ప్రస్తుతం సినీ పరిశ్రమలో కథల కంటే కాంబినేషన్స్కు ప్రాముఖ్యత పెరిగిందన్నారు నిర్మాత సి.కల్యాణ్. మంచి సినిమా తీయడం కంటే హిట్స్ ఉన్న హీరోలు-దర్శకుల కాంబినేషన్స్ను కుదర్చడంపైనే నిర్మాతలు దృష్టిపెడుత�
కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఏపీ సర్కారు ఇండెంట్ నేడు బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి ఈ నెల 15 వరకు ఇంకో 23.68 టీఎంసీల నీరు ఉప�
akhanda movie | నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీగానే విడుదలైంది. గత కొన్ని నెలలుగా కళ తప్పిన బాక్సాఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేస్తుంది అఖండ సినిమా. దీనికి వస్తున్న రెస్పాన్స్ చూసి అంత
అమరావతి : ఏపీలో ఉద్యోగులకు 11 వ పీఆర్సీ అమలు, సీపీఎస్ రద్దు తదితర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై పోరాటానికి ఏపీ ఉద్యోగ సంఘాలు సన్నద్దమవుతున్నాయి. ఉద్యోగుల సమస్యల పరిష్కార�
అమరావతి : తమిళనాడు, ఒరిస్సా ముఖ్యమంత్రులు అద్భుతంగా పరిపాలిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో మాత్రం సీఎం జగన్ రెండేండ్ల పాలనలో ఘోరంగా విఫలమయ్యారని పార్లమెంట్ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్ వైసీపీ ప�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితిపై కాగ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. రాజ్యాంగానికి విరుద్ధంగా ఆర్థిక వ్యవహారాలు కొనసాగిస్తుందని జగన్ సర్కార్ను తప్పుపటింది. శుక్రవారం 2019-20 సంవత్సరాని�
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలను ఉపసంహరించుకున్నట్లు ప్రభుత్వం శుక్రవారం హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ మేరకు శాసన సభ, మండలి సమావేశాల్లో ఉప సంహరణ బిల్లులన�
సినిమా టిక్కెట్స్ విషయంలో ఏపీ ప్రభుత్వ తీరుపై చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్ లైన్ టికెటింగ్ బిల్ ప్రవేశపెట్టడం హర్షించదగ్గ విష�
AP Cinema Tickets | చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్లో సినిమా ఇండస్ట్రీకి మింగుడుపడని నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. సినిమా టికెట్స్ రేట్ల విషయంలో కానీ.. థియేటర్స్ విషయంలో కానీ జగన్ సర్కార్ �
అమరావతి : ఆంధ్రప్రదేశ్లో నాలుగురోజులుగా కురుస్తున్న వర్షాలతో నష్టపోయిన జిల్లాలకు తక్షణ సహాయంగా ప్రభుత్వం రూ. 7కోట్లను విడుదల చేసింది. పంట, ఆస్తి, ప్రాణ నష్టానికి చెందిన ప్రాథమిక అంచనాలను ప్రభుత్వం వెల్�
అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగన్ సర్కారు చేస్తున్న తప్పులను మరోసారి ఎత్తిచూపారు. ఎయిడెడ్ విద్యాసంస్థల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నాలుగు జీవోలను రద్దు చేయాలని కోరారు.వాటిని రద్దు చేస్తేనే విద్యార్�
అమరావతి : ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై జరుగుతున్న ఆందోళనల ఫలితంగా ఏపీ ప్రభుత్వం కొంత మెట్టు దిగి వచ్చింది. విలీనంపై గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను సవరిస్తూ కొత్తగా నాలుగు ప్రతిపాదనలతో ఉన్నత విద్యాశా�
Andhrapradesh government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు కోరనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం
అమరావతి: ఏపీలో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ నివేదిక విడుదల కోసంఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు సచివాలయం వద్ద దాదాపుగా 5 గంటల పాటు
చిత్తూరు: ప్రభుత్వం చేసే అక్రమాలపై ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులపై పోలీసులు అర్ధరాత్రి దాడులు చేసి అరెస్టు చేయడం విచారకరమని, తామేమైనా తీవ్రవాదులమా అని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు అమర్నాథ్రెడ్డి అ�