అమరావతి: ఏపీ సినిమా టిక్కెట్ల విషయంలో టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా సమస్యలు ఉన్నాయని, టిక్కెట్ రేట్ల విషయం చాలా చిన్నదని అన్నారు. ఇంతకు ముందు తక్కువ ధరలకు �
సమ్మె తాత్కాలిక విరమణ అమరావతి, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సమ్మె చేస్తున్న ఉద్యోగులు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సమ్మె తాత్కాలికంగా విరమిస్తున్నట్టు ఉద్యోగసంఘాలు ప్రకటించాయి. పీ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు,ఉపాధ్యాయులు,కార్మికుల జేఏసి పీఆర్సీపై గత కొద్ది రోజులుగా చేస్తున్న పోరాటాలకు భవన నిర్మాణ కార్మికుల సంఘం కడప జిల్లా కన్వీనర్ రామమోహన్,కో-కన్వీనర్ పాటిల్ చంద్రార
అమరావతి : టీడీపీ పాలనలో చేనేతలకు కల్పించిన సౌకర్యాలను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తొలగించడంతో ఆర్థిక పరిస్థితిని ఎదుర్కొంటున్న చేనేత కుటుంబాలు ఆత్మహత్యకు పాల్పడుతున్నాయని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలను పరిష్కరించేందుకు ప్రభుత్వం మరోసారి ఉద్యోగ సంఘాల నేతలను చర్చలకు ఆహ్వానించింది. ఈ మేరకు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయం�
అమరావతి : ప్రభుత్వ ఆదేశాలను దిక్కరించినందుకు ఏపీ ప్రభుత్వం ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ఉపక్రమించింది . పీఆర్సీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలన్నీ పీఆర్సీ సాధన సమితిగా వారం రోజులుగా ఆందోళనలు నిర్వహిస
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గాలు కూడా వైసీపీ ప్రభుత్వ పాలనపై ఆనందంగా లేరని టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నారీ సంకల్ప దీక్ష ను నిర్వహించ
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో అర్ధరాత్రి పూట కొత్త జిల్లాల నోటిఫికేషన్ సరైన నిర్ణయం కాదని వైసీపీ రెబెల్ ఎంపీ రామకృష్ణరాజు అన్నారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కేబినెట్లో జిల్లాలపై చర్చ జరగకుండానే �
అమరావతి : ఏపీలో పీఆర్సీపై పోరాటం చేస్తున్న ఉద్యోగ సంఘాలందరినీ అభినందిస్తున్నానని సీపీఐ నాయకుడు నారాయణ తెలిపారు. ఉద్యోగ సంఘాల ఆందోళనకు మద్దతు పలుకుతున్నట్టు ప్రకటించారు. సమస్యల సాధనకు ఉద్యోగ సంఘాల ఐక్య �
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై రోజుకో వర్గం రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. సమాజంలో చైతన్య స్ఫూర్తిని నింపే నాటక, సినీ రంగాలపై కక్ష పెట్టుకున్న విధంగా వ్యవహరిస్
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు సంఘీభావంగా రేపు వైసీపీ పార్లమెంట్ సభ్యుడు రఘురామరాజు ఒక రోజు దీక్షను చేపట్టనున్నారు. ఏపీ ప్రభుత్వం రివర్స్ పీఆర్సీని ప్రకటించి ఉద్యోగుల మనోభావాలను దెబ్�
అమరావతి : తెలంగాణలో విజయవంతంగా అమలైన సమగ్ర భూ సర్వే విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు నుంచి అమలు చేస్తుంది. దీంట్లో భాగంగా ఈరోజు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్క