మరోసారి విజిలెన్స్ దాడులు | ఆంధ్రప్రదేశ్లోని దవాఖానల్లో వరుస విజిలెన్స్ దాడులు నిర్వహిస్తున్నారు. శుక్రవారం నిర్వహించిన తనిఖీల్లో నాలుగు దవాఖానల్లో అక్రమాలు జరిగినట్లు గుర్తించి యాజమాన్యాలపై అధి�
వీటికి మినహాయింపు | రాష్ట్రంలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ఉదయం పాక్షిక కర్ఫ్యూ అమలు చేస్తున్నది. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉండనుంది.
వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ | ఏపీలో వ్యాక్సినేషన్ పర్యవేక్షణకు ఓ ప్రత్యేక యాప్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రేపటి నుంచి ఈ యాప్ అందుబాటులోకి రానున్నది.
అమరావతి : విశాఖపట్నంలోని ఆంధ్రాయూనివర్సిటీలో అమెరికా కార్నర్ సదస్సు మంగళవారం ప్రారంభమైంది. వర్చువల్ విధానంలో అమెరికా కాన్సులేట్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నాయి. దక్షిణ భ�
అమరావతి : జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబానికి ఏపీ సర్కార్ భారీ ఆర్థికసాయం ప్రకటించింది. పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మికి రూ.75 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉత్�