AP Government's petition | అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు( Chandra Babu) బెయిల్ పిటిషన్ (Bail Petition)పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది.
Anganwadi Strikes | తమ డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు నిర్వహిస్తున్న సమ్మెను విరమించేందుకు ప్రభుత్వం అంగన్వాడీ సంఘాల(Anganwadi) తో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
ఏపీ ప్రభుత్వం ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా హంద్రినీవా, గాలేరునగరి సుజలస్రవంతి, తెలుగుగంగా ప్రాజెక్టుల విస్తరణను చేపడుతున్నదని, వెంటనే ఆ పనులను అడ్డుకోవాలని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కే�
తెలంగాణ రాష్ట్రం యావత్తూ ఎన్నికల హడావుడిలో మునిగిపోవడాన్ని అదనుగా చూసుకుని ఏపీ ప్రభుత్వం సాయుధపటాలంతో వచ్చి నవంబర్ 29న అర్ధరాత్రి వేళ నాగార్జునసాగర్ డ్యామ్ ఆక్రమణకు పూనుకున్నది. అక్కడి సీసీ కెమెరాల
సాయుధ బలగాలతో నాగార్జునసాగర్ డ్యామ్ను ఏపీ ప్రభుత్వం ఆక్రమించడం అప్రజాస్వామిక చర్య అని తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం మండిపడింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు మేరెడ్డి శ్యాంప్రసాద్రెడ్డి, ప్రధాన కార్యద�
గోదావరి జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ అంతర్రాష్ట్ర నదీజల వివాదాల చట్టం 1956 సెక్షన్-3 కింద కేంద్ర జల్శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
BRS AP Chief | ముస్లిం మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ (YCP)సర్కార్ ముస్లిం మైనార్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపుతుందని బీఆర్ఎస్ (BRS) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు .
‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజుల ఫంక్షన్లో ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారమే రేపాయి. ఏపీ మంత్రులు సహా నేతలంతా మూకుమ్మడిగా చిరంజీవిపై విమ
IAS Transfers | ఏపీ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను((IAS Tranfers) బదిలీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా అనంతరామును (Anantram)నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది .