Group 2 | అభ్యర్థులు కోరినా.. రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసినా ఏపీపీఎస్సీ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. అనుకున్నట్లుగా షెడ్యూల్ ప్రకారమే గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను నిర్వహించింది. అంతేకాకుండా ఇవాళనే ప్రాథమిక కీని �
Group-2 Mains | ఆంధ్రప్రదేశ్లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 175 కేంద్రాల్లో 92,250 మంది పరీక్షలు రాస్తున్నారు. ఉదయం పేపర్ -1, మధ్యాహ్నం పేపర్-2 పరీక్షలను గట్టి పోలీస్ బ�
Group 2 Mains | ఏపీలో రేపు జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష విషయంలో గందరగోళం నెలకొంది. పరీక్షను వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం లేఖ రాసినప్పటికీ.. ఏపీపీఎస్సీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోస్టర్లో తప్పులు సరిచేయా�
AP Group 2 Mains | ఏపీ గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 23వ తేదీ అంటే.. ఆదివారం నాడు గ్రూప్ 2 పరీక్ష జరగాల్సి ఉంది. కానీ పరీక్షకు ఒక్క రోజు ముందు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
APPSC | గ్రూప్-1 పరీక్షల నిర్వహణకు సంబంధించి ఏపీపీఎస్సీ కీలక అప్డేట్ ఇచ్చింది. మెయిన్స్ పరీక్షలను ఈ ఏడాది మే 3 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.
APPSC | ఎట్టకేలకు గ్రూప్ 2 ఫలితాలపై సందిగ్ధత వీడింది. ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 899 గ్రూప్ -2 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష�
ఏపీపీఎస్సీ 2018 డిసెంబర్లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
ఏపీలో గ్రూప్-2 దరఖాస్తుల గడువు ఈ నెల 17 వరకు పొడిగించినట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటించింది. సర్వర్ సమస్య కారణంగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలి