గోదావరి జలాల పంపిణీ కోసం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని కోరుతూ అంతర్రాష్ట్ర నదీజల వివాదాల చట్టం 1956 సెక్షన్-3 కింద కేంద్ర జల్శక్తి శాఖకు ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది.
BRS AP Chief | ముస్లిం మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ (YCP)సర్కార్ ముస్లిం మైనార్టీల పట్ల ఉద్దేశపూర్వకంగా వివక్ష చూపుతుందని బీఆర్ఎస్ (BRS) ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ విమర్శించారు .
‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజుల ఫంక్షన్లో ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారమే రేపాయి. ఏపీ మంత్రులు సహా నేతలంతా మూకుమ్మడిగా చిరంజీవిపై విమ
IAS Transfers | ఏపీ ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను((IAS Tranfers) బదిలీ చేసింది. బీసీ సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా అనంతరామును (Anantram)నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది .
Burgampahad | పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలో ముంపు ప్రభావం ఉంటుందని ఎట్టకేలకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఏండ్లుగా తెలంగాణ సర్కారు పట్టువిడవకుండా చేస్తున్న కృషి ఫలించింది. పోలవరం ప్రాజెక్టు ద్వారా తె�
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించే విషయంలో ఏపీ సర్కారు మీనమేషాలు లెక్కిస్తున్నది. గత జనవరి 25న కేంద్ర జల్శక్తిశాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలోనే స�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు భారీగా పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధ�
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయానికి.. 15 మందితో కూడిన నూతన పాలకమండలిని ఏపీ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. ఈ మేరకు 15 మంది సభ్యులతో కూడిన పేర్లను విడుదల చేసింది.
తెలుగుగంగ, గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల విస్తరణకు ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలవడంపై తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పనులు చేపట్టకుండా వెంటనే నిలువరించాలని కృష్ణా రివ ర్ మేనేజ్�