Group-2 Posts | ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ -2 ఉద్యోగాల భర్తీకి గడువును మరో వారం రోజుల పాటు పొడిగించారు. అభ్యర్థుల కోరిక మేరకు గడువును ఈనెల 17 వరకు పొడిగిస్తున్నట్లు ఏపీపీఎస్సీ(APPSC) అధికారులు వెల్లడించారు.
APPSC | ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 897 పోస్టులను భర్తీ చేయనున్నట్టు కమిషన్ వెల్లడించింది.
AP | ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. గ్రూప్-2 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు సీఎం జగన్ ఉత్సాహాన్ని ఇచ్చే వార్త చెప్పారు. 897 పోస�
Congress | ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో ఏపీపీఎస్సీలో జరిగిన అవినీతి, అక్రమాల గురించి రాష్ట్రంలోని ఏ నిరుద్యోగిని కదిపినా కథలు కథలుగా చెప్తారు. స్వార్థ రాజకీయాలతో నాటి పాలకులు తెలంగాణ నిరుద్య�
gowtham Sawang | ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఏపీపీఎస్సీ చైర్మన్గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి : రెవెన్యూ, దేవాదాయ విభాగాల్లో 730 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. కమిషన్ సెక్రటరీ పి.ఎస్.ఆర్. ఆంజనేయులు ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. దేవాదాయ �
AP Assembly : తెలుగు రిపోర్టర్ల నియామక ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రారంభించింది. ఏపీ లెజిస్లేచర్ సర్వీస్లో తెలుగు రిపోర్టర్స్...
ఏపీపీఎస్సీ | ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ) 2018లో విడుదలైన గ్రూప్-1 నోటిఫికేషన్కు సంబంధించి మెయిన్స్ ఫలితాలను బుధవారం రాత్రి