రాష్ర్టానికి నష్టం జరిగితే సీఎం ఊరుకోరు: మంత్రి శ్రీనివాస్గౌడ్మహబూబ్నగర్, జూన్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఎలాంటి అనుమతి లేకుండానే ఆర్డీఎస్ ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం కుడి కాలువ నిర్మాణం చేపట్ట�
గవర్నర్ ఆమోదం | ఆంధ్రప్రదేశ్లో నామినేటెడ్ ఎమ్మెల్సీ భర్తీకి సీఎం జగన్ ఖరారు చేసిన నాలుగు పేర్లకు ఆ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు.
ఏపీలో గ్రూప్-1 ఇంటర్వ్యూలు | గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఈ నెల 17 నుంచి వచ్చే నెల 9 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది.
రెండు జిల్లాల్లో పెట్రోల్ ధర తగ్గింపు | విశాఖ, కడప జిల్లాల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ ధరను స్వల్పంగా తగ్గించింది. విశాఖలో లీటర్పై రూ. 19 పైసలు, కడపలో రూ. 17 పైసలు తగ్గించడంతో ఈ రెండు జిల్లాల్లో లీటర�
ఆనందయ్య చుక్కల మందు | కరోనాకు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య తయారు చేసిన కంట్లో వేసే చుక్కుల మందుతో ఎలాంటి దుష్పరిణామాలు లేవని ఏపీ ప్రభుత్వం హైకోర్టుకు విన్నవించింది.
ఆర్టీసీ ఎండీగా ద్వారకా తిరుమలరావు | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ( ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ)గా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాల
వేసవి సెలవులు పొడిగింపు | రాష్ట్రంలోని పాఠశాలలకు జూన్ 30 వరకు వేసవి సెలవులు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆనందయ్య మందుపై చినజీయర్ స్వామి ఏమన్నారంటే | నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కరోనాకు ఇస్తున్న మందుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆనందయ్య ఔషధంతో దుష్ప్రభావాలు లేవని ఆయూష్ కమిటీ నిర�
ఏపీకి మరో లక్షా 80 వేల కోవిషీల్డ్ టీకా డోసులు | ఆంధ్రప్రదేశ్కు మరో లక్షా 80 వేల కోవిషీల్డ్ టీకాలు అందాయి. ఈ సాయంత్రం ఢిల్లీ నుంచి విజయవాడకు లక్ష డోసులు.. హైదరాబాద్ నుంచి మరో 80 వేల టీకా డోసులు చేరాయి.
ప్రైవేటు దవాఖానలకు గట్టి షాక్ | కరోనా బాధితుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు ఆస్పత్రులకు ఏపీ ప్రభుత్వం గట్టి షాక్ నిచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు వసూలు చేస్తే పది రెట్లు జరిమానా వి�
అమరావతి : కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. ఆక్స�
ఉన్నతస్థాయి కమిటీతో విచారణ | ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా కలసపాడు మండలం మామిళ్లపల్లె గనిలో పేలుడు ఘటనను ఏపీ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తూ 5 ప్రభుత్వశాఖలతో ఉన్నతస్�