రాష్ట్రం యావత్తూ ఎన్నికల హడావుడిలో మునిగిపోవడాన్ని అదనుగా చూసుకుని ఏపీ ప్రభుత్వం సాయుధపటాలంతో వచ్చి నవంబర్ 29న అర్ధరాత్రి వేళ నాగార్జునసాగర్ డ్యామ్ ఆక్రమణకు పూనుకున్నది. అక్కడి సీసీ కెమెరాల
సాయుధ బలగాలతో నాగార్జునసాగర్ డ్యామ్ను ఏపీ ప్రభుత్వం ఆక్రమించడం అప్రజాస్వామిక చర్య అని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం మండిపడింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి, ప్రధాన కార్యద�