Bheemla Nayak | సాధారణంగా కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వానికి, పవన్ కళ్యాణ్కు అస్సలు పడటం లేదు. ఇద్దరూ నిప్పు ఉప్పులా మారిపోయారు. గతేడాది వకీల్ సాబ్ సినిమా నుంచే టికెట్స్ సమస్య కూడా మొదలైంది. పవన్పై ఉన్న కోపంతో ఇండ
అమరావతి: దుబాయ్ లోని పోర్టు ఆధారిత డీపీ వరల్డ్ పరిశ్రమ, జెబెలి అలీ పోర్టులను మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని బృందం సందర్శించింది. డీపీ వరల్డ్ పరిశ్రమ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనంలో పర్యటించా
అమరావతి: వరుస ఎంవోయూలతో పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి నేతృత్వంలోని పరిశ్రమల శాఖ బృందం దుబయ్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే రూ.3వేలకు కోట్లకు పైగా పెట్టుబడులతో మూడు ఎంవోయూలు కుదుర్చుకుంది.
అమరావతి: ఏపీ సినిమా టిక్కెట్ల విషయంలో టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయని, టిక్కెట్ రేట్ల విషయం చాలా చిన్నదని అన్నారు. ఇంతకు ముందు తక్కువ ధరలకు �
సమ్మె తాత్కాలిక విరమణ అమరావతి, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సమ్మె చేస్తున్న ఉద్యోగులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఉద్యోగసంఘాలు ప్రకటించాయి. పీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు,కార్మికుల జేఏసి పీఆర్సీపై గత కొద్ది రోజులుగా చేస్తున్న పోరాటాలకు భవన నిర్మాణ కార్మికుల సంఘం కడప జిల్లా కన్వీనర్ రామమోహన్,కో-కన్వీనర్ పాటిల్ చంద్రార
అమరావతి : టీడీపీ పాలనలో చేనేతలకు కల్పించిన సౌకర్యాలను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తొలగించడంతో ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్న చేనేత కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం�
అమరావతి : ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించినందుకు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది . పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నీ పీఆర్సీ సాధన సమితిగా వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గాలు కూడా వైసీపీ ప్రభుత్వ పాలనపై ఆనందంగా లేరని టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారీ సంకల్ప దీక్ష ను నిర్వహించ