రాష్ట్రంలో ఇటీవల విడుదల చేసిన గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో వెంటనే ఆ నోటిఫికేషన్ను రద్దు చేయాలని నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ నాయక్ డిమాండ్ చేశా
టీజీపీఎస్సీ గ్రూప్-1 నియామకాలపై గత ఫిబ్రవరిలో జారీచేసిన నోటిఫికేషన్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. గ్రూప్-1 నోటిఫికేషన్, దివ్యాంగుల రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 29ని సవాలు చేస్తూ దా
తెలంగాణ గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు చేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అభ్యర్ధుల అభ్యంతరాలను పక్కన పెట్టి మెయిన్ పరీక్షల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. �
రాష్ట్ర ప్రభుత్వం జీవో-29 ప్రకారమే గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిందని, ఆ మేరకే మె యిన్ పరీక్షలు నిర్వహిస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్లోని పోలీస్ అకాడమీలో జరిగిన ‘పోలీస్ డ్యూటీ �
గ్రూప్-1 నోటిఫికేషన్పై దాఖలైన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఆ పరీక్షకు సంబంధించిన ప్రశ్నలపై నిపుణుల కమిటీ తీసుకున్న నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. 7 ప్రశ్నలపై పిటిషనర్లు లేవనెత�
గ్రూప్-1 పోస్టుల భర్తీ నిమిత్తం 2022 నోటిఫికేషన్ను రద్దు చేయకుండా మరో నోటిఫికేషన్ జారీపై హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై జస్టిస్ కార్తీక్ శుక్రవారం విచారణ ప్రారంభించారు.
గ్రూప్-1 నోటిఫికేషన్ రద్దు కావడం గ్రూప్-1 సీనియర్ అభ్యర్థుల పట్ల శాపంగా మారింది. గత ప్రభుత్వం 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ ఇచ్చింది. 2022 అక్టోబర్ 16న మొదటిసారి ప్రిలిమ్స్ పరీక్ష నిర్వ
MLC Kavita | అణగారిన వర్గాల ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి సర్కారు తీరని అన్యాయం చేస్తోందని బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత ఎక్స్ (X)లో విమర్శించారు. ఈ మేరకు ఆమె ఒక పోస్టు పెట్టారు. ఇటీవల జారీచేసిన గ్రూప్ - 1 నోటిఫిక�
Group-1 Notification | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. 563 పోస్టులతో గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 23 నుంచి మార్చి 14 వరకు ఆన్లైన్లోదరఖాస్తులు స్వీకరించనున్నారు.
Group-1 | తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రూప్-1 నోటిఫికేషన్ను సోమవారం రద్దు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ను రద్దు చేస్తూ వెబ్నోట్ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్లో 503 పోస్టులతో గ
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు తెలంగాణ యువతను మోసం చేసిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఫిబ్రవరి 1న గ్రూప్-1 నో�