ఆంధ్రప్రదేశ్లో ముస్లిం మైనారిటీ యువతులకు వివాహం సందర్భంగా ఆర్థికసాయం అందించేందుకు ఉద్దేశించిన దుల్హన్ పథకాన్ని నిలిపివేసినట్టు హైకోర్టుకు ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఈ పథకం ప్
రాష్ట్ర విపత్తు నిర్వహణ సహాయ నిధులను (ఎస్డీఆర్ఎఫ్) పర్సనల్ డిపాజిట్ అకౌంట్లకు బదిలీ చేయడంపై ఏపీ సర్కారుకు సుప్రీంకోర్టు బుధవారం నోటీసులు జారీచేసింది. కరోనా మృతుల కుటుంబాలకు రూ.50 వేలు రాష్ట్ర విపత్త�