అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితిపై కాగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగిస్తుందని జగన్ సర్కార్ను తప్పుపటింది. శుక్రవారం 2019-20 సంవత్సరాని�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం శుక్రవారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు శాసన సభ, మండలి సమావేశాల్లో ఉప సంహరణ బిల్లులన�
సినిమా టిక్కెట్స్ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్ లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విష�
AP Cinema Tickets | చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీకి మింగుడుపడని నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సినిమా టికెట్స్ రేట్ల విషయంలో కానీ.. థియేటర్స్ విషయంలో కానీ జగన్ సర్కార్ �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన జిల్లాలకు తక్షణ సహాయంగా ప్రభుత్వం రూ. 7కోట్లను విడుదల చేసింది. పంట, ఆస్తి, ప్రాణ నష్టానికి చెందిన ప్రాథమిక అంచనాలను ప్రభుత్వం వెల్�
అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ సర్కారు చేస్తున్న తప్పులను మరోసారి ఎత్తిచూపారు. ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలను రద్దు చేయాలని కోరారు.వాటిని రద్దు చేస్తేనే విద్యార్�
అమరావతి : ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై జరుగుతున్న ఆందోళనల ఫలితంగా ఏపీ ప్రభుత్వం కొంత మెట్టు దిగి వచ్చింది. విలీనంపై గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను సవరిస్తూ కొత్తగా నాలుగు ప్రతిపాదనలతో ఉన్నత విద్యాశా�
Andhrapradesh government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు కోరనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం
అమరావతి: ఏపీలో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ నివేదిక విడుదల కోసంఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు సచివాలయం వద్ద దాదాపుగా 5 గంటల పాటు
చిత్తూరు: ప్రభుత్వం చేసే అక్రమాలపై ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులపై పోలీసులు అర్ధరాత్రి దాడులు చేసి అరెస్టు చేయడం విచారకరమని, తామేమైనా తీవ్రవాదులమా అని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు అమర్నాథ్రెడ్డి అ�
‘తెలుగు సినీ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రాధేయపడొద్దని సినిమా పెద్దలకు చెబుతున్నా. డిమాండ్లను నెరవేర్చుకోవడం మనహక్కు. తెలుగు చిత్రపరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు మారకపోతే ఎలా మార్�
AP Assembly Sessions | వచ్చే నెల అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సెప్టెంబర్ మూడో వారంలో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
Corona Effect : ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. కొవిడ్ కారణంగా 2021 విద్యా సంవత్సరానికి గాను పరీక్షలను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో నైట్ కర్ఫ్యూ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది.