Group 1 Notification | నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 81 పోస్టుల భర్తీ కోసం ఏపీపీఎస్సీ గ్రూప్-1 నోటిఫికేషన్ను శుక్రవారం విడుదల చేసింది. మార్చి 17న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష కోసం వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ దరఖాస్తు స్వీకరించనున్నారు. గ్రూప్-1లో 6 డిప్యూటీ కలెక్టర్ పోస్టులు, 26 డీఎస్పీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ గ్రూప్-1 నోటిఫికేషన్కు సంబంధించి పూర్తి వివరాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు ఏపీపీఎస్సీ పేర్కొంది.
Also Read..
MLA Raja singh | గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
TNGOs | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపిన టీఎన్జీవోలు
BJP CMs | ఆ మూడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ఎంపికపై వీడని ఉత్కంఠ..!