అమరావతి : ఏపీలో సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యలను చర్చించేందుకు సీఎం జగన్ ఆహ్వానం మేరకు ఇండస్ట్రీ బిడ్డగా తాడెపల్లికి వచ్చానని ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ చిరంజీవి స్పష్టం చేశారు. కొవిడ్ నేపథ్
Govt | సంక్రాంతి సెలవులను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. మొదట ఈ నెల 14,15,16 తేదీలను సెలవు రోజులుగా ప్రకటించింది. ఆ తర్వాత దీనిని
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ చేస్తున్న మోసాన్ని ఉద్యోగ సంఘాలు గమనించాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్బాబు సూచించారు. ఈరోజు మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంల
అమరావతి : ఏపీలోని వైసీపీ ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలపై వరుస నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలో రెండోరోజు ఆయన పార్టీకి చెందిన
ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్నది. ప్రభుత్వం టికెట్ల ధరలను తగ్గించడంపై పలువురు సినీ ప్రముఖులు అసంతృప్తిని వ్యక్తంచేస్తున్నారు. ఈ అంశంపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్�
అమరావతి : ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా సీఎం జగన్ మోహన్రెడ్డి ఉద్యోగులను మోసం చేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్సీ అశోక్బాబు ఆరోపించారు. ఆదివారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. సమస్యలపై �
అమరావతి : ఏపీలో సినిమా టికెట్ల తగ్గింపుపై సినీ హీరో నాని ప్రభుత్వ విధానాన్ని తప్పుపట్టారు. టికెట్ ధరల తగ్గింపుతో ప్రేక్షకుడిని అవమానిస్తున్నారని పేర్కొన్నారు. ఈ రోజు హైదరాబాద్లో శ్యాం సింగరాయ్ చిత్�
AP Movie Tickets | సినిమా టికెట్ల అంశంపై ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా టికెట్ల ధరలకు సంబంధించిన వివాదం సద్దుమణగకముందే ఆన్లైన్ టికెట్ల అమ్మకాలకు సంబంధించి మరో జీవోను తీసుకొచ్చింద�
SSC Exams: కొవిడ్ నేపథ్యంలో విద్యార్థులపై భారం వేయకుండా చూసేందుకు ఏపీ సర్కార్ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఈ ఏడాది పదో తరగతి పరీక్షల్లో పదకొండు పరీక్షలు రాసే ...
ప్రస్తుతం సినీ పరిశ్రమలో కథల కంటే కాంబినేషన్స్కు ప్రాముఖ్యత పెరిగిందన్నారు నిర్మాత సి.కల్యాణ్. మంచి సినిమా తీయడం కంటే హిట్స్ ఉన్న హీరోలు-దర్శకుల కాంబినేషన్స్ను కుదర్చడంపైనే నిర్మాతలు దృష్టిపెడుత�
కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఏపీ సర్కారు ఇండెంట్ నేడు బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఈ నెల 15 వరకు ఇంకో 23.68 టీఎంసీల నీరు ఉప�
akhanda movie | నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగానే విడుదలైంది. గత కొన్ని నెలలుగా కళ తప్పిన బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేస్తుంది అఖండ సినిమా. దీనికి వస్తున్న రెస్పాన్స్ చూసి అంత
అమరావతి : ఏపీలో ఉద్యోగులకు 11 వ పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు తదితర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై పోరాటానికి ఏపీ ఉద్యోగ సంఘాలు సన్నద్దమవుతున్నాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కార�
అమరావతి : తమిళనాడు, ఒరిస్సా ముఖ్యమంత్రులు అద్భుతంగా పరిపాలిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీఎం జగన్ రెండేండ్ల పాలనలో ఘోరంగా విఫలమయ్యారని పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్ వైసీపీ ప�