అమరావతి : టీడీపీ పాలనలో చేనేతలకు కల్పించిన సౌకర్యాలను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తొలగించడంతో ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్న చేనేత కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం�
అమరావతి : ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించినందుకు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది . పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నీ పీఆర్సీ సాధన సమితిగా వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గాలు కూడా వైసీపీ ప్రభుత్వ పాలనపై ఆనందంగా లేరని టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారీ సంకల్ప దీక్ష ను నిర్వహించ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి పూట కొత్త జిల్లాల నోటిఫికేషన్ సరైన నిర్ణయం కాదని వైసీపీ రెబెల్ ఎంపీ రామకృష్ణరాజు అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేబినెట్లో జిల్లాలపై చర్చ జరగకుండానే �
అమరావతి : ఏపీలో పీఆర్సీపై పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాలందరినీ అభినందిస్తున్నానని సీపీఐ నాయకుడు నారాయణ తెలిపారు. ఉద్యోగ సంఘాల ఆందోళనకు మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు. సమస్యల సాధనకు ఉద్యోగ సంఘాల ఐక్య �
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై రోజుకో వర్గం రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. సమాజంలో చైతన్య స్ఫూర్తిని నింపే నాటక, సినీ రంగాలపై కక్ష పెట్టుకున్న విధంగా వ్యవహరిస్
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంఘీభావంగా రేపు వైసీపీ పార్లమెంట్ సభ్యుడు రఘురామరాజు ఒక రోజు దీక్షను చేపట్టనున్నారు. ఏపీ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని ప్రకటించి ఉద్యోగుల మనోభావాలను దెబ్�
అమరావతి : తెలంగాణలో విజయవంతంగా అమలైన సమగ్ర భూ సర్వే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు నుంచి అమలు చేస్తుంది. దీంట్లో భాగంగా ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్క
అమరావతి : ఏపీలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను చర్చించేందుకు సీఎం జగన్ ఆహ్వానం మేరకు ఇండస్ట్రీ బిడ్డగా తాడెపల్లికి వచ్చానని ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. కొవిడ్ నేపథ్
Govt | సంక్రాంతి సెలవులను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట ఈ నెల 14,15,16 తేదీలను సెలవు రోజులుగా ప్రకటించింది. ఆ తర్వాత దీనిని
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ చేస్తున్న మోసాన్ని ఉద్యోగ సంఘాలు గమనించాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు సూచించారు. ఈరోజు మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంల
అమరావతి : ఏపీలోని వైసీపీ ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలపై వరుస నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలో రెండోరోజు ఆయన పార్టీకి చెందిన
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్నది. ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గించడంపై పలువురు సినీ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఈ అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్�
అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం జగన్ మోహన్రెడ్డి ఉద్యోగులను మోసం చేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్బాబు ఆరోపించారు. ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. సమస్యలపై �