APPSC | ఎట్టకేలకు గ్రూప్ 2 ఫలితాలపై సందిగ్ధత వీడింది. ప్రిలిమ్స్ ఫలితాలను ఏపీపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. రాష్ట్రంలోని 899 గ్రూప్ -2 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష�
ఏపీపీఎస్సీ 2018 డిసెంబర్లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
ఏపీలో గ్రూప్-2 దరఖాస్తుల గడువు ఈ నెల 17 వరకు పొడిగించినట్టు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటించింది. సర్వర్ సమస్య కారణంగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు తెలి
Group-2 Posts | ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ -2 ఉద్యోగాల భర్తీకి గడువును మరో వారం రోజుల పాటు పొడిగించారు. అభ్యర్థుల కోరిక మేరకు గడువును ఈనెల 17 వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు వెల్లడించారు.
APPSC | ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్టు కమిషన్ వెల్లడించింది.
AP | ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సీఎం జగన్ ఉత్సాహాన్ని ఇచ్చే వార్త చెప్పారు. 897 పోస�
Congress | ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఏపీపీఎస్సీలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి రాష్ట్రంలోని ఏ నిరుద్యోగిని కదిపినా కథలు కథలుగా చెప్తారు. స్వార్థ రాజకీయాలతో నాటి పాలకులు తెలంగాణ నిరుద్య�
gowtham Sawang | ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.