అమరావతి : ఎయిడెడ్ విద్యాసంస్థల విలీనంపై జరుగుతున్న ఆందోళనల ఫలితంగా ఏపీ ప్రభుత్వం కొంత మెట్టు దిగి వచ్చింది. విలీనంపై గతంలో జారీ చేసిన మార్గదర్శకాలను సవరిస్తూ కొత్తగా నాలుగు ప్రతిపాదనలతో ఉన్నత విద్యాశా�
Andhrapradesh government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు కోరనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం
అమరావతి: ఏపీలో ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ నివేదిక విడుదల కోసంఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉద్యోగ సంఘాల నాయకులు సచివాలయం వద్ద దాదాపుగా 5 గంటల పాటు
చిత్తూరు: ప్రభుత్వం చేసే అక్రమాలపై ఫిర్యాదు చేస్తున్న టీడీపీ నాయకులపై పోలీసులు అర్ధరాత్రి దాడులు చేసి అరెస్టు చేయడం విచారకరమని, తామేమైనా తీవ్రవాదులమా అని మాజీ మంత్రి, టీడీపీ నాయకుడు అమర్నాథ్రెడ్డి అ�
‘తెలుగు సినీ సమస్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రాధేయపడొద్దని సినిమా పెద్దలకు చెబుతున్నా. డిమాండ్లను నెరవేర్చుకోవడం మనహక్కు. తెలుగు చిత్రపరిశ్రమపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరు మారకపోతే ఎలా మార్�
AP Assembly Sessions | వచ్చే నెల అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. సెప్టెంబర్ మూడో వారంలో సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నది.
Corona Effect : ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ స్కూల్ సొసైటీ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు రద్దయ్యాయి. కొవిడ్ కారణంగా 2021 విద్యా సంవత్సరానికి గాను పరీక్షలను రద్దు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో నైట్ కర్ఫ్యూ | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది.
అల్లవరం | ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా అల్లవరంలో కరోనా ఉధృతి అధికంగా ఉన్న దృష్ట్యా ఈనెలాఖరు వరకు కర్ఫ్యూ విధిస్తూ ఏపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగుల పని వేళల్లో మార్పు | ఆంధ్రప్రదేశ్ సర్కార్ కర్ఫ్యూ సడలించడంతో అందుకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లోనూ మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.